Prajatantra

Prajatantra

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం..

Bhatti vikramarka

పాపన్న పోరాట స్ఫూర్తికి సెక్రటేరియట్ ఎదుట విగ్రహం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : సామాజిక విప్లవానికి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శమని, సామాజిక న్యాయానికి కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనీ యావత్ క్యాబినెట్ నిర్ణయాత్మక మార్పులు తీసుకువచ్చిందని డిప్యూటీ…

DTF | డీటీఫ్ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవం..

DTF

హైదరాబాద్‌, ప్రజాతంత్ర : హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవనంలో ఆదివారం జరిగిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ( DTF ) 15వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు: ఎం. సోమయ్య (నల్లగొండ) ప్రధాన కార్యదర్శి: టి. లింగారెడ్డి (హనుమకొండ) ఉపాధ్యక్షులు: పి. శంతన్ (నిజామాబాద్) వి. రాజిరెడ్డి (కరీంనగర్) టి.…

42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రామించేది లేదు

Reservations

హక్కుల సాధనకు యువ‌త‌ ముందుకు రావాలి  తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్ట‌ర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్ : తెలంగాణ‌లో 42% రిజర్వేషన్లు (BC Reservations) సాధించే వరకు విశ్రామించేది లేదని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్ట‌ర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు స్ప‌ష్టం చేశారు. కూకట్‌పల్లి, యెల్లమ్మ బండ, గోదా కృష్ణ…

యూరియా బాధలు పట్టని సర్కార్‌

Harish Rao

ఎక్స్ ‌వేదికగా వీడియో షేర్‌ ‌చేసిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఆగస్టు 16: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నా..ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని బిఆర్‌ఎస్‌ ‌(BRS Party) మండిపడింది. ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు…

రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న ముసురు

Heavy Rains

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 16: రాష్ట్రం లో భారీ వ‌ర్షాలు (Heavy Rains)  కురుస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వాన‌లు ప‌డ్డాయి. దీంతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌ స్తంగా మారింది. మ‌రో రెండు, మూడు రోజు ల్లోనూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధి కారులు తెలిపారు. ప్ర‌జ‌లు…

దొంగ వోట్లపై రాహుల్‌ ‌రాజీలేని పోరాటం

Mahesh Kumar Goud

గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరణలో మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,ఆగస్ట్15: ‌దొంగ వోట్లపై రాహుల్‌ ‌గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు బి. మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌  ‌(MLC Mahesh Kumar Goud) తెలిపారు. సింగిల్‌ ‌బెడ్‌ ‌రూం ఉన్న ఇంట్లో 45 మంది వోటర్లా? అని  విస్మయం వ్యక్తం చేశారు.…

Independence Day | ఎం‌దరో నిస్వార్థ త్యాగమూర్తుల ఫలితం స్వాతంత్య దినోత్సవం

Independence Day

ఖిలా వరంగల్‌ ‌మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి Independence Day | వరంగల్‌ ‌జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్‌ ‌మైదానంలో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి  (Minister Ponguleti…

అన్నవరం దేవేందర్ కు దాశరథి సాహిత్య పురస్కారం ప్రదానం

Annavaram Devender

రవీంద్రభారతిలో ఘనంగా దాశరథి శతజయంతి వేడుకలు హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22   హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు అన్నవరం దేవేందర్‌ (Annavaram Devendar) కు ప్రతిష్టాత్మక దాశరథి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని…

‘స్థానిక’ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్‌కు 20శాతం స్థానాలు కేటాయించాలి

Youth Congress

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో యూత్ కాంగ్రెస్ (Youth Congress ) నాయ‌కుల‌కు 20శాతం స్థానాల‌ను కేటాయించాల‌ ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి విన్న‌వించారు. ఈమేర‌కు…

Bhupalapally : ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై భ‌గ్గుమ‌న్న జ‌ర్న‌లిస్టులు

Bhupalapally

భూపాలపల్లి లో నల్ల బ్యాడ్జీలు ధ‌రించి రాస్తారోకో.. జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర జూలై 21 : జయశంకర్ భూపాలపల్లి (Bhupalapally) జిల్లా కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను నిరసిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన…