Prajatantra

Prajatantra

సమ్మె ఆలోచనను వీడండి

May Day Celebrations

కార్మికులు పంతాలు, పట్టింపులకు పోవొద్దు.. సంస్థను కాపాడుకునే బాధ్యత మనదే ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోంది గత అప్పులకు వడ్డీల కోసం అప్పులు చేస్తున్నాం మేడే ఉత్సవాల్లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 1: ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన విరమించుకోవాలని మే డే వేడుకల్లో(May Day Celebrations)  పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆర్టీసీ…

కులగణనలో తెలంగాణ రోల్‌ ‌మాడల్‌

caste census

రాహుల్‌ ‌డిమాండ్‌కు కేంద్రం తలొగ్గక తప్పలేదు మేం అనేక రకాలుగా కసరత్తు చేసి కులగణన చేశాం.. ‌మా అనుభవాన్ని ఉపయోగించుకోండి రాష్ట్రం యూనిట్‌గా కులగణన చేపట్టాలి ఏడాది కాలపరిమితిలో గణనను పూర్తి చేయాలి మీడియా సమావేశంలో కేంద్రానికి సిఎం రేంవత్‌ ‌రెడ్డి సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 :  కులగణనలో తెలంగాణ యావత్ దేశానికే…

శక్తి మనదే…స్ఫూర్తి మనదే :

Minister Seethakka

మహిళా శక్తికి తిరుగులేదన్న మంత్రి సీతక్క ఘనంగా జరిగిన టీసిఇఐ – స్త్రీ శక్తి అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28: మహిళలు తలచుకుంటే అసాధ్యాలు కూడా సుసాధ్యమవుతాయని అందుకు ఎందరో మహిళల విజయాలు మన కళ్ల ముందే నిదర్శనంగా నిలుస్తున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క (Minister Seethakka) …

భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం

Gaddam Prasad Kumar

రాష్ట్ర శాసన సభా పతి గడ్డం ప్రసాద్ కుమార్ తాండూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రైతుల భూముల విషయంలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు భూ భారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు శాసన సభా పతి గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)  అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి…

రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చేది బిఆర్ఎస్సే..

KTR

రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భారత రాష్ట్ర సమితి రజతోత్సవం సందర్భంగా వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.…

పదేళ్లలో ఖజానా ఖాళీ చేసి కాంగ్రెస్ పై నిందలు

CM Revanth Reddy

బిఆర్‌ఎస్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేదు పూర్తి అభద్రతాభావంతో కేసీఆర్‌ వ్యాఖ్యలు అక్కసు వెళ్లగక్కేలా ఎల్కతుర్తిలో కెసిఆర్‌ ప్రసంగం నేను సిఎం అయిన రెండో రోజే గుండె పగిలిన కెసిఆర్‌ జానారెడ్డి నివాసంలో సిఎం రేవంత్‌ రెడ్డి ‌చర్చలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తాను సీఎం అయినా రెండో రోజే కేసీఆర్‌ ‌గుండె పగిలిందని…

దేశానికి రోల్ మోడల్ గా భూభారతి చట్టం

ponguleti srinivas reddy

భూ సమస్యల పరిష్కారానికి అద్భుతమైనది భూభారతి చట్టం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించామని, దేశానికి రోల్ మోడల్ గా భూభారతి చట్టాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చామని…

రైతులు ఆహార భద్రత, సాంస్కృతిక వారసత్వ సంరక్షకులు

Bhatti Vikramarka

వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ కృషి హరితవిప్లవం, ఉపాధి హామీ, రైతు రుణమాఫీ కాంగ్రెస్ చలువే.. దేశ ఆర్థిక నిర్మాణంలో వ్యవసాయ భాగస్వామ్యం తగ్గుతోంది.. కేరళ రాష్ట్ర రైతులు కార్మికుల మహాసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రైతులు మన ఆహార భద్రత, సాంస్కృతిక వారసత్వానికి సంరక్షకులు అని…

కేసీఆర్ మనసంతా విషపూరిత విమర్శలే..

Minister Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు…

ర‌జ‌తోత్స‌వ స‌భ‌తో కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు

Harish Rao

ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా స‌భ విజ‌య‌వంత‌మైంది.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 27: రజతోత్సవ సభ అనగానే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని, కేసీఆర్ వొచ్చి నిలదీస్తాడ‌ని అనగానే ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు (Harish Rao) అన్నారు. అందుకే అడుగు అడుగున…