Prajatantra

Prajatantra

విద్యుత్ బ‌స్సుల కేటాయింపుపై కేంద్రానికి పొన్నం ధ‌న్య‌వాదాలు

Hyderabad Floods

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 23:  ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం (PM e-drive scheme) కింద హైదరాబాద్ కి రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రకటించడం పట్ల రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి…

మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ

Minister Tummala

– ఆలస్యంగా వొచ్చిన  మార్కెటింగ్ శాఖ సిబ్బందిపై చర్యలకు ఆదేశాలు  హైదరాబాద్,ప్రజాతంత్ర,మే 22:  వ్యవసాయశాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao)  బిఆర్కె  భవన్‌లోని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం  అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు.  ఈ సందర్బంగా, కార్యాలయానికి ఆలస్యంగా హాజరైన అధికారులపై మంత్రి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, మార్కెటింగ్…

మ‌హిళ‌ల ప్ర‌గ‌తే స‌మాజ ప్ర‌గ‌తి

Minister Seethakka

– మంత్రి సీత‌క్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 22 : కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే సంకల్పంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్న‌ద‌ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. గురువారం హైద‌రాబాద్‌లోని ఇందిరా మహిళా శక్తి బజార్ ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులను ఉద్దేశించి…

న‌కిలీ విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు

CS Ramakrishna Rao

పంట న‌ష్టం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండి ఎరువులు, విత్త‌నాలు అందుబాటులో వున్నాయి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 22 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు (CS Ramakrishna Rao ) గురువారం జిల్లా కలెక్టర్లతో…

స‌మాజంలో భాగ్య‌రెడ్డి వ‌ర్మ‌కు స‌మున్న‌త స్థానం

Bhagya Reddy Varma

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 22:  ప్ర‌ముఖ సంఘ సంస్క‌ర్త భాగ్యరెడ్డి వర్మ (Bhagya Reddy Varma)  137 వ జయంతిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం  తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అకాడమీ కార్యదర్శి నామోజు బలాచారి పూలమాలవేసి నివాళులర్పించారు. నిరంతర సామాజిక సేవ ద్వారా సంఘంలో స‌మున్నత స్థానం సంపాదించుకున్న గొప్ప…

85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలి

pensioners

85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 10 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 85 సంవత్సరాలు పైబడిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు దాదాపు 2,000 మందికి 2025 ఏప్రిల్ పెన్షన్లు ఇంకా అందలేదని వార్తలు, ఫోన్లు వొస్తున్నాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ పోస్టర్ ఆవిష్కరణ

Arunodaya Samskruthika Samakhya

హైదరాబాద్, ప్రజాతంత్ర : మే 12న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ఏసీఎఫ్) 50 వసంతాల పరిపూర్తి స్పూర్తి సభలను హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు అరుణోదయ సంస్కృతిక సమాఖ్య (Arunodaya Samskruthika Samakhya) రెండు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క అన్నారు. 1974 మే 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు జంపాల…

మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు సందర్శించనున్న గ్రామీణ పర్యాటక ప్రదేశాల ప్రత్యేకతలు ఇవే

Miss World 2025

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 :  మిస్ వరల్డ్ (Miss World 2025) పోటీల నిర్వహణతో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యత ను ప్రపంచానికి తెలుపడంతో పాటు తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలను ప్రపంచ పటంలో…

ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దు..

Operation Sindoor

అప్రమత్తంగా ఉండండి దిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 : ఆపరేషన్ సింధూర్ ( Operation Sindoor) నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. బుధవారం ఈ మేరకు…

సైనిక పాటవాలనికి ఒక భారతీయుడిగా గర్విస్తున్నా.. : కేసీఆర్

Operation Sindoor

‘‘ భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా  గర్వపడుతున్నానని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు (KCR) తెలిపారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో వున్నా… ఏ దేశంలో వున్నా..ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదని పేర్కొన్నారు.. ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని స్పష్టం చేశారు. భారత…