Prajatantra

Prajatantra

Independence Day | ఎం‌దరో నిస్వార్థ త్యాగమూర్తుల ఫలితం స్వాతంత్య దినోత్సవం

Independence Day

ఖిలా వరంగల్‌ ‌మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి Independence Day | వరంగల్‌ ‌జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్‌ ‌మైదానంలో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి  (Minister Ponguleti…

అన్నవరం దేవేందర్ కు దాశరథి సాహిత్య పురస్కారం ప్రదానం

Annavaram Devender

రవీంద్రభారతిలో ఘనంగా దాశరథి శతజయంతి వేడుకలు హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22   హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు అన్నవరం దేవేందర్‌ (Annavaram Devendar) కు ప్రతిష్టాత్మక దాశరథి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని…

‘స్థానిక’ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్‌కు 20శాతం స్థానాలు కేటాయించాలి

Youth Congress

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో యూత్ కాంగ్రెస్ (Youth Congress ) నాయ‌కుల‌కు 20శాతం స్థానాల‌ను కేటాయించాల‌ ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి విన్న‌వించారు. ఈమేర‌కు…

Bhupalapally : ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై భ‌గ్గుమ‌న్న జ‌ర్న‌లిస్టులు

Bhupalapally

భూపాలపల్లి లో నల్ల బ్యాడ్జీలు ధ‌రించి రాస్తారోకో.. జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర జూలై 21 : జయశంకర్ భూపాలపల్లి (Bhupalapally) జిల్లా కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను నిరసిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన…

యాద‌గిరిగుట్ట ఆలయ క్షేత్రానికి ప్ర‌త్యేక‌ మాస ప్ర‌తిక‌, టీవీ ఛానల్‌

Yadagirigutta Temple

రూ.5వేల‌తో గ‌రుడ టికెట్ యాద‌గిరి క్షేత్ర ఈఓ వెంక‌ట్రావు వెల్ల‌డి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర : యాదగిరిగుట్ట దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేసేందుకు వీలుగా హిందూ ధర్మంపై విస్తృతమైన ప్రచారం జరపాలని ఇందుకుగాను వైటిడిఏ పబ్లికేషన్స్ ద్వారా యాదగిరి అనే ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించినట్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆల‌య (Yadagirigutta Temple…

అంబులెన్స్ లోనే పురుడు పోసిన ఆపద్బాంధవులు

108 ambulance

ములుగు ,ప్రజాతంత్ర, జులై 6 : పురిటినొప్పులతో బాధపడుతున్న ఒక నిండు గ‌ర్బిణి దట్టమైన అడవిలో కనీసం రోడ్డు మార్గం కూడా లేని, వాగులు, దాటుకుని చీకట్లో ఓపికతో వ‌స్తుండ‌గా 108 అంబులెన్స్ (108 ambulance) వచ్చి వారిని రక్షించింది. వివరాల్లోకి వెళితే ఏటూరునాగారం మండలం వీరాపురం గ్రామానికి సమీపంలోని దట్టమైన అడవిలో కోయగుంపున‌కు చెందిన…

42% బీసీ రిజర్వేషన్ బిల్లులు చట్టబద్ధత లేకుండా అమలు ఎలా సాధ్యం?

Vakulabharanam

రాష్ట్ర బీసీ ప్రతినిధుల మహాసభలో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రశ్న హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింద‌ని, ఆ హామీ ఇంకా అమలు కాకముందే స్థానిక సంస్థల ఎన్నికలను జరిపే ప్రయత్నం చేయడం బీసీలకు మోసం చేసినట్లే అవుతుంద‌ని తెలంగాణ…

మావోయిస్టు పార్టీపై కావాల‌నే దుష్ప్ర‌చారం..

CPI

దామోద‌ర్ లొంగిపోతున్న‌ట్లు ఫేక్ న్యూస్‌  ఇది పోలీసుల మైండ్ గేమ్ మాత్ర‌మే..  మంత్రి సీత‌క్క‌కు వ‌చ్చిన లేఖ‌తో మాకు సంబంధం లేదు..  సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 5 : జూన్ 1న తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్ర‌తినిధి దామోదర్ లొంగిపోతున్నట్లు దినపత్రికలు, సోషల్ మీడియాలో…

ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్స్ గా మార్చాలి

DTF

డీటీఎఫ్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 29 :  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు (Semi Residential Government Schools) గా మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి (T. Lingareddy) డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్)…

ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా పౌరులు ఉద్యమించాలి

Operation Kagar

సహజ వనరుల దోపిడీని అడ్డుకున్నందుకే మావోయిస్టులు, గిరిజనుల హత్యలు  ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ ముట్టడి, అరెస్ట్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 23 : కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆప‌రేష‌న్ క‌గార్ (Operation Kagar) ను ఆపాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు…