Prajatantra

Prajatantra

భారత చరిత్ర విశిష్టత గొప్పది

KITS

కిట్స్ లో డీఎస్టీ న్యూదిల్లీ, మాజీ శాస్త్రవేత్త డాక్టర్ టివి వెంకటేశ్వరన్ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 19: ఎల్లోరా గుహలు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అద్భుతమైన రాతితో చేసిన దేవాలయాలు, మఠాలు వంటి వాస్తవ ఉదాహరణలు భారతదేశ చరిత్ర, కళ మతసామరస్యాన్ని చూపుతాయ‌ని డీఎస్టీ న్యూదిల్లీ, మాజీ శాస్త్రవేత్త డాక్టర్ టి.వి. వెంకటేశ్వరన్ అన్నారు.…

ప్రాణాలను తెగించి మహిళను కాపాడిన కానిస్టేబుల్

Siddipet

చేర్యాల ప్రజాతంత్ర ఆగష్టు 19 : పట్టణంలోని పెద్ద చెరువులో దూకిన ఓ మహిళ ప్రాణాలను చేర్యాల కానిస్టేబుల్ (Constable ) తాండ్ర స్వామి సూపర్ పోలీస్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట (Siddipet) జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళా కుటుంబ తగదాలతో చనిపోవాలని నిర్ణయించుకొని మంగళవారం ఉదయం చేర్యాల…

ఉరకలేస్తున్న గోదావరి

Godavari River

మొదటి ప్రమాద హెచ్చరిక కు చేరువలో నీటిమట్టం ఏటూరునాగారం, ప్రజాతంత్ర, ఆగస్టు 19: గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది (Godavari River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాద హెచ్చరికలు ఘటిస్తూ ఉరకలు వేస్తుంది. ఎగువ నుండి గోదావరి నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని రామన్నగూడెం…

Cancer : జంక్ ఫుడ్ తో గర్భాశయ క్యాన్సర్

Cancer

ప్రొఫెసర్ రమా సరళాదేవి కాళోజి జంక్షన్ /హన్మకొండ, ప్రజాతంత్ర ఆగస్టు 19 : జంక్ ఫుడ్ తినడం వల్లనే మహిళలకు గర్భాశయ క్యాన్సర్ (Ovarian Cancer) వొచ్చే ప్రమాదముంద‌ని ములుగు ప్రభుత్వ మెడికల్ కళాశాల గర్భాశయ విభాగం ప్రధాన అధిపతి ప్రొఫెసర్ రమా సరళాదేవి అన్నారు. మంగళవారం కేయూ క్యాంపస్ లోని ఫార్మసీ కళాశాలలో తెలంగాణ…

నైపుణ్య వృద్ధితోనే యువతలో సాధికారత

Telangana Science Congress

తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆచార్య బాలకిష్టా రెడ్డి యువత మైండ్ సెట్ లో మార్పు రావాలి : డిఆర్డిఓ పూర్వపు చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీలో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ సైన్స్​ కాంగ్రెస్ – 2025 కాళోజి జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : యువత నైపుణ్యం పెంపొందించుకోవడం…

బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాలు

Hyderabad Ganesh Utsav - 2025

ప్ర‌జ‌లు పూర్తి స‌హ‌కారం అందించాలి అన్ని శాఖ‌ల‌వారు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి  మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్ 19:  హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో రానున్న  గణేష్ ఉత్సవాలను తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వైభవోపేతంగా నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా  శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్…

కేయాన్స్ ప‌రిశ్ర‌మ‌పై అవాస్త‌వాలు ప్ర‌చారం

Keynes industry

కేంద్రం, గుజ‌రాత్‌లు అధిక స‌బ్సిడీలు ఇచ్చాయి ఇది కె.టి.ఆర్‌.కు తెలుసు త‌ప్పుడు ప్ర‌చారం చేయొద్దు ఐ.టి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 19: కేయెన్స్ సెమీ కండక్టర్ పరిశ్రమ (Keynes industry) హైదరాబాద్ నుంచి గుజరాత్ తరలిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆరెస్ నేత కేటీఆర్ (KTR) ఆరోపించడం బట్టకాల్చి…

క‌ళాత్మ‌క ఫోటో అంత సుల‌భం కాదు

World Photography Day

కృత్రిమ మేధ‌తో ఫోటోగ్రాఫ‌ర్ల‌కు మ‌రింత బాధ్య‌త‌ నైపుణ్యాలు మెరుగుప‌ర‌చుకోవాలి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ఫోటోలను సందర్భాన్ని బట్టి కళాత్మకంగా బంధించచడం అంత సులభం కాదని, ఇందుకు మంచి నైపుణ్యం, గ్రహణశక్తి ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫోటోగ్రాఫర్స్ లో వుండే…

విస్తారంగా వానలు..

Rains

ప్రాజెక్టులకు జలకళ ప్రధాన జలాశయాల్లో గేట్లు ఎత్తివేత ప‌ర్యాట‌కుల సంద‌డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఆగస్ట్19: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains ) నదులు, కాల్వ‌లు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ మేరకు పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల వద్ద…

ఇం‌డియా కూటమి  ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి

Vice Presidential candidate

ఉదయం సమావేశమై ఖరారు చేసిన విపక్ష నేతలు న్యూదిల్లీ, ఆగస్ట్​ 19 :  ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి (Vice Presidential candidate) ని పోటీకి నిలపాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన విశ్రాంత జస్టిస్‌ ‌బి. సుదర్శన్‌రెడ్డి పేరును ఇండియా కూటమి మంగళవారం ఖరారు…