Prajatantra News 1

Prajatantra News 1

రుణమాఫీలో తెలంగాణ రికార్డు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 :  ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంటున్న సమష్టి నిర్ణయాలతో పది నెలలో ఇంతటి పురోగతి…

అంబులెన్సులు ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌8: ‌ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్‌ ‌మార్గ్‌లోని హెచ్‌ఎం‌డీఏ గ్రౌండ్స్‌లో 108, 102 వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభిం చారు. 108 సర్వీసుల కోసం 136 అంబులెన్సులు, 102 సర్వీసుల కోసం 77 అంబులెన్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం…

‌త్వరలోనే గ్రూప్‌ 1 ఉద్యోగులకు నియామక పత్రాలు

ఏడాదిలోపే 50వేల ఉద్యోగాల భర్తీ.. దేశ చరిత్రలో రికార్డు.. వైద్యశాఖలో 14వేల ఉద్యోగాలు భర్తీ చేశాం… గత ప్రభుత్వం పరీక్షలు పెట్టకుండా ప్రశ్నపత్రాలను అమ్ముకుంది పరీక్షల వాయిదా కోసం  కృత్రిమ ఉద్యమాలు.. ఆరోగ్య ఉత్సవాల సభలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక  ఏడాదిలో వైద్య…

7 ‌నుంచి సీఎం కప్‌ ‌క్రీడోత్సవాలు

cm revanth reddy

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 :  ‌తెలంగాణ ను నెంబర్‌ ‌వన్‌ ‌క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి జనవరి 2 వరకు 36 ఈవెంట్స్ ‌లో సీఎం కప్‌ ‌క్రీడోత్సవాలను నిర్వహించనున్నారు.  ఈమేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విసృత…

ఉపాధి కోసం యువతకు నైపుణ్య శిక్షణ

ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు బాచుపల్లిలో తెలుగు యూనివర్సిటీ  కొత్త క్యాంపస్‌ ‌ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌విద్యార్థులు డిగ్రీలు పూర్తిచేసుకునే లోగా వారికి ఇష్టమైన రంగంలో నైపుణ్య శిక్షణ అందిస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపైనే సిఎం…

‌చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అదుపుతప్పి దూసుకెళ్లిన లారీ ముగ్గురు చిరు వ్యాపారులు దుర్మరణం వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8: ‌రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ -‌బీజాపుర్‌ ‌రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా.. వారిపైకి లారీ దూసుకెళ్లడంతో రోడ్డు ప్రమాదంలో ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా…

దిల్లీలో మళ్లీ కదం తొక్కిన రైతులు

Farmers who have again stepped up in Delhi

డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్యం నేడు పార్లమెంట్‌ ‌కాంప్లెక్స్ ‌ముట్టడికి రైతు సంఘాల పిలుపు న్యూదిల్లీ, నవంబర్‌ 2 : ‌కేంద్రం వైఖరికి నిరసనగా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు మరోసారి కదం తొక్కారు. తమ డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్‌ ‌కాంప్లెక్స్…

పారిశ్రామిక పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బండ తిమ్మాపూర్‌లో  హిందూస్థాన్‌ ‌కోకా-కోలా బెవరేజెస్‌ ‌ఫ్యాక్టరీ ప్రారంభం రూ. 2,091 కోట్లతో 49 ఎకరాల్లో భారీ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి అవకాశాలు.. సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ప్రపంచ స్థాయి పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

‌గ్రేటర్‌ ‌పరిధిలో ఆరు లైన్ల ఫ్లైఓవర్‌

నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్‌ ‌ఫ్లైఓవర్‌ ‌త్వరలో సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేసే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ట్రాఫిక్‌ ‌కష్టాలతో కునారిల్లుతున్న జంట నగరాల వాసులకు మరో శుభవార్త. నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్‌ ‌సిక్స్ ‌లేన్‌ ‌ఫ్లైఓవర్‌ ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు…

ఏమిటీ ఫెంగల్‌? ఎందుకు ఈ అలజడి?

Cyclone Fengal is set to wreak havoc

తుఫాను పేరు చెబితే వణికిపోతాం. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుఫాను విధ్వంసం సృష్టించడానికి సిద్ధమైంది.  పుదుచ్చేరిలోని కారైకల్‌, తమిళనాడులోని మహాబలిపురం తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో గంటకు 100 కిలోవిరీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెదర్‌ రిపోర్ట్‌ అధికారులు వెల్లడిరచారు.  పుదుచ్చేరి తీరాన్ని తాకిన తర్వాత దీని వల్ల 7 రాష్టాల్లో వినాశనం కలగవొచ్చు.…