deccan.com

deccan.com

కర్పూరాలు!

అవును! మేము కర్పూరాలమే! కాలిపోతూ కరిగి పోతున్నాం ! ఆరతి అయిపోతున్నాం! కానీ ఏ దేముడికో తెలీదు! వెలుగు పంచుతున్నాం కానీ ఎవ్వరి బ్రతుకులకో తెలీదు! జగమంతా వెలుగుపంచిన సూరీడు మా చీకటిబ్రతుకుల్లో చూడకపోయినా! సందేవేళ చుక్కలన్నీ కలసి మా ఇంట రంగుదీపాల్ని రంగరించాయి! గోడలకు పట్టిన బూజులన్నీ తోరణాలై స్వాగతం పలికితే! ఇరుకు జిలుగు…

హేమంత శోభ

శిశిరంలో ప్రాతఃకాలాన వికసించు విరులు ప్రకృతిశోభను ద్విగుణీకృతం చేసి మదిని దోచే, ఆనందవిప్రుషములే తుషారబిందువులు. చేలగట్లు,పచ్చికబయళ్లపై వెలసిన ఈ తుహినబిందువులను బాలభానుని లేలేత కిరణాలు స్పృశించగా ముత్యాల్లా మెరుస్తున్న ఇంపైన దృశ్యం  నేత్రపర్వమౌ. ప్రకృతిలోని అణువణువుని తమ జల్లులతో ఆవరిస్తూ, మదిని పులకరింపచేసే ఆ రమణీయదృశ్యం అనుభవైకవేద్యం. నింగినుండి విరిజల్లులా కురుస్తున్న ఆ హిమబిందువులు మేనుని…

జీవించే హక్కును పాలకులు కాలరాయొద్దు

Rulers should not take away the right to life

ములుగు ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి •అధికారం రాగానే ఒక ఎన్‌కౌంటర్‌.. ఏడాదిలోపు మరొకటి.. •ములుగు ఎన్‌కౌంటర్‌ ‌పై తెలంగాణ సమాజం స్పందించాలి •ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే.. •మృతుల శవాలను ఫోరెనిక్స్ ‌నిపుణులచే శవ పరీక్షలు నిర్వహించాలి •మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరిపించాలి •పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ ‌జి.హరగోపాల్‌ ‌డిమాండ్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌…

 క్వాష్‌ ‌పిటిషన్‌కు దాఖలు చేసిన హరీష్‌ ‌రావు

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైకోర్టులో క్వాష్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ ‌చేయాలని హరీష్‌ ‌రావు పిటిషన్‌లో పేర్కొన్నారు. పంజాగుట్ట పీఎస్‌లో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని ఆయన…

ఏడాదిగా యువతకు వికాసం కాదు..విలాపమే..

అందర్నీ మోసం చేసిన రేవంత్‌ కేసీఆర్‌ ఇచ్చిన నోటిఫికేషన్లకు కాంగ్రెస్‌ ‌పబ్లిసిటీ మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : ‌గతంలో కేసీఆర్‌ ఇచ్చిన నోటిఫికేసన్లను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటుందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏడాది కాలంలో యువతకు లభించింది వికాసం కాదని…

‌జల పర్యాటకం,సాహస క్రీడలకు ప్రాధాన్యం

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హుస్సేన్‌ ‌సాగర్‌ ‌వాటర్‌ ‌స్పోర్టస్  ‌ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : ‌రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం, సాహస క్రీడలకు సరికొత్త రూపు సంతరించుకునే దిశగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి…

రూ.400 కోట్లతో దేవాలయాల్లో మౌలిక వసతులు

దేవాదాయ భూముల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్లు అటవీ, దేవాదాయశాఖ  మంత్రి  కొండా సురేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత దేవాలయాలను అభివృద్ధి చేస్తూ సామాన్య భక్తులకు దృష్టిలో పెట్టుకుని కనీస సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ…

హైదరాబాద్‌లో గూగుల్‌ ‌సేఫ్టీ ఇంజినీరింగ్‌ ‌సెంటర్‌

‌కొత్త కేంద్రంలో ఆన్‌లైన్‌ ‌భద్రతా ఉత్పత్తుల అభివృద్ధి గూగుల్‌ ‌కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఐటీ ప్రపంచంలో హైదరాబాద్‌ ఐటీ అని వ్యాఖ్య.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 :  ‌రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌ ‌కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో దేశంలోని మొట్టమొద గూగుల్‌ ‌సేఫ్టీ ఇంజినీరింగ్‌…

‌గవర్నర్‌, ‌సి.ఎమ్‌లచే నేడు ఇందిరా మహిళా శక్తి బజార్‌ ‌ప్రారంభం

 ఏర్పాట్లపై శిల్పారామంలో సి.ఎస్‌ ‌సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 04 :‌ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం  రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిల చేతుల మీదుగా శాల్పారామంలో దాదాపు 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి నైట్‌ ‌బజార్‌ ‌ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిల్పా రామంలో ఏర్పాటు చేయనున్నమహిళా శక్తి…

రోశయ్య ఆర్థిక క్రమశిక్షణతోనే రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌

పోటీ పడి స్పీచ్‌ ఇవ్వడంలో ఆయనే మాకు స్ఫూర్తి నగరంలో ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 04: ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రి గా రోశయ్య క్రమశిక్షణ పాటించడం వల్లే నాడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌…