Prajatantra News 1

Prajatantra News 1

రూ. 7వేల కోట్లతో భాగ్యనగరం అభివృద్ధి

తెలంగాణ మణిహారంగా రీజినల్‌ రింగ్‌ రోడ్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచే రాష్ట్ర ఖజానాకు 65 శాతం ఆదాయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడి ివివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 :   తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు పోతున్నామని, ప్రపంచంలోనే పోటీ పడుతున్న…

‘సుప్రీమ్‌’ తీర్పుతో నిరుద్యోగుల ఆందోళన!

నిరుద్యోగులకు మరింత ఎదురుచూపు వర్గీకరణ తీర్పు అమలు చేసే పనిలో ప్రభుత్వం వర్గీకరణ తేలాకే నోటిఫికేషన్‌ ఇచ్చే ఛాన్స్‌ డీఎస్సీ కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మరింత ఎదురుచూపు తప్పేలా లేదు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగగా ముందుకు వెళ్లాల్సి ఉండడంతో తో డీఎస్సీ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ…

బలహీనంగా సోషల్‌ మీడియా చట్టాలు!

దారుణంగా దుర్వినియోగం అవుతున్న సోషల్‌ మీడియా నియంత్రణకు  పటిష్టమైన చట్టాలను రూపొందించాలి మనదేశంలో  సోషల్‌ మీడియా చట్టాలు బలహీనంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం దీనికి ప్రధాన కారణం. ప్రత్యర్థులను దొంగ దెబ్బతీయడానికి స్వార్థపర రాజకీయ నాయకులకు సోషల్‌ మీడియా ఒక ఆయుధంగా  మారింది. విజ్ఞానాన్ని పంచు కోవడానికి, సమాచార చేరవేతకు,…

అధికార పార్టీకి తల నొప్పిగా అదానీ వ్యవహారం!

 తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారిన వైనం.. దేశంలో రాజకీయంగా రెండవ అతి పెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో భారీ విజయ సాధించటంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆనందోత్సహాలు జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో కేంద్రంలోని అధికార పార్టీకి అదానీ వ్యవహారం తల నొప్పిగా మారింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి గత కొన్నేళ్లుగా అదానీ విషయంలో…

ఆత్మ విశ్వాసం నీ ఆయుధమైతే…!

సమాజంలో ఎవరు ఏ పని చేసినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా వుంటుంది.  సహకారం, ప్రోత్సాహంతో ఎవరైనా సరే ఎంత ముందుకైన వెళ్ళగలరు, లక్ష్యాన్ని సునాయసంగా సాధించగలరు అనే సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది . నిజమైన సామర్ధ్యం గురించి తెలుసుకున్న వారు  ఎవరూ  ఎవరినీ తక్కువగా చూడలేరు. అలా అర్ధం చేసుకోలేక…

తెలంగాణ అంటే మొదటిగా గుర్తొది కేసీఆరే

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు తెలంగాణ భవన్‌ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కేసీఆర్‌.. కానీ తెలంగాణ భవన్‌ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే…

మాట మార్చడంలో సీఎం రేవంత్‌రెడ్డికి పీహెచ్‌డీ

రైతుబంధు ఇస్తామని ఎగ్గొట్టాడు ముఖ్యమంత్రిపై  మాజీ మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ రెండు నాల్కల ఆణిముత్యాలు’  విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : పూటకో మాట మాట్లాడడం.. మాట మార్చడంలో సీఎం రేవంత్‌ రెడ్డి పీహెచ్‌డీ పూర్తి చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు సెట్కెర్లు వేశారు. రేవంత్‌ ఏడాది పాలన…

‌ప్రజల మనిషి..పేదల పక్షపాతి…

•ప్రజా సమస్యలపైనే ధ్యాస.. పని రాక్షసుడు సత్తన్న •అక్రమాలు సహించడు.. అధికారులను నిద్రపోనివ్వడు •రోజుకు 18 గంటలు ప్రజలతోనే.. •తీసుకున్న ప్రతి దరఖాస్తుకు జవాబుదారీతనం •అంచనాలకు మించి ప్రజారంజక పాలన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు •ఏడాది పనితీరుకు ‘‘ప్రజాతంత్ర’’ అక్షర రూపం.. చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లి నియోజకవర్గానికి పేదల…

సర్వీస్‌ ‌రివాల్వర్‌ ‌కాల్చుకొని వాజేడు ఎస్సై బలవన్మరణం

ములుగుఏటూరునాగారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ములుగు జిల్లా వాజేడు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్య చేసుకోవడం పోలీస్‌ ‌శాఖలో కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం వరకు వాహన తనిఖీల్లో బిజీగా ఉన్న ఆయన విధులు ముగించుకుని పూసూరు గోదావరి సమీపాన గల రిసార్ట్ ‌క వెళ్లినట్లు సమాచారం.…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి విస్తృత పర్యటన ఇల్లందులో రూ 15.38 కోట్లతో అభివృద్ధి పనులు కొత్తగూడెం/ఇల్లందు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిమండలంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఇల్లందు ఎమ్మల్యే కోరం కనుకయ్య, జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌ ఐటీడీఏ పీవో రాహుల్‌తో కలసి…