Day August 29, 2026

ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం బాధ్యత

– సీఎం రేవంత్ రెడ్డితో కేకే కమిటీ సుదీర్ఘ సమావేశం – ఉద్యమకారుల గుర్తింపును వేగవంతం చేయండి : సీఎం ఆదేశాలు – ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ ప్రక్రియను ఎలాంటి ఆలస్యం లేకుండా వేగవంతంగా…

సాంకేతికత ఆవిష్కరణలే పోలీసింగ్‌కు దిక్సూచి

– యువ ఐపీఎస్‌ అధికారుల‌ను అభినందించిన‌ డిజిపి  – కోర్టు కేసులు, న్యాయ ప్రక్రియలపై మరింత దృష్టి – నిరంతర శిక్షణతో వృత్తి నైపుణ్యాల మెరుగుదల – క్లస్టర్‌-1లో హైదరాబాద్‌.. క్లస్టర్‌-2లో రామగుండం టాప్‌ – క్లస్టర్‌-3లో నల్గొండ.. క్లస్టర్‌-4లో సూర్యాపేట ప్రథమం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 29:  నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో…

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు

– అదే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యం – మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, ఎం‌పీ సురేష్‌ ‌కుమార్‌ ‌షెట్కార్‌ – రామేశ్వ‌రంప‌ల్లిలో స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డుల పంపిణీ  ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 29: అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌. ‌స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డుల…

మెట్రో స్టేషన్లలో ఆన్‌లైన్‌ ‌సమస్యలు

metro expansion, government control, urban infrastructure, public transport, policy governance

– ఎంట్రీ, ఎగ్జిట్‌ ‌గేట్లు తెరుక ప్రయాణికుల ఇబ్బంది – అంతా సర్దుకుందంటున్న మెట్రో అధికారులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌హైదరాబాద్‌ ‌మెట్రో రైలు సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో మెట్రో అధికారులు స్పందించారు. ప్రస్తుతం నగరంలో మెట్రో రైలు సేవలు సాఫీగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. మెట్రో స్టేషన్లలోనూ…

ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై దానం ఆగ్రహం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌ఖైరతాబాద్‌ ‌డబుల్‌ ‌బెడ్‌ ‌రూంల లక్కీ డ్రాలో ప్రొటోకాల్‌ ‌రగడ నెలకొంది. ప్రొటోకాల్‌ ‌పాటించకపోవడంపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ ‌కొమరం భీమ్‌ ఆదివాసీ భవన్‌లో ఖైరతాబాద్‌ ‌గృహలక్ష్మి లబ్దిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే నాగేందర్‌…

ప్రధాని మరోమారు విదేశీ పర్యటన

– ఉజ్బెకిస్తాన్‌, ‌కిర్గిజ్‌లలో పర్యటన న్యూదిల్లీ,ఆగస్ట్29: ‌ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్దమ‌య్యారు. రెండు దేశాల విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు షవ్‌కత్‌ ‌మిర్జియోయెవ్‌ ఆహ్వానం మేరకు ఆగస్టు 29, 30 తేదీల్లో ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లో ద్వైపాక్షిక పర్యటన చేయనున్నారు. తాష్కెంట్‌లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత…

కాన్పూర్‌-‌మధురై మధ్య ప్రత్యేక రైళ్ళు

వరంగల్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్ 29:  ‌కాన్పూర్‌ ‌సెంట్రల్‌- ‌మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ సెప్టెంబర్‌ 2 ‌నుంచి రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. నవంబర్‌ 28 ‌వరకు ఈ రైళ్లు కాన్పూర్‌ ‌సెంట్రల్‌- ‌మధురై మధ్య నడుస్తాయి. కాన్పూర్‌ ‌సెంట్రల్‌- మధురై(01925) ప్రత్యేక రైలు సెప్టెంబర్‌ 2 ‌నుంచి నవంబర్‌…

కొత్త కారు ప్రారంభంలో విషాదం

– అదుపుతప్పి మామపైకి దూసుకెళ్లిన కారు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌కొత్త కారు కొన్న ఓ కుటుంబం సంతోషం నిమిషాల వ్యవధిలోనే విషాదంగా మారింది. కారుకు పూజ చేయించేందుకు అల్లుడితోపాటు గుడికి వెళ్లిన మామ.. అదే కారు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. నగరానికి చెందిన ఓ దంపతులు ఇటీవల కొత్త కారును కొనుగోలు…

క్రీడాకారులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

న్యూదిల్లీ, ఆగస్ట్ 29 : ‌జాతీయ క్రీడల దినోత్సవం  సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. యువతరానికి స్ఫూర్తిగా నిలవడంలో క్రీడల ప్రాధాన్యతను వివ‌రించారు. నిబద్ధత కలిగిన ప్రతి క్రీడాకారుడిని ప్రశంసించారు. మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు. అలాగే భారత మాజీ క్రికెటర్‌ ‌శిఖర్‌ ‌ధావన్‌ ‌కూడా సోషల్ ‌మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.…