Day August 29, 2026

నీట్‌ ‌-పీజికు ఒక రోజు ముందు విషాదం

– ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌నీట్‌ ‌పీజి పరీక్షకు ఒకరోజు ముందు నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్స్‌లో విషాద ఘటన జరిగింది. నీట్‌ ‌పీజీ అభ్యర్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్స్‌లోని అపరాజిత హాస్టల్‌లో ఉంటూ నీట్‌ ‌పీజీకి ప్రిపేర్‌ అవుతున్న…

ప్రాణహితకు పునరుజ్జీవం

– తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల బ్యారేజీకి తెలంగాణ పట్టు – 1న దిల్లీలో తెలంగాణ-మహారాష్ట్ర కీలక అంతర్రాష్ట్ర చర్చలు – 152 మీటర్ల ఎత్తు సాధ్యమైతే గురుత్వాకర్షణతో సుందిళ్లకు దాదాపు 80 టీఎంసీలు – భారీ ఎత్తిపోతల భారం తగ్గించి విద్యుత్ వ్యయానికి కళ్లెం వేసే దిశగా అడుగులు – ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డిలో…

22ఎ తొలగించేదాకా కలెక్టరేట్ ఎదుట వంటావార్పు

– పటాన్‌చెరులోనే లక్ష ఇళ్లు, 50 వేల ఎకరాలు 22ఎలో.. – రేవంత్, పొంగులేటి ఆస్తులు జాబితా నుంచి ఎలా తీశారు – పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలి – వారంలో సమస్య పరిష్కరించకపోతే సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి – బీఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరిక సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : పిచ్చోడి…

ఆసియా క్రీడల ముంగిట భారత బృందానికి షాక్‌

-‌ ప్రాక్టీస్‌లో గాయంతో నీరజ్‌ ‌చోప్రా పోటీలకు దూరం న్యూదిల్లీ, ఆగస్ట్ 29 : జపాన్‌లో సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడల ముంగిట భారత బృందానికి షాక్‌ ‌తగిలింది. జావెలిన్‌ ‌స్టార్‌ ‌నీరజ్‌ ‌చోప్రా గాయపడ్డాడు. శిక్షణ సమయంలో అతడి చీలమండ లిగమెంట్‌కు గాయమైంది. దీంతో ఆసియా క్రీడలకు దూరం కానున్నాడు. ఈ…

చేవెళ్ల పరిధిలో రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

– వికారాబాద్, తాండూర్ రైల్వే స్టేషన్ల పనుల పరిశీలన – రూపుదిద్దుకుంటున్న మన్నెగూడ-బీజాపూర్ హైవే – ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల, వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించనున్నట్లు ఎంపీ కొండా…

రీల్స్ కోసం కాదు.. రియల్ లైఫ్ కోసం ఆడండి

– క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి  – మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి నివాళులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29 : భారతీయ క్రీడా స్ఫూర్తిని ప్రపంచ పటంలో సమున్నత స్థాయిలో నిలిపిన మహానుభావుడు ధ్యాన్‌చంద్ అని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొనియాడారు. ఆయన చూపిన క్రమశిక్షణ, ఏకాగ్రత…

ఇద్దరిని బలిగొన్న వేప చెట్టు వివాదం

– గొడ్డళ్లతో నరుక్కున్న ఇరువర్గాలు – అడ్డుకోబోయిన ఎస్ఐకి తీవ్ర గాయాలు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: సూర్యాపేట జిల్లాలో ఓ చిన్న వివాదం పెద్దదిగా మారి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నది. మేళ్ల చెరువు మండలం ఎర్రగడ్డతండాలో ఇంటి పక్కన ఉన్న వేపచెట్టు విషయమై రెండు వర్గాల మధ్య చిచ్చు రేగింది. మాటామాటా పెరిగి…

తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ల పనితీరులో మార్పు రావాలి

– ప్రజలను తిప్పించుకుంటే సహించేది లేదు – మంత్రి పొంగులేటి హెచ్చరిక హైదరాబాద్/ సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగ‌స్టు 29 : తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ల పనితీరులో స్పష్టమైన మార్పు రావాలని, భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకునే విధానాన్ని ఎంతమాత్రం సహించేది లేదని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర…

ములుగు హాస్పిట‌ల్‌ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

• ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక వ్యాధులపై పరిశోధన కేంద్రం • ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌కు మంత్రి సీతక్క విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిట‌ల్‌ అభివృద్ధికి తక్షణమే నిధులు మంజూరు చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…