Day August 29, 2026

దివ్యాంగులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

– మాజీ మంత్రి హరీష్ రావు – ప్రభుత్వ తీరుకు నిరసనగా దివ్యాంగుల ‘సమరశంఖారావం’ వనస్థలిపురం, ప్రజాసంత్ర, ఆగస్టు 29: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్ర భుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, దివ్యాం గుల హక్కుల సాధన కోసం “సమర శం ఖారావం” సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య…

కోర్టులు, కమిషన్లు చెబితేనే కదులుతారా?

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీ హెచ్ ఆర్‌సీ) సుమోటోగా స్పందించి విచారణ చేపట్టడం ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నది . నిజానికి గతంలో విద్యార్థులే పాఠశాల సౌకర్యాల కోసం న్యాయవ్యవస్థను ఆశ్రయించిన అంశాన్ని ప్రజాతంత్ర ప్రస్తావించింది; ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ రాష్ట్రవ్యాప్త సమీక్ష…

ముఖ్యమంత్రిని పనిచేసుకోనివ్వాలి

-కేబినెట్‌ ‌పునర్వవ్యస్థీకరణతో కొత్తదనం తేవాలి – మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిపై శాసన మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ ‌రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడని అన్నారు. ముఖ్యమంత్రిని పని చేసుకోనివ్వాలని, ఆటంకాలు సృష్టించకూడదని చెప్పారు. కాంగ్రెస్‌…

దలైలామా పుట్టిన ప్రదేశం

 “ఆరవ దలైలామా లాసాకు వెళ్ళిన సమయంలో టిబెట్రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయి. ఆయనకు సన్యాసి జీవి పట్లఆసక్తి లేదు. రాజభవనంలో ఉండకుండా ఆశువుగా పాటలు పాడుతూవీథుల్లో తిరిగేవాడట. ప్రేమకవిత్వం రాసేవాడు. అందువల్ల కాబోలుమంగోల్ రాజు లాజంగ్ ఖాన్ ఈయనను దలైలామా కాదని ఆరోపించాడు..” గిరియానం..26 రెండురోజుల నుంచి ఎక్కడికి వెళుతున్నా తవాంగ్ లో కొండపై ఉన్న పెద్ద బుద్ధుడు ఉన్న కొండచుట్టూ తిరుగుతూ వెళ్ళాం. తవాంగ్ లోకి ప్రవేశిస్తున్నప్పుడే కొండపై ఉన్న బుద్దుడు నన్ను ఆకర్షించాడు. ఈ రోజు ఉదయమే ఆ జెయింట్ బుద్దా స్టాచ్యూ…

విదేశీ నిపుణల రాకకు నేపాల్‌ అం‌గీకారం

ఖాఠ్మండు, ఆగస్ట్ 29 : ‌జలప్రళయ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సహకరిస్తామంటూ పలు దేశాలు ముందుకురాగా.. నేపాల్‌ ఆ అభ్యర్థనలను తొలుత తిరస్కరించింది. ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. విదేశీ సహాయక బృందాలను దేశంలోకి అనుమతించేందుకు అంగీకరించింది. తమ బృందాలు సహాయక చర్యలు నిర్వహించగలవని, విదేశీ బృందాలను అనుమతించబోమని ఇటీవల నేపాల్‌ ‌వెల్లడించింది.…

నేపాల్ వ‌ర‌ద‌ల్లో మృత్యుంజయులు

– చనిపోయారనుకున్న ఇద్దరు తనయుల రాక – కన్నీటి నుంచి తేరుకున్న తల్లి ఆనంద భాష్పాలు ఖాఠ్మండు,ఆగస్ట్ 29: ‌నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలకు 616 మంది మృతిచెందగా సుమారు 2,500 మంది గల్లంతయ్యారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఇదే సమయంలో ఓ తల్లి…

హయస్థానపురం (హ్యూస్టన్) తెలుగు సాంస్కృతిక సంఘం

“వాల్మీకి రామాయణం మనకు కేవలం తెలిసిన కథ మాత్రమే కాదు. తరతరాలుగా వింటూ, చదువుతూ వచ్చిన ఆ కథలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, సూక్ష్మమైన భావాలు, జీవితానికి పనికొచ్చే విలువైన సందేశాలు దాగి ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే కొత్త అర్థాలతో మన ముందుకు వస్తాయి. శ్రీరాముడి వ్యక్తిత్వం, ఆయన ఆచరించిన సామాన్య ధర్మం, విశిష్ట ధర్మం, రాజధర్మం, కుటుంబ బాధ్యతలు, స్నేహం, నాయకత్వం, పరిపాలన, కర్తవ్యనిష్ఠ వంటి ఎన్నో అంశాలను వాల్మీకి…

‘‌శుద్ధీకరణ’ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి

– వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల – బిజెపి తీరుపై మండిపడ్డ రాహుల్‌ ‌గాంధీ న్యూదిల్లీ, ఆగస్ట్ 29: ఉత్తరాఖండ్‌ ’‌శుద్ధీకరణ’ ఘటనను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ తప్పుబట్టారు. భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అస్పృశ్య‌త‌ను చట్టబద్ధంగా నిషేధించారని, కాంగ్రెస్‌ ‌జాతీయ…

నేపాల్‌ ‌వరదలపై మల్లికార్జున ఖర్గే ఆందోళన

– తక్షణ సాయం అందించాలని మోదీకి లేఖ న్యూదిల్లీ, ఆగస్ట్ 29 : ‌నేపాల్‌లో సంభవించిన విధ్వంసకర వరదలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షాకు ఆయన లేఖ రాశారు. నేపాల్‌లో భారీ…