దివ్యాంగులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

– మాజీ మంత్రి హరీష్ రావు – ప్రభుత్వ తీరుకు నిరసనగా దివ్యాంగుల ‘సమరశంఖారావం’ వనస్థలిపురం, ప్రజాసంత్ర, ఆగస్టు 29: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్ర భుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, దివ్యాం గుల హక్కుల సాధన కోసం “సమర శం ఖారావం” సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య…








