Day August 29, 2026

కాలువ, నీటి సమస్యలను పరిష్కరించాలి

– హుస్నాబాద్‌ ‌నియోజకవర్గంలో ‘పల్లె పల్లెలో ప్రజా పాలన’ – గ్రామాల్లో పర్యటించి స‌మ‌స్య‌లు తెలుసుకున్న మంత్రి పొన్నం – అక్కడిక్కడే అధికారులకు ఆదేశాలు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: ‌పల్లె పల్లెకు పొన్నం అన్న,పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్‌ ‌నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌…

రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం

– సమగ్ర విత్తన చట్టానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం – కేంద్రం జాప్యం చేసినా కొత్త చట్టం తెస్తామన్న‌ మంత్రి తుమ్మల  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29 : రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకురావడంలో ఇక ఎలాంటి జాప్యం ఉండకూడదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే…

రైతు భూ హక్కులకు పూర్తి రక్షణే లక్ష్యం

– ఏడాదిలో రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమికి సమగ్ర సర్వే – వివాదరహిత భూములన్నింటికీ పట్టాదారు పాస్‌పుస్త‌కాలు – భూ భారతి ద్వారా తాతల కాలం నాటి భూ సమస్యలకు పరిష్కారం – నూతన్‌కల్‌లో 1,061 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్త‌కాల పంపిణీ – రెవెన్యూ మంత్రి పొంగులేటి  హైదరాబాద్/ సూర్యాపేట, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29:…

మారిషస్‌లో తెలుగుకు తెలంగాణ అండ

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : మారిషస్‌లో తెలుగు భాష, సంస్కృతి, పురాణ ఇతిహాసాలను ప్రమోట్ చేసేందుకు ఆ దేశానికి అన్ని విధాలా సహకరిస్తామని మారిషస్ ప్రతినిధులుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ చెప్పారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే…

ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి

– వ్యాధులు వ్యాప్తిచెందకుండా అరికట్టడమే లక్ష్యం – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే ముందుగానే అరికట్టడం ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. అన్ని జిల్లాల ఆరోగ్య యంత్రాంగం…

మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూసింది కాంగ్రెస్సే

– మోదీ సంక్షేమంతోనే నిజమైన సాధికారత – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు  మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఆగ‌స్టు 29 : స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ దేశంలో విభజన రాజకీయాలు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో…

అర్హులైన ఏ ఓట‌రు పేరు తొల‌గకూడ‌దు

– ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారికి ముఖ్య‌మంత్రి లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29 : తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్‌) ప్రక్రియ కారణంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని, అలాగే అనర్హులైన ఓటరు ఎవరూ జాబితాలో చేరకూడదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆ…

గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి

– శామీర్‌పేట్‌, సోమశిలలో కొత్త గోల్ఫ్‌ కోర్సుల ఏర్పాటు – పీపీపీ విధానంలో ప్రపంచస్థాయి వసతుల అభివృద్ధి – 1 నుంచి తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ టోర్నీ – ప్రచారకర్తగా దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌ సేవలు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29 : తెలంగాణను అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్‌ టూరిజం కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా…

రాష్ట్రంలో ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ సంక్షోభం!

తెలంగాణ విద్యా రంగం ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలో సుమారు రూ. 15 వేల కోట్లకు పైగా ఫీజు రీఇంబర్స్ మెంట్  స్కాలర్‌షిప్‌ బకాయిలు పేరుకుపోవడం విద్యా వ్యవస్థ పునాదులను కదిలిస్తున్నది. నిరుపేద, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకం, నేడు నిధుల కొరత, ప్రభుత్వాల…