Day August 24, 2026

భర్తను చంపి పేగులు తీసిన భార్య

– హర్యానాలో దిగ్భ్రాంతికర ఘటన చండీఘడ్‌, ఆగస్ట్ 24 :‌ హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఒక దిగ్భ్రాంతికర హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్తను చంపి అతడి పేగులు బయటకు తీసి దారుణానికి పాల్పడింది. ఆ తర్వాత ఇంటి యజమాని చూశాడనే భయంతో భయాందోళనకు గురై ఇంటి పైకప్పు పైనుంచి కిందకు…

వెంటిలేటర్‌ ‌పేలి హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం

– ముగ్గురు నవజాత శిశువుల మృతి ముంబై, ఆగస్ట్ 24 :‌ మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అమరావతి జిల్లా మహిళా హాస్పిటల్‌లో మంటలు చెలరేగి ముగ్గురు నవజాత శిశువులు మృతిచెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్‌ ‌మూడో అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో 39 మంది…

ఇంజనీరింగ్‌ ‌విద్యార్థికి ఉగ్ర లింకులు

– అరెస్ట్ ‌చేసి ప్రశ్నిస్తున్న ఎన్‌ఐఏ ‌పెద్దపల్లి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 :‌పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఉగ్ర లింకులు కలకలం రేపాయి. అయోధ్య నగర్‌లో నేషనల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) ‌తనిఖీల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో రామగుండానికి చెందిన ఇంజినీరింగ్‌ ‌విద్యార్థి ముజామిల్‌ ‌ఖాన్‌ను ఎన్‌ఐఎ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముజామిల్‌ ‌ఖాన్‌కు ఉగ్రవాద…

ప్రైవేట్‌ ‌సంస్థలకు ఇస్రోలో స్థానం  

– ఇస్రో భవిష్యత్‌పై జైరామ్‌ ‌రమేశ్‌ ఆం‌దోళన న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : ‌భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవితవ్యంపై రాజకీయ దుమారం మొదలైంది. ఇస్రోను మోదీ సర్కారు బలహీనపరుస్తోందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్‌ ‌రమేష్‌ ఆరోపించారు. ఆరు దశాబ్దాలుగా ఇస్రో నిర్మించుకున్న సామర్థ్యాలను ప్రైవేట్‌ ‌సంస్థలకు బదిలీ చేసే…

సెప్టెంబర్‌ 11‌న బ్యాంక్‌ ‌యూనియన్ల సమ్మె

– వరుస సెలవులతో కస్టమర్లకు ఇబ్బందులే న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : ‌దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలంటూ బ్యాంక్‌ ‌యూనియన్ల ఐక్య వేదిక డిమాండ్‌ ‌చేస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు సెప్టెంబర్‌ 11‌న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ రోజున సమ్మె జరిగితే…

యుద్ధం కొనసాగిస్తే అంతే సంగతులు

– ఒక్క చుక్క చమురును కూడా సరఫరా కానివ్వం – అమెరికాకు ఇరాన్‌ ‌ఘాటు హెచ్చరికలు న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : అమెరికా తమపై ఆర్థిక యుద్దాన్ని కొనసాగిస్తే ఒక్క చుక్క చమురును కూడా సరఫరా కానివ్వమని ఇరాన్‌ ‌హెచ్చరించింది. హోర్ముజ్‌ ‌జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ అత్యున్నత జాతీయ భద్రతా మండలి…

శాసనసభ కమిటీలదే కీలక పాత్ర

– లెజిస్లేచర్ మైనారిటీల సంక్షేమ కమిటీ, ఎస్సీ సంక్షేమ కమిటీ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ కమిటీలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని, ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరేలా చూడడంలో కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.…

స‌ర్కారు స్కూళ్ల‌లో మౌలిక వసతులు మెరుగుపరచాలి

– టీజీహెచ్‌ఆర్‌సీ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాంత్ర, ఆగస్టు 24 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, తరగతి గదులు, మరుగుదొడ్లు తదితర ప్రాథమిక సౌకర్యాలపై హెచఆర్‌సీ నెం.2638 ఆఫ్ 2026 తేదీ 3.8.2026న చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీహెచ్‌ఆర్‌సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు…

సెప్టెంబర్‌ 11‌న బ్యంక్‌ ‌యూనియన్ల సమ్మె

Bank Holiday

వరుస సెలవులతో కస్టమర్లకు ఇబ్బందులే న్యూదిల్లీ,ఆగస్ట్24: ‌దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలంటూ బ్యాంక్‌ ‌యూనియన్ల ఐక్య వేదిక డిమాండ్‌ ‌చేస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు సెప్టెంబర్‌ 11‌న దేశవ్యాప్త సమ్మె (Bank unions strike) కు పిలుపునిచ్చారు. ఆ రోజున సమ్మె జరిగితే..…