Day August 24, 2026

22-ఏపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

– అబద్ధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు – ఫాస్ట్ ట్రాక్‌లో దరఖాస్తులు పరిష్కారం.. 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తి – అక్రమార్కులపై క్రిమినల్ కేసులు – యూఎల్‌సీపై త్వరలో విధానపరమైన నిర్ణయం – ప్రధాన ప్రతిపక్షం కోరితే సీఎస్-7, సీఎస్-14 భూ వ్యవహారంపై ‘సెట్‌’ దర్యాప్తు – మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర,…

అమెరికా యుద్ధాన్ని కొనసాగిస్తే అంతే సంగతులు

Us Iran War News

ఒక్కచుక్క  చమురును కూడా సరఫారా కానివ్వం ఇరాన్‌ ‌మరోమారు ఘాటు హెచ్చరికలు న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : అమెరికా తమపై ఆర్థిక యుద్దాన్ని కొనసాగిస్తే ఒక్క చుక్క చమురును కూడా సరఫరా కానివ్వమని ఇరాన్‌ ‌హెచ్చరించింది. హోర్ముజ్‌ ‌జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్‌ ‌రెజాయీ…

రాష్ట్రంలో పెట్టుబడులను అడ్డుకునే కుట్ర

– గుజరాత్‌కు బ్రాండ్‌ అం‌బాసిడర్‌గా మోదీ – సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా ప్రధాని వ్యవహారం – అమెరికా టూర్‌ ‌రద్దును ఊరికే వొదలబోం – పార్లమెంటులో కాంగ్రెస్‌ ‌ఖచ్చితంగా నిలదీస్తుంది – నన్ను అడ్డుకున్నా.. నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు – మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ ‌మండిపాటు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌పెట్టుబడుల…

రైతు నాయకుడు, కమ్యూనిస్టు నేత సారంపల్లి మృతి

– ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి సీతక్కల సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి(88) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం ఎంబీ భవన్‌కు ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తారు.…

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

– బీజేపీ ఆధ్వర్యంలో ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ – రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు 48 గంటల దీక్ష ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తూ, విద్యావ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరులకు నిరసనగా బీజేపీ పోరుబాట…