Day August 24, 2026

క్యాంపస్‌ నుంచి నిరసన వరకు: యువత గొంతుకగా రాహుల్‌ గాంధీ

“యువత తరానికి రాజకీయ స్వరంగా తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నాన్ని రాహుల్‌ గాంధీ ఇటీవలి కాలంలో మరింతగా చేస్తున్నారు. యువతను భయపెట్టి మౌనంగా ఉంచలేమని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారు చురుకైన పాత్ర పోషించాలని ఆయన చెబుతున్నారు..” విద్య, భద్రత, ఉపాధి, గౌరవం, ప్రజాస్వామ్య హక్కులు వంటి అంశాలను భారత యువత ప్రధానంగా ప్రజా చర్చలోకి…

మోదీ ప్రభుత్వాన్ని కలవర పెడుతున్న దిమాగీలు..!

“మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ దేశాల పై ఆధిపత్యం చేసిన జర్మనీ,ఇటలీల పాలకులు (హిట్లర్,ముస్సోలిని) లను కూడా నిద్ర లేకుండా చేసింది మేధావుల ఆలోచనలే. ఇటాలియన్ మార్క్సిస్టు తత్వవేత్త ఆంటోనియో గ్రాంస్కి ఆనాటి ఆధిపత్యాన్ని ధిక్కరించడానికి కారణం ధిమాగి ని కలిగి ఉండటమే.ముస్సోలిని తన అధికారులకు ఇచ్చిన ఆదేశం గ్రాంస్కి మెదడు పనిచేయకుండా చేయమన్నాడు.అందుకే అతను…

కేంద్రంపై నెపం తగదు

– దేశ వ్యతిరేక శక్తులను కలవడానికే వెళ్తున్నారా? – సీఎం రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వకుండా తిరస్కరణపై కేంద్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ…

గినియాలో కూలిన డంపింగ్‌ ‌యార్డు

 – ప్రమాదంలో 30 మంది దుర్మరణం న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : ‌పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో ఓ డంపింగ్‌ ‌యార్డ్ ‌కూలడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా సహాయక బృందాలు వారిని హాస్పిటల్‌కి తరలించాయి. గినియా రాజధాని కొనక్రిలో ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాల…

సింగరేణిని లాభాల బాటలో నడిపిస్తాం

– ఉజ్వల భవిష్యత్తు కోసం క్రిటికల్ మినరల్స్ వైపు అడుగులు – బొగ్గుకే పరిమితం కాక బంగారం, లిథియం మైనింగ్‌లోకి.. – ఎన్‌టీపీసీ స్థాయిలో సింగరేణిని నిలబెట్టడమే మా ధ్యేయం – డిప్యూటీ సీఎం భట్టి – భట్టి నాయకత్వంలో సింగరేణి మరింత బలోపేతం – మంత్రి ఉత్తమ్ క”మార్ రెడ్డి. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు…

కొనసాగుతున్న ఇందిరమ్మ టవర్స్ దరఖాస్తుల పరిశీలన

– రేపు సాయంత్రం ఆన్‌లైన్‌లో వివరాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాల పరిశీలన కొనసాగుతున్నదని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. ఈ ప్రక్రియ మంగళవారం సాయంత్రం వరకు కొనసాగుతుందని, ముందు ప్రకటించిన విధంగా 25వ తేదీ సాయంత్రం వరకు అన్ని…

తల్లిదండ్రులను చంపిన యువతి ఆత్మహత్య

– వారికిచ్చిన్న మత్తుమందుతో తనూ బలవన్మరణం సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌ప్రేమించిన ప్రియుడి కోసం తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి హతమార్చిన సురేఖ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులను పొట్టనపెట్టుకున్న మత్తు ఇంజెక్షన్‌తోనే తన ప్రాణం కూడా తీసుకుంది. వికారాబాద్‌ ‌జిల్లా బంట్వారం మండలంలోని యాచారం గ్రామానికి చెందిన సురేఖ సంగారెడ్డిలోని…

కౌలు రైతుల‌ను గుర్తించాలి

– జాతీయ రైతు ఉద్య‌మ నాయ‌కుడు యోగేంద్ర‌యాద‌వ్ డిమాండ్‌ – సీఎం దృష్టికి తీసుకెళ‌తాన‌ని డిప్యూటీ సీఎం హామీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 24:  తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు డిమాండ్‌ను ప్రముఖ రాజకీయవేత్త, జాతీయ రైతు ఉద్యమ నాయకుడు, భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ ప్రొఫెస‌ర్‌ యోగేంద్ర యాదవ్ గ‌ట్టిగా స‌మ‌ర్థించారు. ఈమేర‌కు…

కల్యాణలక్ష్మి కేసులో స‌ర్కారుకు స్వల్ప ఊరట

– దివ్యాంగ వధువులకు సాయం కొనసాగించాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్షి, షాదీ ముబారక్ పథకాల కింద దివ్యాంగ వధువులకు అందిస్తున్న అదనపు సాయాన్ని కొనసాగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వీరికి ఈ పథకాల వర్తింపుపై…