Day August 12, 2026

చర్చకు నెప్పుడూ సిద్దమే

– చర్చ లేకుండా చేస్తున్నదే విపక్షం -హోం మంత్రి అమిత్‌ ‌షా న్యూదిల్లీ, ఆగస్ట్ 12: ‌పార్లమెంట్‌లో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానన్నారు. పార్లమెంటు కార్యకలాపాలకు పదేపదే అడ్డంకులు ఏర్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా స్పందించారు.…

మీరు మారిపోయారు.. మోదీతో ఖర్గే

– సుప్రియా సూలె కూతురు వివాహ రిసిప్షన్‌లో సరదా సన్నివేశం న్యూదిల్లీ, ఆగస్ట్ 12 :‌ రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నేతలు సరదాగా మాట్లాడుకున్న దృశ్యం ఓ వివాహ వేడుకలో కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య జరిగిన చిన్నపాటి సంభాషణ నవ్వులు పూయించింది. దిల్లీలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా…

రాయదుర్గం భూ దోపిడీని అడ్డుకుంటాం

-గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: దాసోజు శ్రవణ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్12: ‌రాయదుర్గంలో జరుగుతున్న భూ దోపిడీని అడ్డుకుని తీరుతామని  దీనిమీద గవర్నర్‌, ‌సీఐడీ, సీబీఐ దగ్గరికి పోతామని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు. రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా నిర్మిస్తున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్‌ ‌నిర్మాణ స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. రాయదుర్గంలో…

హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా తెలంగాణ

– హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సిఫిలిస్‌పై విస్తృత ప్రచారం అవసరం – రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : తెలంగాణను హెచఐవీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సిఫిలిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు,…

మాజీ జడ్జి యశ్వంత్‌ ‌వర్మ దోషి

– లోక్‌సభ ప్యానల్‌ ‌విచారణలో సంచలన విషయాలు వెల్లడి న్యూదిల్లీ, ఆగస్ట్ 12 : ఇం‌ట్లో భారీగా నోట్ల కట్టలు లభించిన కేసులో దిల్లీ హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్‌ ‌వర్మ దోషిగా తేలారు. అతడిపై మోపిన అభియోగాలు అన్నీ నిజమేనని లోక్‌సభ ప్యానెల్‌ ‌నిర్ధరించింది. అయితే, ఈ విషయంలో అతడిపై ఏ చర్యలు తీసుకుంటారనే…

కాంగ్రెస్ వి హత్యా రాజకీయాలు

– వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగేదాకా అండగా ఉంటాం – కుటుంబాన్ని పరామర్శించిన బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాత దర్యాప్తు చేయాలి సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే…

ఆర్ఎస్ఎస్‌ కాలం చెల్లిన వ్యూహాన్ని అమలు చేస్తోందా?

  “వాస్తవానికి, ఆర్‌ఎస్‌ఎస్ ఇటువంటి వ్యూహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి కాదు. తన ప్రతిష్టను కాపాడుకోవడానికి, వాజ్‌పేయి ప్రభుత్వ ఆర్థిక సరళీకరణను తీవ్రంగా వ్యతిరేకించడం నుండి, 2024 తర్వాత నాయకత్వానికి నిర్మాణాత్మక వినయం గురించి బహిరంగంగా ఉపన్యాసాలు ఇవ్వడం, నిర్లక్ష్యానికి గురై హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతున్న మణిపూర్‌లో తక్షణ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేయడం వరకు, అది…

సీఈసీ నోటీసులు అందుకోనున్న 62ల‌క్ష‌ల మంది!

పలు వివాదాలు , అభ్యంతరాల మధ్య దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో వివిధ దశలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన వోటర్ల సవరణ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో వోటరు జాబితా నుంచి 73 లక్షల పేర్లు తొలగిపోనున్నాయన్న వార్త రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. బీఎల్‌వో ఇంటికొచ్చినప్పుడు ఫారం నింపి ఇచ్చి, రసీదు భద్రంగా దాచుకుని, నిశ్చింతగా ఉన్నామనుకుంటున్న  2.64 కోట్ల మందిలో…

జీఆర్‌ఎం‌బీ అజెండాపై తెలంగాణ అభ్యంతరం

– అజెండాలో గత అంశాలను తొలగించాలని డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ‌గోదావరి రివర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌బోర్డు(జీఆర్‌ఎం‌బీ) అజెండాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నెల 18న జీఆర్‌ఎం‌బీ 18వ సమావేశం జరగనుంది. తెలంగాణ ప్రాజెక్టులపై మూడు అంశాలు అజెండాలో పెట్టడంపై అభ్యంతరం తెలిపింది. సమ్మక్క బ్యారేజీకి అనుమతులు నిలిపివేయాలనే…