గిరిజనుల నిధులు, భూములు గోల్మాల్

– ఎస్టీ కార్పొరేషన్కు రూ.2,730 కోట్లు కేటాయించి రూ.70 కోట్లే ఖర్చు – తండాలను జీపీలుగా మార్చి రాజ్యాధికారం ఇచ్చాం – కాంగ్రెస్ వచ్చాక గిరిజనుల భూములు గుంజుకుంటోంది – లగచర్లలో భూములు ఇవ్వబోమన్నందుకు గిరిజనులకు బేడీలు – యువత జాబ్ సీకర్స్ కాదు.. జాబ్ క్రియేటర్స్ కావాలి : హరీశ్రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు…







