Day August 12, 2026

గిరిజనుల నిధులు, భూములు గోల్‌మాల్‌

– ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,730 కోట్లు కేటాయించి రూ.70 కోట్లే ఖర్చు – తండాలను జీపీలుగా మార్చి రాజ్యాధికారం ఇచ్చాం – కాంగ్రెస్‌ వచ్చాక గిరిజనుల భూములు గుంజుకుంటోంది – లగచర్లలో భూములు ఇవ్వబోమన్నందుకు గిరిజనులకు బేడీలు – యువత జాబ్‌ సీకర్స్‌ కాదు.. జాబ్‌ క్రియేటర్స్‌ కావాలి :  హరీశ్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు…

మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం

-స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 12: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు సాయికుమార్ ప్రత్యేక…

రైతు సంక్షేమమే మా ప్రాధాన్యత

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల – తుమ్మలతో బీహార్ వ్యవసాయ మంత్రి విజయ్‌కుమార్ భేñటీ – ఆయిల్‌పామ్‌పై బీహార్.. మకానాపై తెలంగాణ ఆసక్తి – సాంకేతికత, ఉత్పాదకత, పంటల వైవిధ్యీకరణపై మంత్రుల చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి కోసం రెండున్నరేళ్లలో…

11.56 లక్షల ఇళ్లు కేటాయించండి

– కేంద్ర మంత్రి చౌహాన్‌కు మంత్రి పొంగులేటి వినతి – తెలంగాణలో పర్యటించాల్సిందిగా ఆహ్వానం – సానుకూలంగా స్పందించిన శివరాజ్ సింగ్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై- జి 2.0) కింద రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ…

బీఆర్‌ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా

– ఏపీ ప్రభుత్వ అజెండాపై ఎందుకు నోరు మెదపలేదు? – బీఆబీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : తెలంగాణ ప్రాజెక్టులపై సమీక్షించాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ సమావేశంలో ప్రస్తావించనుండడంపై బీఆరఎస్ ప్రశ్నించిన తర్వాత హడావుడిగా లేఖలు రాయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల పట్ల మీకు చిత్తశుద్ధి లేదా…

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కోసం శిక్ష‌ణ ఇవ్వాలి

–  శిక్షణ ఇవ్వడానికి సిద్దం : లెప్టినెంట్‌ ‌జనరల్‌ వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 12:  ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని భారత ఆర్మీ సదరన్‌ ‌కమాండ్‌ ‌జనరల్‌ ఆఫీసర్‌ ‌కమాండింగ్‌-ఇన్‌-‌చీఫ్‌ ‌లెప్టినెంట్‌ ‌జనరల్‌ ‌సి.రాజేష్‌ ‌పుష్కర్‌ ‌మర్యాదపూర్వకంగా కలిశారు. భారత ఆర్మీ చేపట్టే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించే విధంగా కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం…

ఎల్బీనగర్‌ ‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

-స్టేషన్‌ ‌ముందు కుటుంబ సభ్యుల ఆందోళన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్12: ఎల్బీనగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ ‌జె.సాయి కుమార్‌ ‌బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఎల్బీనగర్‌ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ ‌రూమ్‌లో ఉరి వేసుకున్నట్టు సిబ్బంది గుర్తించారు. వెంటనే సపంలోని కామినేని హాస్పిటల్‌కి తరలించగ. పరీక్షించిన…

గరిష్ఠంగా గోదావరి జలాల వినియోగం

– ఆ ప్రాజెక్టుల్లో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి – పరిహారం, పునరావాసం చెల్లింపులు వేగవంతం చేయండి – గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీపై కన్సల్టెన్సీని నియమించండి – నీటిపారుదల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్లంపల్లితోపాటు…

నీటి వాటాలపై రాజీపడే ప్రసక్తి లేదు

– వాటాల్లో బిఆర్‌ఎస్‌ ‌వల్లే తెలంగాణకు నష్టం – అసత్యాలను ప్రచారం చేయడం అలవాటు చేసుకున్న కెటిఆర్‌ -‌ మీడియా సమావేశంలో మండిపడ్డ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్టు 12 : ‌తెలంగాణ నీటి వాటా విషయంలో ఎక్కడా రాజీపడబోమని పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌ ‌బాబు స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు గత…