Day August 12, 2026

ఇందిరమ్మ టవర్స్‌కు నేడు శ్రీకారం

– కూకట్‌పల్లిలో శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి – ఏడాదిలో గృహ ప్రవేశాలు జరిగేలా ప్రణాళిక – తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 8 వేల ఇళ్ల నిర్మాణం – గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద, మధ్యతరగతి…

ఎంఎస్‌ఎంఈ రంగాలు పురోగమించాలి

– అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి నేటివరకు భారత్ ఎంతో ప్రగతి సాధించిందని, ముఖ్యంగా డిజిటల్ ఇండియా, సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల సాధనలో దేశం మైలురాళ్లను అధిగమించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,…

హర్ ఘర్ తిరంగాతో ఉప్పొంగుతున్న దేశ భ‌క్తి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్న శుభసందర్భాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలను నిర్వహించుకుంటున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పష్టం చేశారు. పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి…

బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం

–  రేపు ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి మంత్రి పొన్నం శ్రీకారం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు మహిళలు ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద,…

మిల్లర్ల నుండి బకాయిలు వసూలు చేయాల్సిందే

– సివిల్ సప్లయిస్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుండి బకాయిలను వసూలు చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సివిల్ సప్లయిస్ విభాగంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి బుధవారం సమీక్ష…

విద్యుత్ ఉచ్చ‌కు ఎఫ్‌బీవో మృతి

– విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నవీన్ నాయక్ – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: అడవిని కాపాడే బాధ్యత భుజాన వేసుకున్న ఓ యువ ఉద్యోగి.. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు బలయ్యాడు. అడవిలో అక్రమ వేటను అడ్డుకునేందుకు వెళ్లిన ఆయనకు అదే అడవి ప్రాణాంతకంగా మారింది.…

మహారాష్ట్ర సీఎస్‌తో సంజయ్ జాజు భేటీ

– రెండు రాష్ట్రాల మధ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్‌ను ముంబైలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి…

ఉచిత పథకాల హామీ, అమలు పై మళ్ళీ చర్చ

ఎన్నికల సందర్భంగా వోట్ల కోసం రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల  హామీలు .. వాటి అమలు  పై గత కొంత కాలంగా చర్చ జరుగుతున్నది. ఉచిత పథకాల హామీ అమలు ప్రభుత్వ ఖజానా పై భారీ భారం పడుతుందని కొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం.. బ్యాంక్ ల నుండి దేశ జనాభాలో అతి స్వల్ప…