Day August 6, 2026

అసంపూర్తి

-దిలీప్ వి. ప్రేమే ఎందుకని నన్ను పదేపదే అడుగకు ప్రియా ఊపిరికి ప్రత్యామ్నాయం చూపించి అప్పుడడుగు నన్ను క్షతగాత్రుని మనసులాంటిదిప్పుడు నా హృదయం గాయం మానేదాక పుండు మీదనే ద్యాసున్నట్టు నా పానమంతా నీ మీదనే కొట్టుకుంటున్నది నాకు నీపై ప్రేమెంతని మాటిమాటికి పలికించకు సఖి ఆకాశపు కొలతేంతో చెప్పి అప్పుడడుగు నన్ను నీవిప్పుడు నాకు…

పుచుక్… పుచుక్…

·        మెరుపు తీగెలు  -బమ్మిడి జగదీశ్వరరావు తెల్లచొక్కా యెర్రగా మారిపోయివుంది, యేదో పెయింట్ వేసినట్టు. బ్లడ్‌తో తడిచినట్టే వుంది. చూస్తే అతడికి గాయం వున్నట్టు నాకేమీ కనిపించలేదు. ఎక్కడ తగిలిందో దెబ్బ అనుకున్నాను. కాని ఆ తెల్లని అదే యెర్రని చొక్కా కుర్రాడు నొప్పి వొక్కరవ్వా ఫీలవడం లేదు. ఆవేశంతో వున్నాడు. ఎగిరి అవతలి వ్యక్తిని వొక్క…

చాగంటి తులసి కథా విశ్లేషణ – 3

యాష్ ట్రే వంటి మంచి కథలు రాసిన రచయిత, అనువాదం, విమర్శ, నాటకం, పరిశోధన రంగాల్లో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్య ఉద్యమశీలి- చాగంటి తులసి తొంభయ్యవ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఆ సందర్భంగా తిరునగరి దేవకీదేవి రాసిన విమర్శనాత్మక వ్యాసాన్ని మూడు వారాల పాటు శోభ పాఠకుల కోసం ప్రచురిస్తున్నాము. -తిరునగరి దేవకీదేవి…

స్త్రీ చైతన్యానికి మార్గదర్శకురాలు

చెమ్మ : వారాల ఆనంద్ మంచి రచయిత రచన కేవలం జరిగినదాన్ని మాత్రమే నమోదు చేయదు. జరిగినదానికి అర్థం చెబుతుంది. విశ్లేషిస్తుంది. అందుకే ఒకరచన కన్నీటిచుక్కను కథగానూ కాలాన్ని నవలగానూ నిలబెట్టగలదు. ఇంకో రచన వ్యక్తి జ్ఞాపకాన్ని సమాజస్మృతిగా మార్చగలదు. ఇదే మంచిసాహిత్యం చేసే అద్భుతం. మనిషి జీవితం ప్రతిరోజూ అనేకకథలను చెబుతుంది. ప్రతికాలం అనేకనవలలకి…

100కు గుడ్‌బై.. ఇకపై 112కే డయల్

– దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ – మూడు సేవలు అమలు – ప్రజలకు మరింత వేగంగా అత్యవసర సేవలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు పోలీసు సహాయం కోసం ఉపయోగించిన 100 నంబర్‌కు…

సచివాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

– ప్రత్యేక పూజల్లో ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా సచివాలయ ఆవరణలోని శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ…

15 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ

– సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డిలో ప్రారంభం – పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల…

గద్దర్, జయశంకర్‌లకు సీఎం నివాళులు

\హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలులు వేసి నివాళులర్పించారు. గద్దర్ ఆట-పాట తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తన పాటల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపారని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం…

పంజాబ్ లో మళ్లీ “ఆప్” కే అధికారం

 అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’కే స్వల్ప ఆధిక్యం ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే పంజాబ్ రాష్ట్రంలో 2027లో రాబోయే శాసనసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరగనున్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ చేపట్టిన తాజా మూడ్ సర్వేలో వెల్లడయింది. పంజాబ్ రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం… ప్రస్తుతం…