Day July 29, 2026

అంబర్‌పేట ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి

– ప్రభుత్వ సలహాదారు వీహెచ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29:  అంబర్‌పేట్ మహంకాళి ఆలయంలో ఆగస్టు 9న జరగనున్న అమ్మవారి బోనాల ఉత్పవాలకు తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు ఆదేశించారు. బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై సచివాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహె చ్  ఎంసీ, ట్రాన్స్‌కో, పోలీస్,…

వైటీడీఏ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా సీఎస్

– ప్రమాణ స్వీకారం చేయించిన ఆలయ ఈవో యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని బుధవారం దర్శించుకున్నారు. దేవస్థానం(వైటీడీఏ) ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానాలయంలోని బంగారు వాకిలి వద్ద ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈఓ) భవానీశంకర్ ఆయనతో ప్రమాణ…

నగదు లెక్కిస్తామని రూ.15వేలతో ఉడాయింపు

– పోలీసులకు మోసపోయిన మహిళ ఫిర్యాదు  కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 29: కామారెడ్డి జిల్లాలోని ఎస్‌బీఐలో దొంగల చేతిలో ఓ మహిళ మోసపోయింది. డబ్బులు లెక్కపెడతామని నమ్మించిన దుండగులు మహిళ వద్ద ఉన్న నోట్ల కట్టలో నుంచి రూ.15 వేలను చాకచక్యంగా మాయం చేశారు. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన పూజ అనే మహిళ…

ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే మూలస్తంభం

– ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్తాం – పారదర్శకంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – దిల్లీలో ముగిసిన టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 29 : భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి పౌరుడి ఓటు హక్కే మూలస్తంభమని, అర్హుడైన ప్రతి ఒక్కరికీ ఓటు…

రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు

– బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే అలా మాట్లాడితే ఎలా? – హైడ్రాపై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29: వర్షాకాలం వచ్చినా ఇప్పటికీ 30 శాతం లోటు వర్ష పాతం నమోదైందని, 150 ఏళ్ల నుంచి చూడని ప్రకృతి వైపరీత్యం వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.…

భార్య, అత్తామామల వేధింపులు

– సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : భార్య, అత్తామామల వేధింపులతో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అంబర్‌పేట్ డివిజన్ ఉమర్ నగర్‌లో సుల్తాన్(44) అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.…

వాయుగుండం ప్రభావం.. పలు జిల్లాల్లో వర్షాలు

– మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం  హైదారాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మూడ్రోజులపాటు  రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది.…

అది నిరసన కాదు.. భావ వ్యక్తీకరణ

– విద్యార్థుల నిరసనలపై లోక్‌సభలో రాహుల్  – పేపర్ లీక్‌పై బీజేపీ ఎంపీల పిల్లలనే అడగండి చెబుతారు – యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చలో విమర్శలు – రాహుల్ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎంపీల ఆగ్రహం న్యూదిల్లీ, జూలై 29 : పోటీ పరీక్షలలో అక్రమాల నిరోధానికి చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై…

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి

– గురు పూర్ణిమ సందర్భంగా బీజేపీ చీఫ్ రామచందర్‌రావు పూజలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశం మరింత పురోగతి పథంలో ముందుకు సాగాలని సాయిబాబా ఆశీస్సులు కోరుకున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. గురుపూర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో ఆయన బుధవారం ప్రత్యేక పూజలు…