Day July 29, 2026

పేపర్ లీక్ లకు పాల్పడే వారికి కఠిన శిక్షలు

– బిల్లు పాస్ కావడంతో విద్యార్థులకు అమిత్ షా అభినందనలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 29: దేశంలోని లక్షలాది మంది పరీక్షార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026’కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ శుభా కాంక్షలు తెలిపారు.…

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం

– లోక్ సభలో మూజువాణి వోటుతో ఆమోదం – విపక్షాల సవరణలను తిరస్కరించిన ప్రభుత్వం – పార్లమెంటరీ వ్యవహారాలపై రాహుల్ గాంధీకి అవగాహన లేదన్న జితేంద్ర సింగ్ – బిల్లు ఆమోదంతో సభ నేటికి వాయిదా న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 29: వాడీవేడి చర్చలు.. విమర్శలు ప్రతి విమర్శలు, ఆక్షేపణల మధ్య పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను…

ట్రైనీ ఐపీఎస్‌ ‌కృష్ణారెడ్డికి 14రోజుల రిమాండ్‌

-‌ చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు – మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను వేధించినట్లు రుజువులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 29: తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డికి ఉప్పర్‌పల్లి కోర్టు రిమాండ్‌ ‌విధించింది. మిర్యాలగూడ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని ఉమెన్‌ ‌సేప్టీ వింగ్‌కు…

డిజిటల్‌ ‌సేవల విస్తృతి, ప్రమాణాలు పెంచాలి

– అత్యుత్తమ డిజిటల్‌ ‌పౌరసేవల వేదికగా మీ-సేవను తీర్చిదిద్దాలి – అధికారులతో ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌జాజు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 29 : ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు మీ-సేవ వ్యవస్థను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్‌ ‌పౌర సేవల వేదికగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌జాజు…

తెలంగాణ ప్రాజెక్టులకు భారీ ఊరట

– పర్యావరణ అనుముతులు చెల్లుబాటు – సుప్రీంకోర్టులో ఉపశమనం న్యూదిల్లీ, జూలై 29 : తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌, ‌గౌరవెల్లి రిజర్వాయర్‌ ‌వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కల్పించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ 2021లో జారీ చేసిన ఆఫీస్‌ ‌మెమోరాండంను సుప్రీంకోర్టు కొట్టివేసినా ఆ ఉత్తర్వు ఆధారంగా ఇప్పటికే…

పులుల సంరక్షణలో అంద‌రూ భాగస్వాములవ్వాలి

– భూమి సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసం – అటవీ శాఖ మంత్రి సురేఖ మేడ్చల్, ప్రజాతంత్ర, జూలై 29: పులుల సంరక్షణ పట్ల సమాజంలోని అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ భూమి మనుషుల ఆవాసం మాత్రమే కాదని, సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసం…

దేవాదాయ శాఖలో మరోసారి పదోన్నతుల పండగ

– 48మందికి గ్రేడ్-3, ఇద్దరికి గ్రేడ్-2, ఒకరికి గ్రేడ్-1 ఈవోలుగా పదోన్నతి – 15మంది అర్చకులకు/కుటుంబ సభ్యులకు రిటైర్మెంట్, గ్రాట్యుటీ, వివాహ రుణం – ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : దేవాదాయ శాఖ ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో, వారికి దక్కాల్సిన ప్రయోజనాలను అందించడంలో ఎప్పుడూ ముందుంటామని…

చెరకు పంట విస్తీర్ణాన్ని పెంచాలి

– పరిశ్రమల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించాలి – సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడంతోపాటు చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.…

కర్ణాటక సీఎం డీకేతో ఉత్తమ్ భేటీ

దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 29 : దిల్లీలోని కర్ణాటక భవన్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌లు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్ర, కృష్ణ నదీ జలాలు, అంతర్రాష్ట్ర జల అంశాలపై…