Day July 29, 2026

విద్యార్థుల హక్కులకు “సుప్రీం” భరోసా!

ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు, ముఖ్యంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులకు తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధమైనది. ఇటీవల కాలంలో విద్యా రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థుల నిరసనల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై…

ఈ జాడ్యానికి ముగింపు ఏదీ!?

“ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉండాలి.కనుక “వారసత్వ రాజకీయ నిరోధక చట్టం”గురించి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టానికి నూటికి నూరు శాతం ఆలోచించాల్సిన అంశం ! అవసరమే కాదు, అనుసరణీయం కూడా! ఒకసారి చట్టసభ కు ఎన్నికైన వారి కుటుంబం నుండి మరొకరికి ప్రాతినిధ్యం కల్పించకుండా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది.అంతేకాదు, ఒకసారి…

గురువు ఒక వ్యక్తి కాదు, ఒక విలువ, ఒక మార్గం, ఒక స్ఫూర్తి

“జాతీయ విద్యా విధానం (NEP–2020) విద్యార్థి కేంద్రిత విద్య, బహుళ నైపుణ్యాలు, పరిశోధన, సృజనాత్మకత, డిజిటల్ అభ్యాసం, విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ లక్ష్యాలను సాకారం చేయాలంటే గురువులు: జీవితాంతం నేర్చుకునే అభ్యాసాన్ని కొనసాగించాలి. సాంకేతికతను సమర్థంగా వినియోగించాలి. పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలి..” (జూలై 29న గురుపూర్ణిమ సందర్బంగా)   భారతీయ సంస్కృతిలో…

రక్తం రంగు ఒక్కటే..

“నువ్వు నీ పిల్లలకు ద్వేషం నేర్పకు అదే చాలు, ఒక తరం మారిపోతుంది. నువ్వు వేరే కులం, మతం వాడితో మనసు తెరచి మాట్లాడు అదే చాలు, ఒక గోడ కూలిపోతుంది. నువ్వు ఇతరుల బాధలో స్పందించు అదే చాలు, ఈ జగత్తు కొంచెం మెరుగుపడుతుంది.ఈ వ్యాసం చదివి మీరు ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే…