Day July 29, 2026

చట్టపాలనలో పాఠాలు.. హైడ్రా వివాదంపై హెచ్చరిక

“ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ఒక్క అధికారిక వ్యవస్థా లేదా ప్రభుత్వ యంత్రాంగమూ చట్టానికి అతీతం కాదన్న సత్యాన్ని ఈ తీర్పు మరొకసారి గుర్తుచేసింది. రాజకీయాభిప్రాయాలు, విమర్శలు ఎన్నున్నప్పటికీ, కోర్టు తీర్పుల అంతరార్థం పరిపాలనను సంపూర్ణంగా చట్టబద్ధమైన చట్రంలోకి తీసుకురావడమే..” తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ, నగర పరిధిలోని అక్రమ ఆక్రమణల నిరోధం…

విద్యార్థులు, నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతున్న స‌ర్కార్‌

– బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను, హైడ్రా పేరుతో…

విద్యా ఆశయాలు ఘనం… పంపిణీలో విలంబనం!

పాఠశాల పునఃప్రారంభమై నెల రోజులు దాటిపోతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందాల్సిన విద్యా కిట్లు పూర్తిస్థాయిలో చేరకపోవడం విద్యా పరిపాలనా యంత్రాంగపు ప్రణాళికారాహిత్యానికి, నిరంతర అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. విద్యా సంవత్సరం తొలి రోజు నుంచే సమాన అవకాశాలతో, నాణ్యమైన చదువును అందించడంతో పాటు పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉన్నతాశయంతో ప్రభుత్వం ఉచితంగా…

ముందుగా గుర్తిస్తే కేన్స‌ర్ ను నివారించ‌వ‌చ్చు

– సిద్దిపేటలో కేన్సర్‌పై భారీ ముందడుగు – శాశ్వత స్క్రీనింగ్ కేంద్రం ఏర్పాటుకు కృషి – ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం – వెయ్యి పడకల హాస్పిట‌ల్‌ నిధులపై హరీశ్ రావు విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 29: సిద్దిపేట ప్రజల ఆరోగ్య పరిరక్షణే తన జీవిత లక్ష్యమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు…

పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించారు

– ఖర్గే వ్యాఖ్యలను తిప్పికొట్టిన నడ్డా న్యూదిల్లీ, జూలై 29 : దిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తప్పుబట్టారు. ఈ విషయంపై రాజ్యసభలో మాట్లాడుతూ.. అణచివేతకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. దీనిపై కేంద్రమంత్రి జేపీ నడ్డా  స్పందిస్తూ.. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు తాను…

వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం

– అధికార పార్టీ తీరుకు నిరసనగా విపక్షాల వాకౌట్‌ ‌న్యూదిల్లీ, జూలై 29 : జాతీయ గేయం వందేమాతరంపై బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లును కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ ‌నెల 24న ప్రవేశపెట్టారు. వందేమాతరాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా చట్టం చేయను న్నారు. వందేమాతరం బిల్లులో భాగంగా…

కౌలు రైతుల‌కు త‌క్ష‌ణం గుర్తింపునివ్వాలి

– ఆదిలాబాద్ కౌలు రైతుల స‌మావేశం డిమాండ్‌ – పాల్గొన్న ప‌ది మండ‌లాల కౌలు రైతులు – కౌలు రైతుల‌కు న్యాయం చేస్తాం: ఖ‌నాపూర్ ఎమ్మెల్యే బొజ్జు హామీ – క‌లెక్ట‌ర్‌తో చ‌ర్చించిన రైతు సంఘం నాయ‌కులు ఆదిలాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 29: తెలంగాణలో 36 శాతం పైగా ఉన్న కౌలు రైతులు పంటల ఉత్పతిలో…

కాళేశ్వరంపై కెటిఆర్‌ ‌మాటలు సిగ్గుచేటు

– వారి హయాంలోనే కట్టడం.. కూలడం చూశాం – దీనిపై ఇంకా సమర్థించుకోవడం సిగ్గుచేటు – ఎన్‌డీఎస్‌ఏ ‌నివేదిక మేరకు చర్యలు – మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ న్యూదిల్లీ, జూలై 29 :కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్‌ ‌మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నాణ్యత లోపాలతోనే కాళేశ్వరం కట్టారని అన్నారు. వారి హయాంలోనే కట్టడం,…

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ

– పార్టీ అగ్రనేత మిసిర్ బెస్రా అరెస్ట్ – 141 కేసుల్లో నిందితుడు.. రూ.2కోట్ల రివార్డు భ‌ద్రాచ‌లం, ప్ర‌జాతంత్ర‌, జూలై 29: జార్ఖండ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కి చెందిన కోబ్రా 209వ బెటాలియన్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మావోయిస్టు అగ్రనేత మిసిర్…