Day July 28, 2026

కాంగ్రెసు సంస్కృతి పై యం యస్ ఆచార్య సంపాదకీయం

“నేటి రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ఆచార్య గారు విమర్శించింది కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు, అధికార రాజకీయాల స్వభావాన్ని అని స్పష్టమవుతుంది. 1984లో ఆచార్య గారు కాంగ్రెస్ పార్టీలో పెరిగిపోతున్న “సంస్కృతి” గురించి చేసిన హెచ్చరిక నేటికీ ప్రాసంగికంగానే కనిపిస్తుంది. ఆయన విమర్శ ఒక వ్యక్తి మీద కాదు; ఒక రాజకీయ వ్యవస్థ మీద. ప్రతిభను…

రైతు చెంతకు సాంకేతికత చేరవేయడమే లక్ష్యం

– ఘనంగా రైతునేస్తం 100వ ఎపిసోడ్ – ఎల్-నినో సవాళ్లను ఎదుర్కోవడంలో రైతునేస్తం కీలక పాత్ర – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. 1600 రైతు వేదికల ద్వారా లక్షలాదిమంది రైతులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు ఈ…

7న అఖిల భారత ఓబీసీ మహాసభను జయప్రదం చేయండి

– రాజ్యాంగ హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – బీసీ ఉద్యోగులపై క్రిమిలేయర్ రద్దు చేయాలి – సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : బీసీల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం ఆగస్టు 7న నిర్వహించనున్న అఖిల భారత ఓబీసీ మహాసభను విజయవంతం…

దక్షిణ తెలంగాణలో పెరుగుతున్న ఆదరణ

– రాబోయేది బీజేపీ ప్రభుత్వమే – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు సూర్యాపేట, ప్రజాతంత్ర, జూలై 28 : దక్షిణ తెలంగాణలో రోజురోజుకూ బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని, ప్రజల్లో బీజేపీపై విశ్వాసం బలపడుతుండటం భవిష్యత్ రాజకీయాలకు శుభపరిణామం అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన జనసంఘ్…

ఆధిపత్యపు ‛చేయి’ కింద నలుగుతున్న ఎస్సీ ఎమ్మెల్యేలు

– సీటు ఉన్నా దక్కని ఆత్మగౌరవం – వాళ్ల ప్రాతినిధ్య నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో చిన్నచూపు – కాంగ్రెస్ లో రగులుతున్న కులవివక్ష మంటలు – కవ్వంపల్లి అసంతృప్తి వ్యాఖ్యల దావానలం                                  …

ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టే చర్యలు

– ఐడీపీఐసీని ఏర్పాటు చేశామన్న ఆర్థిక మంత్రి న్యూదిల్లీ, జూలై 28: దేశంలో ఆన్‌లైన్‌ ‌మోసాలను అరికట్టేందుకు ’ఇండియా డిజిటల్‌ ‌పేమెంట్‌ ఇం‌టెలిజెన్స్ ‌కార్పొరేషన్‌ (ఐడీపీఐసీ)’ ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడించారు. ఏఐ వంటి సాంకేతికతను ఉపయోగించి.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అలర్ట్ ‌చేసేలా దీనిని రూపొందించినట్లు చెప్పారు.…

ట్రైనీ ఐపిఎస్‌ ఉదయ్‌ అరెస్ట్

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 28: సహచర ట్రెనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదు నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ‌కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్‌ ‌తరలించారు. శంకరపల్లిలోని నేషనల్‌ ‌పోలీస్‌ అకాడలో మహిళా ట్రైనీ…

టీవీ రంగ ప్రతిభకు ప్రోత్సాహంగా అవార్డులు

– ఆర్‌ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : తెలంగాణ టెలివిజన్ రంగంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ టెలివిజన్ అవార్డులు (టీజీఎస్‌టీఏ)ను ప్రదానం చేయనున్నట్లు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. అవార్డుల కమిటీ సభ్యులతో సెక్రటేరియట్‌లో మంగళవారం…

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి వాసి మృతి

రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 28: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసి మృతి చెందారు. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) న్యూజెర్సీలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మాడుగుల మండల కేంద్రానికి చెందిన  పట్టాభి శేఖర్‌ ‌రెడ్డి, శశిరేఖ దంపతుల కుమార్తె అయిన దీపారెడ్డికి…