Day July 28, 2026

తుది దశకు చేరుకుంటున్న ‘సర్’

– డిజిటలైజేషన్ ప్రక్రియలో ఆలస్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం(‘సర్’) గడువు సమీపిస్తుండగా ఇంకా స్పందించాల్సిన ఓటర్లు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. మిగిలిపోయిన వారి చిరునామాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు, సిబ్బంది సహా అందరూ ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణపై దృష్టి కేంద్రీకరించారు. గతంతో…

హైడ్రా కార్యక్రమాలను కొనసాగిస్తాం

– ఎవరు అధికారిగా ఉండాలో మాకు స్పష్టత ఉంది – కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోం -హైడ్రాపై కావాలనే తప్పుడు ప్రచారాలు – కావాలనే సోషల్ ‌మీడియాలో దుష్ప్రచారాలు – దిల్లీలో మీడియాతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, జూలై 28: హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం…

సిరిసిల్ల‌ను ఆప‌రెల్ హ‌బ్‌గా తీర్చిదిద్దాలి

– హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ రైల్వే మార్గాన్ని అభివృద్ధి చేయాలి – రాష్ట్రంలోని టైర్‌-2 న‌గ‌రాల్లో ఐటీ అభివృద్ధి చేయాలి – కాజీపేట రైల్వే డివిజ‌న్ ఏర్పాటు చేయాలి – రాష్ట్రంలో కోటి ఎక‌రాల‌కు పెరిగిన నిషేధిత భూముల విస్తీర్ణం – అధికారంలోకి వ‌స్తే హైడ్రాను ర‌ద్దు చేస్తాం – మీడియాతో బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌…

‘నీట్‌’ అరెస్టుల‌పై ‘సుప్రీమ్‌’ ‌కీలక ఆదేశాలు

– మైనర్లు, నేరచరిత లేని వారిని వదిలేయండి – విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశం న్యూదిల్లీ, జూలై 28 : ‘నీట్‌’ పరీక్ష పేపర్‌ ‌లీకేజీలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో అరెస్టయిన విద్యార్థుల విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 18 ఏళ్ల లోపు మైనర్లు, అలాగే ఎలాంటి నేర…

గ‌డువులోగా భూముల రీ-స‌ర్వే పూర్తి చేయాలి

– ప్ర‌జ‌ల అవ‌గాహ‌న‌ కోసం గ్రామ‌ స‌భ‌లు నిర్వ‌హించాలి – రీ స‌ర్వేకు క‌లెక్ట‌ర్లు ప్రాధాన్య‌మివ్వాలి – భూ వివాదాల ప‌రిష్కారానికి రీ-స‌ర్వే కీల‌కం – రెవెన్యూ మంత్రి పొంగులేటి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 28: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని…

భూగర్భ జలాలు పెంపొందించ‌డ‌మే లక్ష్యం

– జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జూలై 28 : వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడమే ముఖ్య లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని…

ఎన్‌డీయే పక్ష ఎంపీలతో మోదీ ‘మంగళ్ మిలన్’

– పార్లమెంటులో అనుస‌రించాల్సిన‌  వ్యూహాలపై దిశానిర్దేశం న్యూదిల్లీ, జూలై 28 : పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ’మంగళ్ మిలన్’ జరిగింది. సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాలకు సంపూర్ణ…

హైదరాబాద్‌లో ఫేక్ కాల్ సెంటర్ స్కామ్

– కోట్ల రూపాయల సైబర్ మోసం – కీలక నిందితుడు వికాస్ అరెస్ట్‌  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్ కేంద్రంగా నడిచిన అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ స్కామ్‌లో కీలక నిందితుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి వికాస్ కుమార్ నిమార్ అలియాస్ మిస్టీ అమెరికా పౌరులను లక్ష్యంగా…

పెద్దికి మంత్రి పొంగులేటి ప‌రామ‌ర్శ‌

– కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి చికిత్సపై ఆరా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం…