తుది దశకు చేరుకుంటున్న ‘సర్’

– డిజిటలైజేషన్ ప్రక్రియలో ఆలస్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం(‘సర్’) గడువు సమీపిస్తుండగా ఇంకా స్పందించాల్సిన ఓటర్లు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. మిగిలిపోయిన వారి చిరునామాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు, సిబ్బంది సహా అందరూ ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణపై దృష్టి కేంద్రీకరించారు. గతంతో…








