పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

– నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు మంత్రి వాకిటి శంకుస్థాపన మక్తల్, ప్రజాతంత్ర, జూలై 28 : చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ముడుమాల్ గ్రామంలో ఉన్న చారిత్రక నిలువురాళ్ల పార్కు…


