Day July 27, 2026

సింగరేణిని భ్రష్టు పట్టించిన కేసీఆర్‌

‌- కాంగ్రెస్‌ ‌వచ్చినా మారని పరిస్థితి – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు న్యూదిల్లీ, జూలై 27: గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సింగరేణికి తీవ్ర నష్ట చేకూర్చిందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సింగరేణి మెరుగుపడటం లేదని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం 49…

‛కాక్రోచ్ ఉద్యమం’ కాంగ్రెస్ కు రాజకీయాస్త్రంగా మారిందా?

“అన్నా హజారే ఉద్యమ పర్యవసానంగా నాటి ప్రతిపక్షం బీజేపీ బలోపేతమైంది. ‘ఆప్’ ఆవిర్భవించింది. అప్పటి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగి, మంత్రులు వరుసగా రాజీనామాలు చేశారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని ప్రభుత్వం ప్రారంభంలో కఠినంగా అణచివేసే ప్రయత్నం చేసింది. తర్వాత సత్వర సంప్రదింపులు జరుపుతున్నది. ఈ ఉద్యమం ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు…

పార్లమెంటులో కొనసాగిన ప్రతిష్టంభన

-మోదీ, అమిత్‌ ‌షాల క్షమాపణలకు పట్టు – గందరగోళం మధ్యే సభ ముందుకు పేపర్‌ ‌లీకేజ్‌ ‌సవరణ బిల్లు – బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ‌- ఆందోళనతో సభను వాయిదా వేసిన స్పీకర్‌ ఓం‌బిర్లా న్యూదిల్లీ, జూలై 27: పార్లమెంట్‌ ఉభయ సభల్లో గందరగోళం కొనసాగింది. విద్యార్థులపై కేసులు ఎత్తివేత మొదలు,…

హైడ్రా కమిషనర్‌ను తొలగించండి : హైకోర్టు

– పదేపదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడడంపై ఆగ్రహం – ఇలాంటి వ్యక్తి అదే పోస్టులో కొనసాగడం సరికాదు – లోతుకుంట భూముల వ్యవహారంపై హైకోర్టు విచారణ – కోర్టులంటే గౌరవం ఉందంటూ క్షమాపణలు కోరిన రంగనాథ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27: హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను హైడ్రా కమిషనర్‌…

ఆ ఉత్తర్వులు అమలవుతున్నాయా?

– పొగాకు ఉత్పత్తుల నిషేధం అమలుపై రాష్ట్రప‌తి భ‌వ‌న్ ఆరా  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 27:  విద్యాసంస్థలు, కళాశాల ల వద్ద సిగరెట్ పొగాకు ఉత్పత్తుల నిషేధం కోసం తాము ఉత్తర్వులు ఇచ్చాం.. అవి అమలు అవుతున్నాయా అంటూ రాష్ట్రపతి భవన్ అధికారులు తనకు ఫోన్ చేసిన‌ట్లు పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర…

ఐఐటీ విద్యార్థికి కేటీఆర్ భరోసా

– ల్యాప్ టాప్ అంద‌జేత‌ – కళాశాల ఫీజు సైతం చెల్లిస్తా అని హామీ – కేటీఆర్ కు విద్యార్థి అభినవ్, తల్లిదండ్రుల కృతజ్ఞతలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 27: బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు.గిఫ్ట్ ఏ స్మెల్ ద్వారా విద్యార్థులకు…

సీఎం రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్

-విద్యా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – మాజీ రాష్ట్రపతి కలాం వర్ధంతి.. ఘన నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలనే కొత్త ప్రతిపాదనను సీఎం రేవంత్‌రెడ్డి తెరపైకి తెచ్చారని, ఇది ప్ర‌భుత్వ‌…

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు

– ఉచితాలు కావు.. ప్రజా పెట్టుబడులు – ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లొద్దు – పాలన అంటే పెత్తనం కాదు.. సమాజ హితం – ‘పీపుల్స్ మార్చ్’ నుంచే ప్రజాహిత ఇందిరమ్మ పథకాలు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, జూలై 27 : ఉచిత పథకాలు అనేవి ఈ రాష్ట్ర…

కాలేయాన్ని నిశ్శ‌బ్దంగా తినేస్తుంది

– కోట్లాది మందికి వ్యాధి వున్న విష‌యం తెలియ‌దు – ముంద‌స్తు ప‌రీక్ష‌ల‌తో వ్యాధిని నివారించ‌వ‌చ్చు – రేపు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 27: ఎలాంటి లక్షణాలు లేకుండానే ఏళ్లతరబడి కాలేయాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీసే వైరల్ హెపటైటిస్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజారోగ్య సవాళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ…