Day July 27, 2026

పంజాబ్‌లో మళ్లీ రైతుల ఆందోళన

ఎన్నికల మందు బీజేపీకి కొత్త తలనొప్పి చండీఘడ్‌,‌ జూలై 27:  పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సపిస్తున్న తరుణంలో రాజకీయ సకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల ప్రధాన నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర పర్యటనతో అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అంశాలను తెరపైకి తీసుకువచ్చి, నూతన రాజకీయ ఒరవడిని సృష్టించాలని భావించిన బీజేపీకి.. ప్రస్తుతం ఇలా రైతులు…

శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉంది

– ఇది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ – చీఫ్ జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్ న్యూదిల్లీ, జులై 27: నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియు తంగా నిరసన తెలిపే హక్కును కల్పిస్తుందని, కేవలం నిరసన వ్యక్తం…

నీ క‌ల నెర‌వేరిందా రాహుల్‌?

– పోలీస్ కావాలన్న కలను నిజం చేసిన మల్కాజిగిరి సీపీ సుమతి – తన కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ టోపీ పెట్టిన వైనం – దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ దయ చూపాల : సుమతి మేడ్చల్/దమ్మాయిగూడ, ప్రజాతంత్ర, జూలై 27: పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న దమ్మాయిగూడకు చెందిన రాహుల్ చిరకాల…

విదేశీ యువతి పట్ల అసభ్య ప్రవర్తన

– హైదరాబాద్‌ ‌టెకీపై కేసు నమోదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27: కొండాపూర్‌ ‌ప్రాంతంలో విదేశీ యువతి పట్ల ఓ సాప్ట్‌వేర్‌ ఇం‌జినీర్‌ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన యువతి తన బాయ్‌‌ఫ్రెండ్‌ను కలిసేందుకు మార్చి నెలలో భారత్‌కు వచ్చింది. ఆయువతి.. తన బాయ్‌‌ఫ్రెండ్‌తో కలిసి నివసిస్తుండగా, అదే ఇంట్లో మరో…

ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగే మేలు

– రైతు వేదిక‌ల్లో అందుబాటులో నాణ్య‌మైన విత్త‌నాలు – వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ షాద్‌న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 27: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ న్రం…

డ్రగ్స్ ‌మత్తులో పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన యువకుడు

– కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు – హ‌త్యాయత్నం కేసు నమోదు  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27 : డ్రగ్స్ ‌మత్తులో ఉన్న ఓ యువకుడు తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకే కారుతో దూసుకెళ్లిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ హెడ్‌ ‌కానిస్టేబుల్‌ ‌కాలికి తీవ్ర గాయాలు…

మహంకాళి బోనాలకు శ్రీధర్‌బాబుకు ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు. సచివాలయంలో మంత్రిని సోమవారం కలిసిన పాలకమండలి ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆగస్టు 2న జరిగే బోనాల ఉత్సవం, 3న నిర్వహించే రంగం,…

కృష్ణా జలాల్లో వాటాకు ఏపీ డిమాండ్‌

‌- బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ ‌తీర్పును సవాల్‌ ‌చేసిన ఏపీ – విచారణను సెప్టెంబర్‌కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, జూలై 27: కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ ‌తీర్పును సవాల్‌ ‌చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన…