Day July 27, 2026

యువ ప్రాతినిధ్యం: ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త అధ్యాయం

“”చట్టసభల పోటీ వయోపరిమితిని 25 నుండి 21 సంవత్సరాలకు తగ్గించాలన్న ప్రతిపాదన ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత పాత్రను పునర్నిర్వచించే దిశగా పడిన ఒక వినూత్న ముందడుగు. ఇది కేవలం వోట్ల రాజకీయాల కోసం చేసిన ప్రచారం కాకుండా, సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని రాజ్యాంగ వ్యత్యాసాన్ని సరిదిద్దే ప్రయత్నంగా రూపాంతరం చెందాలంటే పార్లమెంట్‌లో లోతైన చర్చలు జరగాలి.…

దర్యాప్తులో ‘ఫోరెన్సిక్’ నివేదికలే కీలకం

– డీజీపీ ఆనంద్ – 57 మంది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉద్యోగులకు నియామక పత్రాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 27: నేరాల దర్యాప్తులో నేరస్థుడిని ఎంత కష్టపడి పట్టుకున్నా, శాస్త్రీయ ఆధారాలు, ఫోరెన్సిక్ సైన్స్ నివేదికలు పటిష్టంగా లేకపోతే కోర్టులో కేసులు బలహీనపడే అవకాశం ఉంటుందని తెలంగాణ డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్…

“నీ కోరిక తీరిందా రాహుల్?”…

CP Badugula Sumathi

క‌మిష‌న‌రేట్‌లో మ‌నుసు క‌దిలించే దృశ్యం! ‘పోలీస్’ కావాలన్న కలను నిజం చేసిన మల్కాజిగిరి సీపీ సుమతి ఒక్కరోజు పోలీస్ అధికారిగా అవ‌కాశం దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ దయ చూపాలని పిలుపు మేడ్చల్/ దమ్మాయిగూడ, ప్రజాతంత్ర, జూలై 27 : పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న దమ్మాయిగూడకు చెందిన రాహుల్ చిరకాల కోరికను…

మాజీ ఎమ్మెల్యే పెద్దికి కెసిఆర్‌ ‌పరామర్శ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డిని పరామర్శించేందుకు ఎర్రవెల్లిలోని నివాసం నుండి బయలుదేరి హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కి చేరుకున్నారు. కేసీఆర్‌ ‌యశోద హాస్పిటల్‌ ‌వైద్యులతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు…

టోరంటోలో దారుణ ఘటన

– భారత సంతతికి చెందిన యువతి కాల్చివేత టోరంటో, జులై 27 : కెనడాలోని టొరంటో నగరంలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల భారత సంతతికి చెందిన నవ్‌నీత్‌ ‌కౌర్‌ అనే యువతిని ఓ వ్యక్తి దారుణంగా కాల్చి చంపాడు. ఇది ఒక పథకం ప్రకారం జరిగిన దాడి అని టొరంటో పోలీసులు ప్రాథమికంగా…

భారత విద్యా వ్యవస్థ లోని లోతైన సంక్షోభం

“రాజకీయ విజయాలు తాత్కాలికం; నిర్మాణాత్మక సంస్కరణలే శాశ్వత మార్పును తీసుకువస్తాయి.ఈ పరిణామాలు విధాన నిర్ణేతలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. విద్య అనేది కేవలం పరిపాలనా రంగం కాదు; అది కోట్లాది భారత యువత కలలు, ఆశయాలు, భవిష్యత్తుకు ప్రతీక. పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతను పునరుద్ధరించడం, పాలనలో పారదర్శకత పెంపొందించడంలో, విద్యార్థుల రాజ్యాంగబద్ధ హక్కులు రక్షించడం,…

బంగాఖాతంలో అల్పపీడనం

– తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవ‌కాశం ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ…

ఆగస్ట్‌లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

– కసరత్తు చేస్తున్న ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై27: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉన్నది. మార్చిలో బడ్జెట్‌ ‌సమావేశాలు ముగిసిన తర్వాత ఇప్పటి వరకు సమావేశాలు జరుగలేదు. సాధారణంగా సమావేశానికి, సమావేశానికి మధ్య ఆరు నెలలు మించవద్దు. ఈ లెక్కన సెప్టెంబర్‌లోపు శాసనసభ సమావేశాలు జరుగాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం…

నివేదిక సమర్పించాలి

– అయోధ్య విరాళాల చోరీ కేసులో సుప్రీం కోర్టు న్యూదిల్లీ, జూలై 27 : అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)‌లో ఫోరెన్సిక్‌ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే దర్యాప్తు పురోగతిపై కూడా…