పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కావాలి

– మహేశ్వరం ఈ-సిటీ పార్కు సందర్శించిన సీఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : పారిశ్రామికాభివృద్ధి మరింత వేగం తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజjáYT జాజు అధికారులను ఆదేశించారు. మహేశ్వరం ఈ-సిటీలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను, ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్, అవాంటెల్ లిమిటెడ్ పరిశ్రమ, మంఖాల్ పారిశ్రామిక పార్కును, ఎం/ఎస్…






