Day July 24, 2026

చైతన్యంతో భారత్‌ ప్రశ్నిస్తుంది..!

“ప్రజల పక్షానా సుదీర్ఘకాలంగా, దశాబ్దాలపాటు అన్ని త్యాగాలకు సిద్దపడి పని చేసిన వారు ప్రజలు చైతన్యం కావడం లేదు, వారిలో పోరాటం చేసే పరిపక్వత ఇంకా రాలేదని, పాలక, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే చైతన్యం రాలేదని ప్రకటించడం బాధాకరం. మారిన పరిస్థితుల్లో ప్రజా పోరాటాలకు అస్కా రం లేదని చెప్పడం పరిస్థితులను, ప్రజల్లో…

ప్రజా ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం

– డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మీ-సేవ కేంద్రాలు – చిన్న వ్యాపారులకు డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందుబాటులోకి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ(మీ సేవ) ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా పేరొందిన మెటా సంస్థ సహకారంతో రాష్ట్రంలోని మీ-సేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా తీర్చిదిద్దే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.…

బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఫౌండేషన్ కోర్సు

 – రేప‌టినుంచి దరఖాస్తులు పంపుకోవాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కేంద్రం(టీజీబీసీఈఎస్‌డీటీసీ), హైదరాబాద్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ నియామక పరీక్షల ఉచిత ఫౌండేషన్ కోర్సులో…

జెన్ జీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను నిలదీయండి

– బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్నీ పేపర్ లీకులే-  – ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో టెన్త్ తెలుగు, హిందీ పేపర్ లీక్ – మరి ఆనాడెందుకు రాజీనామా చేయలేదు? – విద్యార్థుల ముసుగులో కమ్యూనల్, కమ్యూనిస్టు శక్తులు – ధర్నా చౌక్ ఎత్తేసినోడే ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడమా? – కేటీఆర్ నిర్వాకంతో 27మంది…

తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బోనాల పండుగ

తెలంగాణ ఆధ్యాత్మికత, జానపద సంస్కృతి, సామూహిక భక్తి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలు భక్తి పారవశ్యంతో కళకళలాడుతున్నాయి. మహాకాళి అమ్మవారు, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మతల్లి వంటి గ్రామదేవతల ఆరాధనకు అంకితమైన ఈ నెల రోజుల ఉత్సవాలు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వైభవంగా నిర్వ హించబడతాయి. కృతజ్ఞత,…

నెలలోగా జత స్కూల్ యూనిఫాం అందించాలి

– కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని ప్రతీ విద్యార్థికి రెండు యూనిఫాంల చొప్పున నెల రోజుల్లోగా అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స్కూల్ యూనిఫాంల తయారీ, పంపిణీ, ఎల్-నినో నేపథ్యంలో చేపట్టిన…

నిరంకుశ దర్పంపై ‘జిల్లపురుగుల’ దండయాత్ర!

“”న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠం నుంచి వచ్చిన ఒక నిరసనకార వ్యతిరేక వ్యాఖ్య, నేడు దేశంలో నిద్రాణంగా ఉన్న శ్రామిక, విద్యార్థి లోకాన్ని మేల్కొలిపింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికలలో గెలిచి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేకపోవచ్చు. కానీ పాలకుల తప్పుడు విధానాలను నిలదీయడంలో , ప్రజాస్వామ్య సంస్థల తటస్థతను ప్రశ్నించడంలో, నిరుద్యోగ యువతకు ఒక స్వతంత్ర గొంతుకను…

జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

– ఓఆర్‌ఆర్‌ ‌లోపల ప్రభుత్వ భూముల గుర్తింపు – పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖల భూముల సేకరణ – క్యూర్‌ ‌పరిధిలో ఇళ్ల నిర్మాణంపై సిఎం రేవంత్‌ ‌సమీక్ష హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 24: నగరంలోని కోర్‌ అర్బన్‌ ‌రీజియన్‌ ఎకాన క్యూర్‌ ‌పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని సీఎం…

ప్రైవేటు సంస్థలకు దీటుగా రాణించాలి

– సింగరేణి విస్తరణకు ప్రజా ప్రభుత్వం పూర్తి మద్దతు – రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్‌లోకి విస్తరించాలి – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క – మణుగూరు ఓసీ, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పరిశీలన కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 24 : సింగరేణిని కాపాడుకోవడానికి, బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ స్థాయికి విస్తరించడానికి ప్రజా ప్రభుత్వం…