Day July 24, 2026

విద్యార్థుల నిరసనపై ప్రభుత్వ తీరు గర్హనీయం

» మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ సోనియాగాంధీ » వైఫల్యాలను ఏకరవు పెడుతూ ప్రకటన విడుదల న్యూదిల్లీ, జూలై 24: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత సోని యా గాంధీ సంచలన ఆ రోపణలు చేశారు. విద్యా వ్యవస్థలో చోటు చేసు కుంటున్న పరిణామాలు, విద్యార్థుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ము…

సీజేపీ ఆందోళనలపై ఎలాంటి పిటిషన్లు లేవు

– వాటిని విచారించకుండా తిరస్కరించారని ఎలా రాస్తారు – మీడియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌న్యూదిల్లీ,జూలై24:‘చలో పార్లమెంట్‌’ ‌నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై అత్యవసర పిటిషన్‌ ‌దాఖలు కాగా.. విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించిందన్న వార్తలను సీజేఐ జస్టిస్‌ ‌సూర్య కాంత్‌ ‌కొట్టిపారేశారు. అవన్నీ తప్పుడు కథనాలని పేర్కొన్నారు. కాక్రోచ్‌ ‌జనతాపార్టీ (సీజేపీ)…

నీట్‌పై పార్లమెంట్‌లో ఆగని ఆందోళన

– వరుసగా ఐదో రోజూ కొనసాగని సభ – లోక్‌సభ సోమవారానికి వాయిదా -రాజ్యసభలో వందేమాతరం బిల్లు పెట్టిన నిత్యానందరాయ్‌ ‌న్యూదిల్లీ,జూలై24:లోక్‌సభ, రాజ్యసభల్లో పేపర్‌ ‌లీక్‌లపై చర్చ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12:00 గంటల వరకు వాయిదా పడింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్ఠంభన…

ఇప్పుడు మౌనం వహిస్తే మరెప్పుడూ ప్రశ్నించలేం

-ధర్మేంధ్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేసేవరకు వెనక్కి తగ్గం -విద్యార్థుల భవిష్యత్‌ ‌కోసమే తమ ఆందోళన -కాక్రోచ్‌ ‌పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కే వెల్లడి న్యూదిల్లీ, జూలై 24: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేసే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని కాక్రోచ్‌ ‌జనతా పార్టీ స్పష్టం చేసింది. అదే తమ ప్రధాన…

సోమాలియా చిన్నారికి ఒకే స‌మ‌యంలో రెండు క్లిష్ట ఆపరేషన్లు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు సోమాలియా దేశానికి చెందిన తొమ్మిది నెలల చిన్నారికి ప్రాణాపాయ స్థాయికి చేరిన హైడ్రోసెఫాలస్ (మెదడులో రక్షణ ద్రవం అధికంగా పేరుకుపోయి మెదడుపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటం)కు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ సమస్యకు కారణం కొరాయిడ్ ప్లెక్సస్ (మెదడులో రక్షణ ద్రవాన్ని తయారు…

ఆరోగ్య శాఖకు ₹740 కోట్లు విడుదల!

– 1,569 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణం – పల్లెల్లోనే ఉచిత నిర్ధారణ పరీక్షలు -గ్రామీణ వైద్యానికి మ‌హ‌ర్ద‌శ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్ర‌భుత్వం వైద్య ఆరోగ్య శాఖకు ₹740 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,…

ప‌ర్యావ‌ర‌ణ‌ పరిరక్షణ అందరి బాధ్యత

– వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి -అంబేద్కర్ యూనివర్సిటీలో వనమహోత్సవం =హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: ప‌ర్యావ‌ర‌ణ‌ పరిరక్షణ అందరి బాధ్యత అని, భావి తరాలకు ఉజ్వల భవిష్యత్ అందించాల్సిన అవసరం ఉందని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. “వనమహోత్సవం” వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ…

ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాల్సిందే

– ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం – విద్యార్థులపై కేసులను ఎత్తివేయాల్సిందే – కేంద్ర‌ మంత్రులకు తేల్చి చెప్పిన సిజెపి ప్రతినిధులు న్యూదిల్లీ,జూలై24 : నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌కు కేంద్రం బాధ్యత తీసుకోవాలంటూ పట్టుబడుతున్న కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు కొందరు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేందర్‌ ‌సింగ్‌లతో శుక్రవారం…

కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే

– కాక్రోచ్‌ ‌పట్టు.. అదొక్కటి తప్ప అంటున్న కేంద్రం – మూడవ విడత చర్చలకు సిద్దం      (ప్రజాతంత్ర న్యూస్ బ్యూరో, న్యూదిల్లీ) ప్రభుత్వం తమ డిమాండ్లన్నిటినీ ఒప్పుకున్నా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేసేవరకు వెనక్కు తగ్గేదేలేదని బొద్దింకల పార్టీ పట్టుదలను ప్రదర్శించడంతో కేంద్ర మంత్రులతో శుక్రవారం జరిగిన చర్చల్లో…