Day July 24, 2026

మోదీజీ మీరు పెట్టుకోకూడ‌ని వారితో పెట్టుకున్నారు!

– న‌వ‌త‌రం స్వ‌రం మారుతోంది – యువ‌త‌రంతో పెట్టుకోవ‌ద్దు – హ‌క్కుల‌ కోసం పోరాడే వారిని ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు – సీబీఐ, ఈడీల‌కు యువ‌త‌రం భ‌య‌ప‌డ‌దు – ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నాలో కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: మోడీజీ  మీరు పెట్టుకోకూడని వారి తో పెట్టుకున్నారు, యువతరంతో పెట్టుకున్నారు. మోడీ గారు జాగ్రత్త…

కాళేశ్వ‌రం నీటిని ఎత్త‌ని పాపం ప్రభుత్వానిదే !

Government Faces Blame for Failing to Lift Kaleshwaram Water image

తెలంగాణ సమాజంలో గడచిన కొన్ని నెలలుగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు వివాదానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన తాజా వివరణ ఒక స్పష్టమైన ముగింపునిచ్చింది.  కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీల బృందం (ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు,…

సైబ‌ర్ నేరాల క‌ట్ట‌డికి సాంకేతిక‌త ఆధారిత పోలీసింగ్‌

– సైబర్ భద్రతా ప్రమాణాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి – సైబ‌ర్ సెక్యూరిటీపై వీడియో కాన్ఫ‌రెన్స్ లో డీజీపీ ఆనంద్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తెలంగాణ పోలీసులు సాంకేతికతలో ఎప్పటికప్పుడు ముందుండాలని డీజీపీ సి.వి. ఆనంద్ స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సైబర్ భద్రత…

రహదారిపై విరిగిపడ్డ కొండచరియలు

– కారుపై పడడంతో 13 మంది దుర్మరణం సిమ్లా, జూలై 24: హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని చంబా జిల్లా గిరిజన ప్రాంతం పాంగిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిలాడ్‌-ఉదయ్‌పూర్‌ ‌రహదారిపై కడు నాలా సమీపంలో వెళ్తున్న టాటా సుమో వాహనంపై అకస్మాత్తుగా కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీగా మట్టితో వాహనం పూర్తిగా కూరుకుపోవడంతో అక్కడికక్కడే 13 మంది…

భ‌ద్రాద్రిలో 1870 మెగావాట్ల ఉత్ప‌త్తిని ఆపేశారు

– ఉచిత క‌రెంటు ఇస్తే ఆదాయం రాద‌నే భ‌యం – నారుమ‌ళ్ల స‌మ‌యంలో క‌రెంటు కోత‌లు పెట్ట‌డ‌మేంటి? – నీళ్లు లేక మ‌హిళ‌లు బిందెలు మోస్తున్నారు – నాలుగు నెల‌లుగా 4వేల మంది రైతుల‌కు బీమా చెల్లించ‌డంలేదు – సోలేపేట స‌బ్‌స్టేష‌న్‌ను త‌నిఖీ సంద‌ర్భంగా హ‌రీష్‌రావుఆలేరు, ప్ర‌జాతంత్ర‌, జూలై 24:  ఆలేరు నియోజకవర్గం, బొమ్మలరామారం మండలంలోని…

యుద్ధం అక్కడ… భారం ఇక్కడ!

“కొద్ది రోజుల క్రితమే యుద్ధ విరమణతో పరిస్థితులు చక్కబడతాయనే ఆశలు వ్యక్తమయ్యాయి. చమురు ధరలు తగ్గుతాయని, దిగుమతి వ్యయం తగ్గుతుందని, ద్రవ్యోల్బణం అదుపులోకి వొస్తుందని ప్రభుత్వం కూడా ఆశించింది. కానీ ఆ ఆశలు ఎక్కువ కాలం నిలవలేదు. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన మార్కెట్ మళ్లీ సంక్షోభంలో పడింది.…

తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులు సహకరించాలి

-కాలిఫోర్నియా పర్యటనలో మంత్రి సీతక్క పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై24:పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్న బాపూజీ స్ఫూర్తితో ప్రవాసులు తెలంగాణ గ్రామీ ణాభివృద్ధికి సహకరించాలని పంచాయతీరాజ్‌, ‌గ్రామీ ణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు. కాలిఫోర్నియా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్‌లో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగించారు. సీఎం…

గ్లోబరీనా సంస్థ నిర్వాకంతో 28మంది బలి

– వారందరికి కెటిఆర్‌ ‌రూ.2 కోట్ల చొప్పున చెల్లించాలి – బర్త్‌డే రోజయినా అబద్దాలు మాట్లడకుండా ఉండలేడు – మీడియా సమావేశంలో మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై24: బీఆర్‌ఎస్‌ ‌హయాంలో గ్లోబరీనా సంస్థ విద్యార్థుల చావుకు కారణమైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ఆరోపించారు. 28 మంది విద్యార్థుల ప్రాణాలు పోయేందుకు ఆ సంస్థ కారణం…

కాళేశ్వరం నిర్వహణపై కేంద్రానికి లేఖ రాయాలి

– జల్ శక్తి శాఖ, ఎన్‌డీఎస్‌ఏ నుంచి సాంకేతిక మార్గదర్శకాలు కోరాలి – పూర్తి సాంకేతిక నివేదికల ఆధారంగానే తుది నిర్ణయం – అధికారులకు మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర…