Day July 14, 2026

పార్ల‌మెంట్ ముందుకు రానున్న‌ 130వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు!!

బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలోని  పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) కమిటీ, జూలై 17న సమావేశమై  130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ముసాయిదా నివేదికను అధికారికంగా ఖరారు చేసిన త‌ర్వాత అదేరోజు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించ‌నుంది. కమిటీ సిద్ధం చేసిన కొన్ని సిఫార్సులపై అసంతృప్తిగా ఉన్న కమిటీ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, సుప్రియా…

లక్ష్యం 2028..! తెలంగాణ,కర్ణాటక పై అందరి దృష్టి

దక్షిణ భారతదేశంలో  బీజేపీ రాజకీయ వ్యూహం బలహీనంగా మారడమే కాకుండా, దాని ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌కు ఇక్కడ వరుసగా బలం పెరుగుతోంది. దక్షిణాదిలో బీజేపీకి గట్టి పట్టు ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అయితే అక్కడ కూడా ప్రస్తుతం పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో 2028లో జరగనున్న తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు…

2026లో భారత రాజకీయాల అద్దం: ఇసుక తక్కెడ…!

1983లో యం. యస్. ఆచార్య హెచ్చరిక, “దేశంలో రాజకీయాలు పూర్తిగా లొష్టమైపోయినై.  మానావమానాలు శష్ప సమానాలైనవి.” — ఈ ఒక్క వాక్యం చాలు. 1983 నవంబరు 17న జనధర్మ సంపాదకుడు యం.యస్. ఆచార్య రాసిన సంపాదకీయం ఎంత దూరదృష్టితో రాయబడిందో అర్థం చేసుకోవడానికి. నాలుగు దశాబ్దాల క్రితం రాసిన ఈ వ్యాసం నేటి రాజకీయాలను చదివినట్లే…

పంజాబ్‌లో ప్రైవేట్‌ ‌స్కూళ్లకు షాక్‌

-‌పెంచిన ఫీజులను వాపస్‌ ‌చేయాలని సర్కార్‌ ‌హుకుం చండీఘడ్‌,‌ జూలై 14: పంజాబ్‌లోని ప్రైవేట్‌ ‌స్కూళ్లకు అక్కడి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ఏటా 5 శాతానికి పైగా ఫీజులు పెంచిన ప్రైవేట్‌ ‌పాఠశాలలు.. ఆ అదనపు మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌ ‌మాన్‌…

బిఆర్‌ఎస్‌ ‌కుట్రలపై ఊరూరా ప్రచారం

– కెసిఆర్‌ ‌హాయంలోనే కూలిన కాళేశ్వరం – కేంద్ర నిపుణలు సూచనల మేరకు నీటి విడుదల – మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడక ముందే కాళేశ్వరం కుంగిపోయిందని బీఆర్‌ఎస్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మరోసారి విరుచుకుపడ్డారు.  కాళేశ్వరం కూలడానికి కారణం బీఆర్‌ఎస్‌ అని ఆరోపించారు. ఊరూరా…

తట్టుతో వచ్చే ఎస్ఎస్ పీఈ పై పరిశోధనకు శ్రీకారం

– ఆగస్టు 9న హైదరాబాద్‌లో ఉచిత వైద్య శిబిరం – రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశోధన  – అర్హులైన పిల్లలకు సమగ్ర వైద్య మూల్యాంకనం అమీర్ పేట్, ప్రజాతంత్ర, జూలై 14 : తట్టు (మీజిల్స్) వైరస్ కారణంగా అరుదుగా సంభవించే ప్రాణాంతక నాడీ సంబంధిత వ్యాధి సబ్అక్యూట్ స్క్లెరోసింగ్ పాన్ఎన్‌సెఫలైటిస్ (ఎస్…

వ్యవస్థా జాడ్యం.. ఆరుగురి ప్రాణాలు హ‌రీ

– షాబాద్ నరమేధం నేర్పిన నెత్తుటి పాఠం కుటుంబ సభ్యులందరినీ ఒకేసారి హతమార్చే నేరస్తులను క్రిమినాలజీ శాస్త్రంలో ‘ఫ్యామిలీ అనిహిలేటర్స్’ గా పిలుస్తారు. బెర్మింగ్ హామ్ సిటీ యూనివర్సిటీ పరిశోధకులు ప్రతిపాదించిన సిద్ధాంతాల ప్రకారం ఇటువంటి నేరస్తులలో ప్రధానంగా నాలుగు రకాల ప్రొఫైల్స్ కనిపిస్తాయి. ఒకటి అనోమిక్ హంతకుడు. ఈ రకమైన హంతకుడు తన ఆర్థిక…

పసి హృదయాలకు సంజీవని

– మానవతకు చిరునామాగా శ్రీ సత్యసాయి సంజీవని హార్ట్‌కేర్ సెంటర్ – 20 నెలల్లో 500 ఉచిత గుండె శస్త్రచికిత్సలు – 14 దేశాల చిన్నారులకు జీవనభరోసా – 233 ఓపెన్ హార్ట్ సర్జరీలు, 103 కార్డియాక్ ఇంటర్వెన్షన్లు విజయవంతం – పుట్టుకతో వచ్చే గుండె లోపాలకే ప్రత్యేక చికిత్స – అత్యాధునిక పరికరాలతో వైద్యం, వంద…

ఏజెన్సీల్లో హాస్పిటళ్ల అభివృద్ధికి చర్యలు

– దశలవారీగా సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి – జనాభా ప్రాతిపదికన కాక దూరాన్నిబట్టి అభివృద్ధి – కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : భద్రాద్రి కొత్తగూడెం సహా రాష్ట్రంలోని అన్ని ట్రైబల్ ఏరియాల్లో ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి కొత్త పాలసీ తెస్తున్నామని ఆరోగ్య శాఖ…