పార్లమెంట్ ముందుకు రానున్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లు!!

బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలోని పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) కమిటీ, జూలై 17న సమావేశమై 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ముసాయిదా నివేదికను అధికారికంగా ఖరారు చేసిన తర్వాత అదేరోజు లోక్సభ స్పీకర్కు సమర్పించనుంది. కమిటీ సిద్ధం చేసిన కొన్ని సిఫార్సులపై అసంతృప్తిగా ఉన్న కమిటీ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, సుప్రియా…








