Day July 14, 2026

సింగరేణిని మరింత బలోపేతం చేస్తాం

– గ‌త ప్ర‌భుత్వాల‌వ‌ల్ల సింగరేణి కార్మికుల్లో పెరిగిన అభద్రత – సింగరేణి లైఫ్ లైన్ తాడిచెర్ల బ్లాక్ -2  బొగ్గు గని – కేటీకే-8 గనిలో సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర ,జూలై 14 : గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల వల్ల సింగరేణి…

సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీసీ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్)-2027 ఉచిత శిక్షణ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోచింగ్ 2026 ఆగస్టు 24 నుంచి 2027 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. మొత్తం 150మంది అభ్యర్థులకు శిక్షణ అందించనుండగా…

వర్షాకాలంలోనూ వేసవి సెగ

– ‘గ్రేటర్’ లో  రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్ – గతేడాది కంటే భారీగా పెరిగిన వినియోగం -» రోజుకు 82 మిలియన్ యూనిట్లకు చేరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14: ఎండల ప్రభావంతో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌భారీగా నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిందని విద్యుత్‌శాఖ అధికారులు…

డీజీపీని క‌లిసిన బాక్స‌ర్, డీఎస్పీ నిఖ‌త్ జ‌రీన్‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 14: అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన బాక్సింగ్ ఛాంపియన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్న నిఖత్ జరీన్ డీజీపీ కార్యాలయంలో డీజీపీ సి.వి. ఆనంద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ  ఆనంద్ నిఖత్ జరీన్ సాధించిన విశిష్ట విజయాలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో…

ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

– బీఆర్‌ఎస్ దోపిడీ వల్లే రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం – రెండున్నరేళ్లలోనే రూ.2.08 లక్షల కోట్ల అసలు, వడ్డీలు చెల్లించాం – అప్పులు కడుతూనే అదనపు సంక్షేమ పథకాల అమలు – మల్లమ్మకుంట భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు – రైతులను ఇబ్బంది పెట్టం.. సరైన పరిహారం అందిస్తాం – జులేకల్…

తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపు చరిత్రాత్మకం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూలై 14 : తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి టెండర్ విధానంలో కాకుండా నామినేషన్ విధానంలో కేటాయించడం చరిత్రాత్మక నిర్ణయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఈ కేటాయింపుతో సింగరేణికి దీర్ఘకాలంలో భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రూ.వేల…

తోటి వారికి సాయం చేయడమే మానవత్వం

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 14 :అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ శాయంపేట ప్రాంతంలోని స్లమ్ ఏరియా సందర్శించి అక్కడ వలస నివాసులతో, గుడిసెవాసులతో వీధి బాలలతో మాట్లాడి ఆత్మీయ స్పర్శను అందించారు. డ్రాప్ అవుట్ పిల్లలు బడిలో చదువుకోవాలంటూ చదువు విలువ, జీవితం విలువ…

సమన్వయంతో సమగ్ర ఏర్పాట్లు చేయాలి

– బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశంపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో ఆగస్టు 4, 5…

ప్రపంచస్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాలు

– ఎంఆర్‌వో, ఎయిర్ కార్గో, హ్యాంగర్ వసతులు కల్పించాలి – కాకతీయ సంస్కృతికి అద్దం పట్టేలా వరంగల్ ఎయిర్‌పోర్టు – ఆదిలాబాద్‌కు అవసరమైన భూ సేకరణ చేపడతాం – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, జూలై 14: రాష్ట్రంలో నిర్మించనున్న వరంగల్(మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో…