Day July 14, 2026

సోషల్ మీడియాలో ఇందిరమ్మ ఇండ్ల హవా

– హోం టూర్ వీడియోల హల్ చల్ – ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం – ‘ఎక్స్’ వేదికగా మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన రోజు నుంచి గృహ ప్రవేశం వరకు తమ ఆనందా న్ని, అనుభవాలను అనేక మంది లబ్దిదారులు యూట్యూబ్ వంటి…

ముద్రగడ మృతి రాజకీయ రంగానికి తీరని లోటు

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ముద్రగడ పోషించిన పాత్ర చిరస్మరణీయమని మంగళవారం ఒక…

ఎన్యూమరేషన్ ఫారాలు పూరించి త్వరగా ఇవ్వండి

– ఓటర్లకు సీఈవో సుదర్శన్ రెడ్డి సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎసఐఆర్ కార్యక్రమంలో భాగంగా తీసుకున్న ఎన్యూరేషన్ ఫారాలను పూర్తి చేసి బీఎల్‌వోలకు వెంటనే అందజేసి మీ ఆమూల్యమైన ఓటు హక్కును కాపాడుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఓ ప్రకటనలో ఓటర్లకు పిలుపునిచ్చారు.…

మహిళా సాధికారత సమాజ భద్రతకు బలమైన పునాది

– మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి మేడ్చల్, ప్రజాతంత్ర, జూలై 14: మహిళల సాధికారత సమాజ భద్రతకు బలమైన పునాది అని, సమాజంలో మహిళల భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా, సామాజిక బాధ్యతగా భావించాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి పేర్కొన్నారు. మంగళవారం ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ పరిధిలోని ఎస్.హెచ్.జీ మహిళల కోసం నాగోల్…

పోలీస్ అకాడమీ- ఆస్కీ మధ్య ఎంవోయూ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: పరస్పర సహకారం, నాయకత్వ వికాసం, సామర్థ్య నిర్మాణం, శిక్షణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంపై తెలంగాణ పోలీస్ అకాడమీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) హైదరాబాద్ మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ఆస్కీ రిజిస్ట్రార్ సెక్రటరీ ఓ.పి.సింగ్…

సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై వెంటనే కేసు పెట్టాలి

– రక్తం చిందిస్తే వానలు పడతాయన‌డం బాధాకరం – డీజీపీని కోరిన బీఆర్‌ఎస్‌ ‌నేత ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14 : రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయని, పంటలు పండుతాయని సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ‌నేత ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై వెంటనే కేసు…

బద్రీనాథ్‌ ఆలయ విరాళాల లెక్కింపులో అక్రమాలు

– సస్పెండ్‌ అయిన అధికారి ప్రమోద్‌ ‌నౌటియాల్‌ అరెస్ట్ ‌న్యూదిల్లీ, జూలై 14: బద్రీనాథ్‌ ఆలయ విరాళాల లెక్కింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఉత్తరాఖండ్‌ ‌పోలీసులు బద్రీనాథ్‌ – ‌కేదార్‌నాథ్‌ ‌టెంపుల్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌మాజీ వ్యక్తిగత సహాయకుడు, సస్పెండ్‌ అయిన అధికారి ప్రమోద్‌ ‌నౌటియాల్‌ను అరెస్ట్ ‌చేశారు. డెహ్రాడూన్‌లోని అతడి నివాసంలో…

ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించుకోవాలి

– ఎల్‌నినో దృష్ట్యా రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతుందని, కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, అందుకనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ…

బాబా అవతారంలో రౌడీ షీటర్‌

-‌ వలపన్ని పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14:  హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం ఎత్తిన రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్‌ ‌జావేద్‌ అనే వ్యక్తి 2018లో సైఫాబాద్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో ఓ వ్యక్తిని రౌడీషీటర్‌ ‌హత్య చేశాడు. ఆపై పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. హత్యపై కేసు నమోదు…