Day July 8, 2026

ఫీజు రీయింబర్స్‌మెంట్ బ‌కాయిలు త‌క్ష‌ణం చెల్లించాలి

– లేక‌పోతే కాంగ్రెస్‌కు భారీ మూల్యం త‌ప్ప‌దు – 20న విద్యార్థుల మిలియ‌న్ మార్చ్ కు పిలుపు – అఖిల‌ప‌క్షం, బీసీ సంఘాల నాయ‌కులు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 8: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్…

కెనడా పెట్టుబడిదారులకు సీఎం ఆహ్వానం

– రాష్ట్ర ప్రగతి దిశ, ఉద్యోగ కల్పనపై కెనడా హైకమిషనర్ ప్రశంసలు ~ కెనడా పర్యటనకు రేవంత్‌ను ఆహ్వానించిన క్రిస్ కూటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : కెనడా-తెలంగాణ మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై కెనడా హైకమిషనర్ టు ఇండియా క్రిస్ కూటర్ బుధవారం…

చంద్రబాబు కోసమే గోదావరి నీళ్లు వదిలేస్తున్నారు

– చెరువుల ఎండిపోతున్నా నీళ్లు ఎత్తి పోయడం లేదు – దేవాదుల ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లు ఎత్తి పోయరా – తుమ్మడిహట్టి వద్ద అనుమతులు అంటే ఆనాడే ఎందుకు కట్టలేదు – నేర‌పూరిత నిర్ల‌క్ష్యానికి పాల్పడిన మిమ్ములను ఉరితీసినా పాపం లేదు – మీడియా సమావేశంలో ఫైర్‌ అయిన హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,…

ఎస్సీ బాలికల హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య

కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 8: జిల్లాలోని బాన్సువాడ ఎస్సీ బాలికల హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య  కలకలం రేపుతుంది. హాస్టల్‌ ‌గదిలో ఇంటర్‌ ‌విద్యార్థిని అమృత ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మద్నూర్‌ ‌మండలం లక్ష్మాపూర్‌ ‌గ్రామానికి చెందిన అమృత హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ ‌బైపీసీ ఫస్ట్ ఇయర్‌ ‌చదువుతుంది. జ్వరం ఉందని కాలేజీకి వెళ్లకుండా…

రేపు హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి నడ్డా

– ఎయిమ్స్‌పై సమీక్షించనున్న మంత్రి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 8: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో గురువారం పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్‌ ‌ఖరారైంది. ఉదయం 10:55 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీబీనగర్‌ ఎయిమ్స్‌కు వెళ్లి…

తాడిచెర్ల-2 కేటాయింపులపై తప్పుడు ప్రకటన

– కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తప్పుదోవ పట్టించే యత్నం – 2013 లోనే సింగరేణికి అధికారికంగా కేటాయింపు – మీడియా సమావేశంలో మండిపడ్డ డిప్యూటి సిఎం భట్టి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 8: సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. సింగరేణి…

కాళేశ్వరంపై ఇంకెన్నాళ్లు కట్టుకథలు

– నీళ్లు లేక రైతులు అవస్థలు పడుతుంటే చోద్యమా – గోదావరి నీళ్లు ఎత్తిపోయడమే శరణ్యం – బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 8: ఒకపక్క నీళ్లు లేక ప్లలెల్లో రైతన్నల కన్నీళ్లు పెట్టుకుంటుంటే మరోపక్క మేడిగడ్డ కాడ లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందకు పోతున్నాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌…

చిరస్థాయిగా వైఎస్ సంక్షేమ పథకాలు

– సీఎం రేవంత్ నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచి ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాల వేసి సీఎం…

సింగరేణిని ఆదుకున్నది కేంద్రమే

– కాంగ్రెస్‌వి క్రెడిట్ పాలిటిక్స్ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నష్టాల్లోకి నెట్టేస్తే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే సంస్థను బలోపేతం చేస్తూ కాపాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్…