Day July 8, 2026

యూట్యూబ్‌ ‌చూసి వైన్‌ ‌తయారీ

– స్వయం ఉపాధికి వృద్దుడి అక్రమ మార్గం – ఏడాదిగా ఇంట్లోనే వైన్‌ ‌తయారీతో ధనార్జన – దాడి చేసి పట్టుకున్న ఎక్సైజ్‌ ‌పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూలై 8: యూట్యూబ్‌ వేదికగా వైన్‌ ‌తయారీ నేర్చుకుని ఇంట్లోనే అక్రమంగా వైన్‌ ‌తయారు చేస్తున్న ఓ వృద్ధుడి గుట్టును మల్కాజ్‌గిరి డీటీఎఫ్‌ ‌పోలీసులు రట్టు చేశారు. వృద్దాప్యంలో…

గురుకులాల్లో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం

– పారిశుధ్యం, వైద్య సేవలపై దృష్టి పెట్టాలి – విద్యార్థుల సంక్షేమం, వర్షాకాల ఏర్పాట్లపై మంత్రి అడ్లూరి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8: సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను…

లింగారెడ్డికి భారతీయ పేటెంట్

– స్మార్ట్ ఇన్వెంటరీ కంట్రోల్ పరికరానికి కేంద్రం నుంచి గుర్తింపు జమ్మికుంట, ప్రజాతంత్ర, జూలై 8: జమ్మికుంట మండలం -మాచనపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ కాటిపల్లి లింగారెడ్డికి భారత ప్రభుత్వ మేధోసంపత్తి హక్కుల విభాగం భారతీయ పేటెంట్ (ఇండియన్ పేటెంట్) మంజూరు చేసింది. ఆయన బృందం రూపొందించిన “స్మార్ట్ ఇన్వెంటరీ కంట్రోల్ డివైస్ ఫర్ స్మాల్…

కాంగ్రెస్‌లో ముదిరిన భేదాభిప్రాయాలు

– ‘తూర్పు’లో మూడు ముక్కలుగా పార్టీ కేడర్‌ – త్రిశంకు స్వర్గంలో వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు – మంత్రి పర్యటనలకు ఆహ్వానం లేని వైనం – కడియం పై సురేఖ ఫిర్యాదుతో బహిర్గతం వరంగల్, ప్రజాతంత్ర, జూలై 8: వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలోని నాయకుల మధ్య‌ భేదాభిప్రాయాలు ముదిరిపాకాన పడుతున్నాయి. తాజాగా మంత్రి కొండా…

పది రూపాయల నాణాలతో బైక్‌ ‌కొనుగోలు

– బైక్‌ ‌కోసం రూ.లక్షా పదివేల మొత్తం చెల్లింపు – నాణాలు చెల్లించడంపై సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, జూలై 8: కొంతమంది తాము చేసే పని వినూత్నంగా ఉండాలని భావిస్తారు. అలా చేయడంతో వారి వీడియోలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి బైక్‌ ‌కొనుగోలుకు ఎంచుకున్న మార్గంతో సోషల్‌…

భీమ్‌రెడ్డి రిమాండ్‌ ‌రిపోర్టులో కీలక అంశాలు

– రూ.300 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు – బినామీల పేరున ఆస్తులు.. ముందే క్యాన్సిలేషన్‌ ‌డీడ్‌లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 8: ఏసీబీకి చిక్కిన డీఎస్పీ భీమ్‌రెడ్డి రిమాండ్‌ ‌రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన నుంచి రెండు మెమరీ కార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భీమ్‌రెడ్డి ఆస్తుల విలువ…

దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ ‌భారీగా సోదాలు

– ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తనిఖీలు న్యూదిల్లీ, జూలై 8: దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ అధికారులు బుధవారం భారీగా సోదాలు చేపట్టారు. ఐసీస్‌, ఏక్యూఐఎస్‌ ఉ‌గ్రవాద కార్యకలాపాల ప్రచారంపై సోదాలు చేశారు. భారత్‌లో హింసాత్మక జిహాద్‌ ‌ద్వారా ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఏర్పాటు కుట్రపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణతో పాటు 10 రాష్ట్రాలు, దిల్లీ కేంద్రపాలిత…

యూజీసీ-నెట్‌ ‌సోషియాలజీ ప్రశ్నాపత్రం లీక్‌

– ‘ఎక్స్’ ‌వేదికగా రాహుల్‌ ఆరోపణలు న్యూదిల్లీ, జూలై 8:  నీట్‌-‌యూజీ పరీక్షపై వివాదం కొనసాగుతుండగానే యూజీసీ-నెట్‌ ‌సోషియాలజీ ప్రశ్నపత్రంపై మరోసారి లీక్‌ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ అ‌గ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ ‌గాంధీ ’ఎక్స్’ ‌వేదికగా చేసిన ఆరోపణలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. యూజీసీ-నెట్‌ ‌పరీక్షకు ముందు 100 పేజీల పీడీఎఫ్‌…

యూరియా లభ్యత మరింత సరళతరం

– సేవా కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్‌ ‌- యాప్‌ ‌లో బుకింగ్‌ ‌చేసుకోలేనివారికి సులువైన మార్గం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూలై 8: రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేయటం కోసం ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ సకాలంలో యూరియా పంపిణీ చేయటం కోసం వ్యవసాయ శాఖ యూరియా బుకింగ్‌…