Day July 7, 2026

మీరు 60 ప్లస్సా ..

Health news

– మునుపటి లా ఆకలి వేయడం లేదా .. – ఆహారం మీద ఆసక్తి తగ్గిందా .. – అయితే ఈ కథనం మీ కోసమే   హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మంది పెద్దలు “ఇంతకు ముందులా ఆకలి వేయడం లేదు”, “కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టే…

కాళేశ్వరంపై అసెంబ్లీలో ప్రత్యే కంగా చ‌ర్చిద్దాం

– కేసీఆర్‌ ‌సరేనంటే ఎంత సమయమైనా కేటాయిస్తాం – ఆయ‌న‌ వాదన సరైనదయితే ప్రాజెక్ట్ ‌నిర్వహణ అప్పగిస్తాం – కాళేశ్వరం కషన్ల ప్రాజెక్ట్ అన్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి – నిపుణుల సలహాలు పక్కన పెట్టడంతోనే సమస్యలు – కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావులు ఆర్థిక ఉగ్రవాదులని విమర్శలు – పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌లో రేవంత్‌ ‌విమర్శలు…

రాజ్యాధికారంతోనే విశ్వకర్మల మ‌నుగ‌డ‌

– రాష్ట్ర జనాభాలో నాలుగైదు శాతం ఉన్నా విస్మ‌రిస్తారా? – విప‌క్ష‌నేత‌ మ‌ధుసూద‌నాచారి ధ్వజం – రౌండ్ టేబుల్ స‌మావేశంలో 6 తీర్మానాలు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 7: విశ్వ‌బ్రాహ్మ‌ణులు ఒక శ‌క్తిగా ఎద‌గాల‌ని, రాజ్యాధికారంలో వాటా చేజిక్కించుకోవాల‌ని శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌, ఎమ్మెల్సీ సిరికొండ మ‌ధుసూద‌నా చారి పిలుపునిచ్చారు. రాజ్యాధికారంతోనే ఏ కులానికైనా గుర్తింపు,…

ప్రియుడితో కలసి భర్త హత్య

– భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు – గుట్టురట్టు చేసిన మియాపూర్‌ ‌పోలీసులు – మహారాష్ట్ర సరిహద్దులో శవాన్ని పూడ్చిపెట్టినట్లు గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 7: ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య, ఏ తెలియదన్నట్లుగా మిస్సింగ్‌ ‌కేసు పెట్టింది. భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన…

ధరణి పోర్టల్‌తో భూ అక్రమాలు

– సమగ్ర దర్యాప్తు దిశగా చర్యలు – ‘సిట్‌’ వేసే ప్రభుత్వ యోచన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 7: ధరణి పోర్టల్‌లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భూ రికార్డులు, రిజిస్ట్రేన్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విజిలెన్స్…

10‌న రైతు ఆశీర్వాద సభ

– 10‌న రైతు ఆశీర్వాద సభ – రద్దయిన చోటనే తిరిగి నిర్వహణ – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 7: గత నెలలో రద్దయిన రైతు ఆశీర్వాద సభను తిరిగి ఈ నెల 10న నిర్వహించాలని ప్రబుత్వం నిర్ణయించింది. తెలంగాణలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మరో భారీ బహిరంగ…

పార్టీ పేరు మార్పుపై న్యాయ పోరాటం

– ఈసీ నోటీసులపై దిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్‌ ‌న్యూదిల్లీ, జూలై 7: పార్టీ పేరు మార్చుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై కల్వకుంట్ర కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ  ఖరారుపై కల్వకుంట్ల కవిత దిల్లీ హైకోర్టులో న్యాయ పోరాటానికి దిగారు. తెలంగాణ రక్షణ సమితి పేరు తన పార్టీకి కేటాయించాలని కోరుతూ…

కడియంపై క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందే

– నాకు తెలియకుండా ఎలా సమీక్షలు చేపడతారు – మంత్రిగా తన శాఖలో జోక్యం చేసుకోవడం ఏమటి – సీఎం రేవంత్‌కు మంత్రి సురేఖ లేఖ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 7:స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌…

పట్నం, మేడ్చల్‌, ‌మహేశ్వరంలకు మహర్దశ

– రూ.338 కోట్లతో నాలుగు లేన్ల ఆధునిక రహదారులు – నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి  రంగారెడ్డి, ప్రజాతంత్ర,జూలై 7:  ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌, ‌మహేశ్వరం నియోజకవర్గాల్లో హైబ్రిడ్‌ అన్యుటీ మోడల్‌ ‌విధానంలో రూ.338 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆధునిక నాలుగు లేన్ల రహదారుల నిర్మాణ పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి…