మీరు 60 ప్లస్సా ..

– మునుపటి లా ఆకలి వేయడం లేదా .. – ఆహారం మీద ఆసక్తి తగ్గిందా .. – అయితే ఈ కథనం మీ కోసమే హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మంది పెద్దలు “ఇంతకు ముందులా ఆకలి వేయడం లేదు”, “కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టే…

– మునుపటి లా ఆకలి వేయడం లేదా .. – ఆహారం మీద ఆసక్తి తగ్గిందా .. – అయితే ఈ కథనం మీ కోసమే హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మంది పెద్దలు “ఇంతకు ముందులా ఆకలి వేయడం లేదు”, “కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టే…

– కేసీఆర్ సరేనంటే ఎంత సమయమైనా కేటాయిస్తాం – ఆయన వాదన సరైనదయితే ప్రాజెక్ట్ నిర్వహణ అప్పగిస్తాం – కాళేశ్వరం కషన్ల ప్రాజెక్ట్ అన్న సీఎం రేవంత్ రెడ్డి – నిపుణుల సలహాలు పక్కన పెట్టడంతోనే సమస్యలు – కేటీఆర్, హరీష్ రావులు ఆర్థిక ఉగ్రవాదులని విమర్శలు – పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రేవంత్ విమర్శలు…
– రాష్ట్ర జనాభాలో నాలుగైదు శాతం ఉన్నా విస్మరిస్తారా? – విపక్షనేత మధుసూదనాచారి ధ్వజం – రౌండ్ టేబుల్ సమావేశంలో 6 తీర్మానాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: విశ్వబ్రాహ్మణులు ఒక శక్తిగా ఎదగాలని, రాజ్యాధికారంలో వాటా చేజిక్కించుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి పిలుపునిచ్చారు. రాజ్యాధికారంతోనే ఏ కులానికైనా గుర్తింపు,…

– భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు – గుట్టురట్టు చేసిన మియాపూర్ పోలీసులు – మహారాష్ట్ర సరిహద్దులో శవాన్ని పూడ్చిపెట్టినట్లు గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య, ఏ తెలియదన్నట్లుగా మిస్సింగ్ కేసు పెట్టింది. భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన…

– సమగ్ర దర్యాప్తు దిశగా చర్యలు – ‘సిట్’ వేసే ప్రభుత్వ యోచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: ధరణి పోర్టల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భూ రికార్డులు, రిజిస్ట్రేన్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విజిలెన్స్…

– 10న రైతు ఆశీర్వాద సభ – రద్దయిన చోటనే తిరిగి నిర్వహణ – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 7: గత నెలలో రద్దయిన రైతు ఆశీర్వాద సభను తిరిగి ఈ నెల 10న నిర్వహించాలని ప్రబుత్వం నిర్ణయించింది. తెలంగాణలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మరో భారీ బహిరంగ…

– ఈసీ నోటీసులపై దిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ న్యూదిల్లీ, జూలై 7: పార్టీ పేరు మార్చుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై కల్వకుంట్ర కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఖరారుపై కల్వకుంట్ల కవిత దిల్లీ హైకోర్టులో న్యాయ పోరాటానికి దిగారు. తెలంగాణ రక్షణ సమితి పేరు తన పార్టీకి కేటాయించాలని కోరుతూ…

– నాకు తెలియకుండా ఎలా సమీక్షలు చేపడతారు – మంత్రిగా తన శాఖలో జోక్యం చేసుకోవడం ఏమటి – సీఎం రేవంత్కు మంత్రి సురేఖ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7:స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్…

– రూ.338 కోట్లతో నాలుగు లేన్ల ఆధునిక రహదారులు – నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి రంగారెడ్డి, ప్రజాతంత్ర,జూలై 7: ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో హైబ్రిడ్ అన్యుటీ మోడల్ విధానంలో రూ.338 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆధునిక నాలుగు లేన్ల రహదారుల నిర్మాణ పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి…