Day July 7, 2026

బడి సదువులు బాగు పడేదెలా!?

“లక్షల సంఖ్యలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఖాలీల లెక్కలు ప్రభుత్వం దృష్టిలో లేవనుకోలేము. జిల్లా విధ్యాధికారి పోస్ట్ నుండి ఆఫీస్ సబార్డినేట్ సిబ్బంది వరకు ఉన్న  ఖాలీల సంఖ్య ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. వందల పాఠశాలల్లో గంట కొట్టేందుకు ఆఫీస్ సబార్డినేట్లు, ఆఫీస్ పనులకు గుమస్తా సిబ్బంది లేరు. వెయ్యి మంది ,ఆపై ఎక్కువ విద్యార్థుల నమోదు…

తుమ్మిడిహెట్టి పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం

– కాళేశ్వరం రూపకల్పనే రూ.లక్షన్నర కోట్ల ఆర్థిక, విద్యుత్ భారానికి కారణం – మేడిగడ్డ పునాదులు బలపడకుండానే నీరు నిల్వతోనే విపత్తు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి(తుమ్మిడిహెట్టి) ప్రాజెక్టును తిరిగి గాడిలో పెడుతుందని నీటిపారుదల,…

ఉద్యమకారుల సంక్షేమానికి సమగ్ర విధానాలు

–  తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల కమిటీ హైదరాబా<, ప్రజాతంత్ర, జూలై 7 : : రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపుతోపాటు వారి కుటుంబాలకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయం వద్ద అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) విద్యార్థి…

పంచాయతీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

– రేపటినుంచి సర్పంచులు, కార్యదర్శులు, అధికారులకు శిక్షణ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : గ్రామ పంచాయతీలే గ్రామాభివృద్ధికి కేంద్ర బిందువని, గ్రామాల అవసరాలను గుర్తించి అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

హోర్ముజ్‌ ‌జలసంధిలో మరోసారి ఉద్రిక్తత

– రెండు నౌకలపై ఇరాన్‌ ‌మిస్సైల్‌ ‌దాడి టెహ్రాన్‌,‌ జూలై 7: హోర్ముజ్‌ ‌జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హోర్ముజ్‌లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్‌ ‌రెవల్యూషనరీ కార్పస్ ‌గార్డస్ ‌దాడులు చేసింది. రెండు నౌకలపై మిస్సైల్స్ ‌ప్రయోగించింది. ఈ దాడుల్లో రెండు నౌకలు దెబ్బ తిన్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ…

డిఎస్పీ భీమ్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

‌హైదరాబాద్‌,‌ ప్ర‌జాతంత్ర‌, జూలై 7: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ ‌విధించింది. భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో ఏకంగా రూ. 300 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను…

అయోధ్య చోరీలో కీలక ఆధారాల సేకరణ

– కరెన్సీని జేబులు, బూట్లల్లో దాచుకుని తరలింపు – 70సార్లు దొంగతనం.. చూసీచూడనట్లుగా అధికారులు – సిసి టివి ఫుటేజ్‌ ఆధారాలను సేకరించిన ‘సిట్‌’ అయోధ్య, జూలై 7: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలను సేకరించినట్లు సిట్‌ ‌వెల్లడించింది. ఈ విషయంపై యూపీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఏప్రిల్‌ 27…

మావోయిస్టులు లేకపోవడంతో గంజాయి పెరిగింది

– సరిహద్దు జిల్లాలపై గట్టి నిఘా – ఈగల్ తరహాలో టీ-మాస్ బ్యూరో – నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు – అవినీతి పోలీసులను సహించం – రాష్ట్ర  డీజీపీ  ఆనంద్ ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 7 : అడవుల్లో మావోయిస్టులు లేకపోవడంతో గంజాయి సాగు, రవాణా పెరిగిందని సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణ…

సింగరేణికి కేంద్ర ప్ర‌భుత్వ‌ సహకారం

– తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాం – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: సింగరేణి ప్రాజెక్టుల కోసం ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ క్లియరెన్స్‌లను వేగవంతం చేయడంలో కేంద్రం సహకరిస్తున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 137 ఏళ్ల చరిత్ర గల సింగరేణి సంస్థకు గత…