Day July 7, 2026

గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్‌కు ప్రాధాన్యం

-మెనూ అమలులో రాజీ ఉండొద్దు – బీసీ స్టడీ సర్కిల్స్ బలోపేతానికి ప్రత్యేక కమిటీ – 16 నుంచి కులవృత్తుల మేళా – సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం  హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 7 : గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభమై 20 రోజులు పూర్తైన నేపథ్యంలో గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై బీసీ…

రెండున్న‌రేళ్ల‌యినా రేవంత్‌కు పాల‌న‌పై ప‌ట్టు లేదు

– 30 నెల‌ల్లోనే 24 సార్లు మేజ‌ర్ బ‌దిలీలు – కుప్ప‌కూలిన రియ‌ల్ ఎస్టేట్ రంగం – బంగ్లాదేశ్‌, రోహింగ్యాల ఓట్లు తొల‌గించాలి – బీజేపీ ఎంపీ ల‌క్ష్మ‌ణ్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 7: అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కనీస పట్టు సాధించలేకపోయారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు,…

బిఎల్‌వోలను బెదిరిస్తున్న ఎంఐఎం

– సిఈవోకు ఫిర్యాదు చేసిన  బీజేపీ నేతలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 7:  సర్‌ ‌పక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఈవోను  బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు కోరారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఆ పార్టీ బృందం కలిసింది. ఈ సందర్భంగా సర్‌ ‌విషయంలో ఎంఐఎం పార్టీ వ్యవహరిస్తున్న తీరు…

కేరళంలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి

– మట్టి దిబ్బల కింద పలువురిని కాపాడిన సిబ్బంది – సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన వాతావరణం – వర్షాలపై సీఎం సతీశన్‌ అత్యవసర భేటీ – వయనాడ్‌కు ఇద్దరు మంత్రులు తిరువనంతపురం, జూలై 7: కేరళంలో కురుస్తున్న భారీ వర్షాలు మరోసారి వయనాడ్‌ ‌జిల్లాలో ప్రమాదానికి దారితీశాయి. మెప్పాడి సమీపంలోని కల్లాడి ప్రాంతంలో నిర్మాణంలో…

రెవెన్యూ శాఖ బలోపేతమే లక్ష్యం

– రూ.360 కోట్లతో శాశ్వత భవనాలు – 10 ఆర్డీవో, 107 తహసిల్దార్, 53 సబ్ రిజిస్ట్రార్ భవనాల నిర్మాణం – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : రాష్ట్రంలో రెవెన్యూ పాలనను మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజలకు ఆధునిక, గౌరవప్రదమైన సేవలందించాలనే లక్ష్యంతో దశలవారీగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్…

‘కుడా’లో భారీ అవినీతి జరుగుతోంది

–  రాజేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి తోడు దొంగలు – ‘కుడా’ స్థలాలను పెద్దలకు కట్టబెట్టే యత్నం వరంగల్, ప్రజాతంత్ర, జూలై 7: కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా’)లో సుమారు రూ.70 కోట్ల అవినీతి జరిగిందని, దేవుడి భూమి అయిదెకరాలను స్టార్ హోటల్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నార అసెంబ్లీలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌ భాస్కర్…

రైతుభరోసా 7వ విడత నిధుల విడుదల

– 7 నుండి 8 ఎకరాల భూమి ఉన్న 58,831 మందికి లబ్ది – ఇప్పటివరకు 68.96 లక్షల మందికి రూ.7,750.45 కోట్లు జ‌మ‌ – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: రైతుభరోసా పథకం కింద 7వ విడతలో 7 నుండి 8 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన…

చిన్నారులే దేశ సంపద

– ఏ చిన్నారీ అంగన్‌వాడి సేవలకు దూరం కావద్దు – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : చిన్నారులే దేశ సంపద, దేశ భవిషత్తు అని, తెలంగాణ-2047 లక్ష్య సాధనలో నేటి చిన్నారులే కీలక పాత్ర పోషిస్తారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క)…

‘కుడా’ ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో కీలక ముందడుగు

– వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిధిలో 30ఎకరాల భూమి అప్పగింత హనుమకొండ, ప్రజాతంత్ర, జూలై 7 : కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(‘కుడా’) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రక్రియలో భాగంగా వరంగల్, హనుమకొండ నగరాల పరిధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హనుమకొండ వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిసర ప్రాంతాల్లోని భూములను అభివృద్ధి చేసేందుకు…