Day June 26, 2026

అసైన్‌మెంట్ భూములు లాక్కుంటున్నారు

– రేవంత్ అరాచకాలను మరిచిపోవద్దు – పేదలకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుంది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిగి, ప్రజాతంత్ర, జూన్ 26 : అసైన్‌మెంట్ భూములకు పట్టాలు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను లాక్కుంటున్నారని, పారిశ్రామికవాడల ఏర్పాటు పేరుతోని దళిత, గిరిజన పేదల భూములను గుంజుకుంటున్నారని కాంగ్రెస్…

ఆగస్టు నాటికి కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ

– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – ప‌నులు ప‌రిశీలించిన మంత్రి వేంసూరు/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 26 : పామాయిల్ సాగు రాష్ట్ర రైతాంగానికి వరంగా మారిందని, దేశానికే ఆయిల్ ఫామ్ హబ్ గా రాష్ట్రం మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్ మండలం కల్లూరుగూడెం వద్ద…

 డ్ర‌గ్స్ ర‌హిత రాష్ట్ర నిర్మాణంలో భాగ‌స్వాములు కావాలి

– యువ‌త డ్ర‌గ్స్ కు దూరంగా వుండాలి – డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 26: ఈగల్ ఫోర్స్, సామాజిక న్యాయం సాధికారత శాఖలు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,…

రాష్ట్రానికి భారీ వర్ష సూచన

– అరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ – అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలుహైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 27 నుంచి జులై 2వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ…

‘సర్‌’ ‌ప్రక్రియకు పాస్‌పోర్ట్ ‌చెల్లుబాటు

– ఎన్నికల సంఘం కీలక ప్రకటన న్యూదిల్లీ, జూన్‌ 26: ‌తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న వోటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్‌ ‌రివిజన్‌ ‌ప్రక్రియలో పాస్‌పోర్ట్ ‌పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఒక ముఖ్యమైన వివరణ ఇచ్చింది. వోటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలన్న లేదా ప్రస్తుతం వివరాలను సవరించుకోవాలన్నా అవసరమైన 12 రకాల…

కొత్త సీఎస్‌గా సంజయ్‌ ‌జాజు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం – 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ అధికారి – 30‌తో ముగియనున్న రామకృష్ణారావు పదవీ కాలం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26: రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ ‌జాజు నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్‌ కె.రామకృష్ణారావు పదవీ కాలం…

పాస్‌పోర్ట్, ఆధార్‌ను ధ్రువీకరణ పత్రాలుగా గుర్తించాలి

-కేంద్ర విదేశాంగశాఖ ప్రకటన సరైంది కాదు -కాంగ్రెస్‌ ఎం‌పీ శశి థరూర్‌ ‌కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూన్‌ 26: ‌పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వాన్ని నిర్ధరించే పత్రం కాదని కేంద్ర విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ ఎం‌పీ శశి థరూర్‌ ‌స్పందించారు. కేంద్రం చెబుతున్న విధానం చట్టపరంగా ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టిస్తోందని విమర్శించారు. పాస్‌పోర్ట్…

అయోధ్య విరాళాల దుర్వినియోగంలో 8మంది అరెస్ట్

‌న్యూదిల్లీ, జూన్‌ 26: ‌అయోధ్యలోని రామమందిరానికి వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు కృష్ణ మోహన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశారు. అనంతరం ఎఫ్‌ఐఆర్‌లో పేర్లున్న ఎనిమిది మందిని అరెస్ట్ ‌చేశారు. వారి నుంచి వివరాలను…

ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

– ప్రయాణికుల వ్యానును ఢీకొన్న లారీ – ఏడుగురు అక్కడికక్కడే మృతి రామ్‌గఢ్‌, ‌జూన్‌ 26: ‌ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల వ్యానును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలించారు. ఈ…