Day June 26, 2026

హైదరాబాద్‌లో తొలి ‘డేటా సెంటర్‌ ‌సిటీ’

– దేశంలోనే సరికొత్త అధ్యాయానికి నాంది – 1,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ నగరం – త్వరలో వికారాబాద్‌ ‌జిల్లా చేవెళ్లలో ఏర్పాటు – సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హైదరాబాద్‌ ‌మహానగరం ఇప్పుడు మరో సంచలన…

బహుభాష సాహితీ మూర్తి

(భారత పూర్వ  ప్రధాని, తెలంగాణ ముద్దు బిడ్డ స్వర్గీయ శ్రీ పి. వి. నర్సింహారావు గారి జయంతి జూన్ 28 సందర్బంగా) మాటల మనిషి కాడతను చేతల మనిషి ఆర్థిక సంస్కరణలతో.. చిరు దివ్వెలు వెలిగించి చివాట్లు తిన్నా.. ఆ సంస్కరణలే, ఈనాడు ఈ దేశ ప్రగతికి రథ చక్రాలయి పరుగులు పెడుతుంటే తొలి తెలుగు…

రాంగ్‌రూట్‌.. గాలిలో క‌లిసిన ఇద్ద‌రి ప్రాణాలు

-‌ స్కూటీపై ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మృతి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌నగరంలోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాంగ్‌ ‌రూట్‌లో వచ్చిన స్కూటీని.. ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. గచ్చిబౌలిలో ఈ ఘటన…

‌డ్రగ్స్‌ మహమ్మారిని తరిమి కొట్టండి

– ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సందేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూన్‌ 26: ‌సమాజాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్‌పై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు కీలక సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణను డ్రగ్స్ ‌లేని రాష్ట్రంగా…

యూరియా పక్కదారి.. ఫెర్టిలైజర్ షాపుపై కేసు

– చేర్యాల ఎస్‌ఐ అపూర్వ రెడ్డి – రూ.17,10,144 సబ్సిడీ యూరియా దారి మళ్లించిన డీలర్ చేర్యాల, ప్రజాతంత్ర, జూన్ 26 : చేర్యాల పట్టణంలోని ఓ ఫెర్టిలైజర్ షాప్‌లో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో యూరియా బస్తాలు పక్క దారి పట్టడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేర్యాల ఎస్‌ఐ జి.అపూర్వరెడ్డి శుక్రవారం ఓ…

ఇంతింతై, బాలకుడింతయై,..

“ఊర్లో వీధి నాటకాలలో చూసిన పౌరాణిక నాయకుడా లేక తనతో అక్షరాలు దిద్దించి పద్యాలు నేర్పిన బడి పంతులా? ఐతే, కాల మహిమ విచిత్రమైంది. ఆ బాలుడి భవిష్యత్ జీవన వ్యాసంగంపై ఆ తల్లిదండ్రుల ఆలోచనలు నిజం కాలేదు. పది పదకొండేండ్ల ఆ బాలుడి మనస్సులో ఏముందో మనకు తెలియకున్నా ఆ ఊహలేమీ నిజం కాని…

ఓ-సిటీలో 38 రెసిడెన్షియల్ ప్లాట్ల వేలం

– గజానికి గరిష్ఠంగా రూ.75 వేల ధర నమోదు హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 26 : వరంగల్‌లోని ఓ-సిటీ టౌన్‌షిప్‌లో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (‘కుడా’) ఆధ్వర్యంలో శుక్రవారం రెసిడెన్షియల్ ప్లాట్ల బహిరంగ వేలం జరిగింది. హనుమకొండ జిల్లా కలెక్టర్, ‘కుడా’ వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయి పాల్గొని వేలం ప్రక్రియను పర్యవేక్షించారు. మొత్తం…

నేను భారత పౌరుడినా?

“స్కాన్ చేసిన ప్రతి వేలిముద్ర, సంగ్రహించిన ప్రతి కనుపాప, వేసిన ప్రతి వోటు కేవలం పరిపాలనా పరమైన చిల్లర విషయంగా మారిపోయాయంటే అతిశ‌యోక్తి కాదు! మనల్ని భారతీయులుగా నిర్వచిస్తాయని మనకు చెప్పిన‌ పత్రాలే అకస్మాత్తుగా డొల్లగా బయటపడ్డాయి. కాబట్టి, కత్తిలా పదునైన ప్రశ్న ఒకటి వేలాడుతోంది. ఈ కార్డులు నన్ను భారతీయుడిగా చేయకపోతే, మరి ఏది…

అయోధ్య నిధుల గోల్‌మాల్‌పై జవాబివ్వండి

– రూ.200కోట్ల అవినీతిపై ప్రజలకు సమాధానం చెప్పాలి – భువనగిరి ఎంపీ చామల డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 26: అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ‌పేరుతో రూ.200 కోట్లు అవినీతి చేశారని ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపణలు చేశారు. రాముడి పేరు చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఏం చేస్తున్నారో బీజేపీ…