Day June 26, 2026

వేల మంది సైన్యానికి ఎదురు నిలిచిన‌ ఇమామ్‌

– ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – ఇమామ్‌ త్యాగాన్ని స్మరించుకున్న ప్రధాని న్యూదిల్లీ, జూన్‌ 26: ‌మొహర్రం పవిత్ర మాసం సందర్భంగా.. సత్యం, ధర్మం కోసం హజ్రత్‌ ఇమామ్‌ ‌హుస్సేన్‌ ‌చేసిన అత్యున్నత త్యాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫామ్‌ (‌గతంలో ట్విట్టర్‌)…

235కు చేరిన భూకంప మృతుల సంఖ్య

– క్రమంగా పెరుగుతోన్న మృతుల సంఖ్య – ఇంకా దొరకని 40వేల మంది ఆచూకీ – భవన శిథిలాల కింద  అనేక మంది!? – వెనెజువెల  వ్యాప్తంగా తీవ్ర విధ్వంసం – సహాయం కోసం ముందుకొచ్చిన దేశాలు కారకాస్‌, ‌జూన్‌ 26: ‌దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాను భారీ భూకంపాలు వొణికించాయి. సెకన్ల వ్యవధిలో సంభవించిన…

స్థానిక రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకెళ్లాలి

– హైకోర్టు తీర్పుతో రిజ‌ర్వేష‌న్ హ‌క్కుల‌కు ఇబ్బంది – బెవ‌రేజెస్‌ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ దేవీ ప్ర‌సాద్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 26: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ ప్రశాంత్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రాంత స్థానిక రిజర్వేషన్ హక్కులను కాలరాసేదిగా ఉందని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మ‌న్ దేవిప్రసాద్ పేర్కొన్నారు.…

తెలంగాణలో అధికారమే బీజేపీ లక్ష్యం

– 28నుంచి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్ర పర్యటన – తుంగభద్ర జలాలపై ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి – రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 : క్షేత్రస్థాయి నుంచి బీజేపీని మరింత బలోపేతం చేసి రాబోయే రోజుల్లో పార్టీ అధికారం దిశగా నడిపించడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రత్యేక…

మాతృశ్రీ కళాశాలలో ఉచిత నైపుణ్య శిక్షణ

– కరస్పాండెంట్ కాయిత ఇంద్రసేనారెడ్డి హుజూరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 26 :ఇటీవల ‘దోస్త్’  ద్వారా డిగ్రీ అడ్మిషన్లు మూడు విడతలలో 2026 -2027 విద్యా సంవత్సరానికి గాను పూర్తయిన సందర్భంగా మాతృశ్రీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో అధిక‌ సంఖ్య‌లో విద్యార్థులు అడ్మిషన్ పొందార‌ని క‌ళాశాల కరస్పాండెంట్ కాయిత ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రత్యేకంగా ఏర్పాటు…

ఎల్‌ నినోతో తక్కువ వర్షపాతం

– కేంద్రం తాజా అంచనాలు న్యూదిల్లీ, జూన్ 26 : ఎల్ నినో ప్రభావం కారణంగా దేశంలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిసే 315 జిల్లాలను కేంద్ర వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ జిల్లాలు కలిగిన ఆయా రాష్ట్రాలు తమ అత్యవసర ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించింది. ఈ 315 జిల్లాల్లో 25 శాతం…

మరో నాలుగు చెరువుల పునరుద్దరణ

– 107 కోట్లతో చేపట్టిన ‘హైడ్రా’ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 : నగరంలో వరదల నివారణ, భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ‘హైడ్రా’ చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.107 కోట్ల భారీ వ్యయంతో మరో నాలుగు ప్రముఖ చెరువుల అభివృద్ధి పనులను సంస్థ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలోని పెద్ద…

పెట్టుబడులే కాదు.. ప్రజల జీవనమూ ముఖ్యమే

– పవర్ కట్స్ లేవు.. నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం – పారిశ్రామికరంగ ప్రతినిధుల కోసం వారంలో ఒక రోజు కేటాయిస్తా – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర·, జూన్ 26 : ప్రజా ప్రభుత్వానికి పారిశ్రామిక వృద్ధి అంటే కేవలం పెట్టుబడుల గణాంకాలు మాత్రమే కాదని.. అది ప్రజల జీవనోపాధి అని ఉప…