Day June 26, 2026

అయోధ్య దొంగతనం కేసులో కీలక మలుపు!

– ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు రాజీనామా ! న్యూఢిల్లీ, జూన్ 26: సిట్ దర్యాప్తు అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అయోధ్య రామ మందిర కానుకల చోరీ కేసు మరింత ముదిరింది. రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పుడు రాజీనామా చేశారు. ఆయనతోపాటు అనిల్ మిశ్రా కూడా తప్పుకున్నారు.…

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ మోసం

– గోల్డ్‌మ్యాన్‌ ‌సూర్యభాయ్‌పై పోలీస్‌ ‌కేసు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌గోల్డ్ ‌మ్యాన్‌ ‌సూర్య భాయ్‌పై కేసు నమోదు అయ్యింది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ ఆరోపణలు రావడంతో సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి, హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌లకు సన్నిహితుడి నంటూ…

మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు

– ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనవి – సంచలన తీర్పు వెల్లడించిన మద్రాస్‌ ‌హైకోర్టు మద్రాస్‌, ‌జూన్‌ 26: ‌మత మార్పిడులు, రిజర్వేషన్ల ప్రయోజనాలపై మద్రాస్‌ ‌హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇతర వెనుకబడిన వర్గాల నుండి ఇస్లాం మతంలోకి మారిన వారికి వెనుకబడిన తరగతి ముస్లిం కేటగిరీ కింద రిజర్వేషన్‌ ‌ప్రయోజనాలను కల్పిస్తూ తమిళనాడు…

ప్రైవేట్‌ ‌స్కూళ్ల‌ అక్రమాలపై కన్నేయాలి

– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌సకాలంలో చెల్లించాల్సిందే – కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌విద్యార్థుల నుండి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజులు వసూలు చేసే కాలేజీలు కనీస విద్యా ప్రమాణాలను, వసతులను ఖచ్చితంగా పాటించాలన్నారు.…

పీఆర్సీపై సీఎం హామీ అమలు చేయాలి

– ఆరోగ్య పథకానికి అత్యుత్సాహంతో వేతనాల కోత – 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ – పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలి – తరగతికి ఒక గది, ఒక టీచర్ ఉండాలి – బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలి – డీటీఎఫ్ రాష్ట్ర శాఖ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26:…

దేవుడి సొమ్ముపై ఆశ!

“పవిత్రమైన రాముడి నిధుల నిర్వహణపై, హుండీ కానుకలపై అవినీతి నీడలు కమ్ముకోవడం, అక్రమాలు జరిగాయంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏకంగా ఎఫ్‌ఐఆర్  నమోదు చేయాలని సిఫార్సు చేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. ఆలయ ట్రస్ట్‌కు చెందిన సీనియర్ పదాధికారులతో సహా మొత్తం 17 మందిని నిందితులుగా పేర్కొంటూ, హుండీల తాళాలు ఒకే…

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

– సీఎంవో నుంచి అజిత్‌ ‌రెడ్డి ఔట్‌ – కొత్తగా ఇన్వెస్ట్ ‌తెలంగాణ సీఈవోగా నియామకం – ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీ‌ధర్‌ -‌ జీఏడీ ప్రధాన కార్యదర్శిగా అహ్మద్‌ ‌నదీమ్‌ – అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌రాష్ట్ర పాలనా విభాగంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు…

పాలనేముంది “భూడిధ”!?

 ” భూడిద అనే పదం కూడా ఏకపక్షంగా పాలకుల డిక్షనరీలో కి చేరిపోయింది.తప్పించుకోవడానికి పాలకులకు బూడిద కన్నా తేలికైన పదం కానీ,పదార్థం కానీ మరొకటి కనిపించడం లేదు? ఇప్పుడు గాలికి పోయే భూడిదను ఒంటికి సెంటుగా కొట్టుకుంటున్నారు పరిపాలకులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా పాలకులకు ఆ భూడిదే ఇప్పుడు ఏలేటి వారిని శని లా పట్టుకుంది లేదా చుట్టుకుంది..”  …

హైదరాబాద్‌లో తొలి ‘డేటా సెంటర్‌ ‌సిటీ’

– దేశంలోనే సరికొత్త అధ్యాయానికి నాంది – 1,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ నగరం – త్వరలో వికారాబాద్‌ ‌జిల్లా చేవెళ్లలో ఏర్పాటు – సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హైదరాబాద్‌ ‌మహానగరం ఇప్పుడు మరో సంచలన…