Day June 18, 2026

అన్ని బడుల ను ఆరుట్లలా లా మార్చండి..

“ఊర్లలో ఉన్న బడులన్నిటినీ మూసేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి బెంగలూరు హిందూ పత్రిక సమావేశంలో మాట్లాడటం తెలంగాణ ఆకాంక్షను కాలరాయడం లాంటిది. తెలంగాణ ఆవిర్భావానంతరం మొదటి దశాబ్ద కాలంలో 37000 ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 29 వేలకు తగ్గితే ఈ రాష్ట్ర ప్రభుత్వం లో మరో రెండు వేలు మూతపడి 27 వేలకు చేరుకున్నాయి. ఇప్పుడు ఆ…

యూనిఫాం తయారీలో 20 వేల మంది మహిళలు

– రోజూ లక్షకు పైగా కుట్టి పాఠశాలలకు సరఫరా – రేపు పంపిణీ కానున్న స్టూడెంట్ కిట్లను సిద్ధం చేసిన మహిళలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరంలో యూనిఫాంలు సకాలంలో అందేలా సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక బృందాల…

డిజిటల్ ఆధారాల విశ్లేషణలో పోలీసుల‌కు శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: కానిస్టేబుల్ నుండి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు ఫీల్డ్ పోలీసు అధికారుల దర్యాప్తు నైపుణ్యాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఫాస్ట్ ట్రాక్ శిక్షణ కార్యక్రమం బుధవారం విజయవంతంగా ముగిసింది. కాల్ డీటైల్ రికార్డులు (సీడీఆర్), ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డులు (ఐపీడీఆర్),…

హొర్ముజ్ తెరుచుకున్నా ఇంధన ధరలు తగ్గవు

– ఇప్పట్లో తగ్గించే ఉద్దేశం లేదన్న కేంద్రం న్యూదిల్లీ, జూన్ 18:అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు దిగిరానున్నాయి. అయినా భారత్‌లో వెంటనే ఇంధన ధరలను మాత్రం తగ్గించలేమని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్…

‘ఆధార్‌’ ఐడెంటిటీకి మాత్రమే

– పౌరసత్వం, నివాస ధృవీకరణ కోసం వాడొద్దు  – పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ న్యూదిల్లీ ,జూన్ 18: ఆధార్ కార్డు వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆధార్ కార్డులను పౌరసత్వం, నివాసం ధ్రువీకరణకు ప్రూఫ్‌గా వాడుతున్నారని, దీన్ని ఐడెంటిటీ వెరిఫికేషన్‌కు మాత్రమే పరిమితం చేయాలని న్యాయవాది అశ్వినీ కుమార్…

ధర్మపురిలో విషాద ఘటన

– కోతుల కొట్లాటలో రాయి పడి మహిళ మృతి జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్ 18: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోతుల కొట్లాట ఓ మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. మిద్దెపై కోతులు కొట్లాటలో కింద ఉన్న మహిళ తలపై సిమెంట్ ఇటుక పడింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ధర్మపురిలోని కమలాపూర్…

మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ముషాయిరా – భూముల పరిరక్షణ, స్మశానవాటికల స్థల సేకరణకు ఉత్తర్వులు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18: మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్‌లో భారీగా…

శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు

– కనుల పండువగా గోదారంగ‌నాథుల‌ వికారి శ్వారి క్రతు జీవహోత్తవ  మేడ్చల్, ప్రజాతంత్ర , జూన్ 18: ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం, ధార్మిక విలువలను పెంపొందిస్తాయని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా  అన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ నాచారం సర్కిల్  మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ మంగాపురంలో గోదాదేవి రంగనాథ…

డిజిట‌ల్ కేబినెట్ పేరుతో రైతుల‌కు మోసం

– వ్య‌వ‌సాయ స‌మీక్ష‌లో పంట బోన‌స్‌కు కోత‌లు పెట్టింది – కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నారు – కేబినెట్ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తున్నాం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18: మొన్నటి వ్యవసాయ సమీక్షలో పంట బోనస్‌కు కోతలు పెట్టిన ప్రభుత్వం, నేడు డిజిటల్ కేబినెట్ పేరుతో ధాన్యం కొనుగోళ్లలో…