Day June 18, 2026

ప్రభుత్వ భూముల కబ్జా నిరోధానికే హైడ్రా

– హైదరాబాద్‌ ‌కాలుష్యం నివారించేందుకే వనమహోత్సవం – ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన కొనసాగుతుంది – మూసీ మురికి కన్నా కల్వకుంట్ల విషం ప్రమాదం – గుర్రంగూడ ఎకో పార్క్‌లో వనమహోత్సవం – మొక్కను నాటి ప్రసంగించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 18: ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే…

‘నీట్‌’ ‌రీటెస్ట్ ‌నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు

-వందతులను నమ్మొద్దని విద్యార్థులకు వినతి – 21న రీ టెస్టు కోసం ఏర్పాట్లు పూర్తి: ఎన్‌టిఎ న్యూదిల్లీ, జూన్‌ 18:‌ ‘నీట్‌’-‌యూజీ రీటెస్టును పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ‘నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ’ ఎన్‌టిఎ  తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి.. పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. షెడ్యూల్‌ ‌ప్రకారం ఈ నెల 21న…

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

– 11శాతం ఫిట్‌మెంట్‌ అమలుకు నిర్ణయం – జూలై 1 నుంచే అమలు చేస్తామన్న మంత్రి పొన్నం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 18: ‌ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌శుభవార్త చెప్పారు. ఆర్టీసీ సమ్మెలో ఇచ్చిన హా మేరకు ఉద్యోగులకు జులై 1 నుంచి 11 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ…

యూరియా యాప్‌ ‌తొలగించాల్సిందే

– బీఆర్‌ఎస్‌ ఆధ్యర్యంలో ఆందోళన – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వేముల నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 18:‌  యూరియా యాప్‌ను తక్షణం తొలగించాలని డిమాండ్‌ ‌చేస్తూ జాతీయ రహదారిపై నిజామాబాద్‌ ‌జిల్లా వేల్పూర్‌ ఎక్స్ ‌రోడ్డు వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి ఆందోళనకు దిగారు. రైతులు,…

కొత్త డార్క్ ‌వెబ్‌గా టెలిగ్రామ్‌ ‌యాప్‌

‌- నేరగాళ్లకు అడ్డాగా మారిన మెసేజింగ్‌ ‌ప్లాట్‌ఫామ్‌ -‌ కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు – దిల్లీ హైకోర్టుకు నివేదిక సమర్పణ న్యూదిల్లీ, జూన్‌ 18:  ‌మెసేజింగ్‌ ‌ప్లాట్‌ఫామ్‌ ‌టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్‌ను కొత్త డార్క్ ‌వెబ్‌’గా పేర్కొన్న కేంద్రం.. ఇది నేరగాళ్లకు అడ్డగా మారిందని ఆరోపించింది. సైబర్‌ ‌నేరగాళ్లు,…

రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే

– వీటిలో 5 ఎకరాలు తమవేనంటూ ఎస్‌బీఐ పిటిషన్‌ ‌- కౌంటర్‌ ‌దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 18: ‌హైదరాబాద్‌ ‌రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు మూడు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల్లోపు కౌంటర్‌ ‌దాఖలు చేయాలని ఈ సందర్భంగా ప్రతివాదులను న్యాయస్థానం ఆదేశించింది.…

నెత్తురోడిన రాష్ట్ర రహదారులు

– వేర్వేరు ప్రమాదాల్లో 8మంది మృతి – మేడ్చల్ వద్ద ప్రమాదంలో ముగ్గురి మృతి – వరంగల్ రహదారి ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: రాష్ట్రంలోని రహదారులు నెత్తురోడాయి. వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిదిమంది మృతి చెందారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై మినీ ట్రక్కును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు…

రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు

– ఈనెల 30నుండి రైతు భరోసా చెల్లింపులు – ఏడు సన్న రకాల వరి వంగడాలకు బోనస్ కొనసాగింపు – ఎరువుల కేటాయింపులు, పంటల కొనుగోళ్లపై కేంద్రంపై ఒత్తిడి – మెట్రో విస్తరణకు అనుమతులు కోరనున్న ప్రభుత్వం – మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన…

అవినీతిపై ప్రశ్నిస్తే ఎదురు దాడులా?

– మంత్రి అడ్లూరిపై కొప్ప్పుల ఫైర్ కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 18 : ధాన్యం కొనుగోళ్లు, సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో జరిగిన భారీ అవినీతిపై సమాధానం చెప్పకుండా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ మంత్రి కొప్ప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మపురి నియోజకవర్గంలోని ఇసుక రీచ్‌లు మాయమయ్యాయన్న అంశం వాస్తవం కాదా అని…