Day June 18, 2026

మృగయా -మణి వడ్లమాని

ఆఫీస్ పనిమీద కలకత్తా వచ్చిన గౌతమ్ కి అక్కడి గెస్ట్ హౌస్‌లో ‘సోనూ’ పరిచయమయ్యాడు. ఎప్పుడూ నవ్వుతూ తిరిగే ఆ కుర్రాడి అసలు ఊరు ప్రపంచ ప్రసిద్ధి చెందిన సుందర్‌బన్స్ లోని మడ అడవులలో  చిన్నదీవిలో.  ట్రైనింగ్ సెషన్స్ అయ్యాక  రోజు సోనుతో కూర్చుని కబుర్లు చెప్పేవాడు. ఆ రోజు సాయంత్రం సోనుని తీసుకుని బజారుకు…

తంత్రీ వాయిద్యకారుడు రామయ్యకు పురస్కారం

– అభినందనలు తెలిపిన గ్రామస్థులు పెద్దపల్లి, ప్రజాతంత్ర, జూన్ 18: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామానికి చెందిన కడ్డీ తంత్రి వాయిద్య కళాకారుడు దురిచేటి రామయ్య కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన ఎంపిక పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తులు పులి వెంకటేశంతోపాటు పలువురు రామయ్య ఇంటికి గురువారం వెళ్లి…

మహిళా శక్తి క్యాంటీన్‌ లో డిప్యూటీ సీఎం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : మింట్ కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఉద్యోగుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం పరిశీలించారు. క్యాంటీన్ ఏర్పాటుకు అయిన మొత్తం ఖర్చు, అక్కడ ఉద్యోగులకు కల్పించిన వివిధ వసతులు, మౌలిక సౌకర్యాల గురించి ఆ…

టీఎంసీకి హైకోర్టులో ఎదురు దెబ్బ

– రితబ్రత నియామకంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న కోర్టు కోల్‌కతా, జూన్ 18 : తృణమÖల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణ…

తమిళనాట అనూహ్య‌ రాజకీయ పరిణామాలు

– సీఎం విజయ్‌తో వైకో భేటీ – డీఎంకే ప‌క్షాన్ని వీడతారన్న ప్రచారం చెన్నై, జూన్ 18 : తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా ముఖ్యమంత్రి విజయ్ అడుగులు వేస్తున్నారు. ద్రవిడ పార్టీలు కలిసినా తన మనుగడకు ఢోకా లేకుండా చేసుకుంటున్నారు. అందుకే అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు…

రాధాకృష్ణుడు-రాజీవన్

తిరువనంతపురం రైల్వే స్టేషన్ మధ్యాహ్నం. నేను, రాధాకృష్ణ- ప్లాట్‌ఫారం మీదున్న సిమెంట్ బెంచీపై కూర్చుని ఉన్నాము. మధ్యాహ్నం కాబట్టి ప్లాటుఫారం మీద జనాలు చాలా తక్కువ కనిపిచ్చారు. మా రైలు గంట ఆలస్యం అవుతుందని ప్రకటన. వెంటనే కంగారుగా అనిపించింది. కానీ రాధాకృష్ణ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్నాడు. ఈ ప్రయాణం ఉత్తరప్రదేశికి. మేము మధురై, ద్వారక…

పుస్తకాల ఆవిష్కరణ పురస్కార ప్రదానం

సాహిత్య సమాచారం డాక్టర్ నలిమెల భాస్కర్ చేసిన పరిశోధనలు ఇపుడు పుస్తకరూపంలో వస్తున్నాయి. ‘తెలుగులో సామెతలు- ద్రావిడ భాషల్లో తులనాత్మక పరిశోధన’ (ఎంఫిల్), ‘తెలుగు, మలయాళ సామెతల కుటుంబ జీవన చిత్రము’ (పిహెచ్ డి) గ్రంథాలను- 28-6-2026 (ఆదివారం) ఉదయం 10 గంటలకు కరీంనగర్లోని ఫిలింభవన్లో ఆవిష్కరిస్తారు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ కు నలిమెల  బుచ్చమ్మ- రామచంద్రం…

పార్టీ లైన్‌ ‌దాటితే క్షమించేది లేదు

– ఎంతటి వారైనా పార్టీకి కట్టుబడి  ఉండాల్సిందే – క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌, ఎం‌పీ మల్లు రవి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 18: ఎం‌తటి వారైనా సరే వారి వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్ద వద్దని నేతలకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌, ఎం‌పీ మల్లు రవి స్పష్టం చేశారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని…

ఛత్తీస్‌గఢ్ లో ఇసుక తవ్వకాల పంచాయితీ

– స్థానిక నాయ‌కుడు స‌హా మ‌రో ఇద్ద‌రి సజీవదహనం రాయపూర్, జూన్ 18: ఛత్తీస్‌గఢ్‌లో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య చెలరేగిన వివాదం దారుణ మలుపు తిరిగింది. స్థానిక నాయ‌కుడు, జన్‌పద్ పంచాయతీ మాజీ ప్రెసిడెంట్‌ భరత్ సింగ్, మ‌రో ఇద్ద‌రు సజీవదహనమయ్యారు. కొరియా జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.…