Day June 16, 2026

‘నీట్’ రీ ఎగ్జామ్‌తో అప్రమత్తం

– టెలిగ్రామ్ యాప్‌పై కేంద్రం ఆంక్షలు న్యూఢిల్లీ, జూన్ 16 : నీట్ 2026 రీ`ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఐటీ చట్టం సెక్షన్ 69ం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.…

శాంతి ఒప్పందం.. అయినా అనుమానాలెన్నో!

– ఇరాన్‌కు రూ.300 మిలియన్‌ ‌డాలర్ల పరిహారం అంటూ వార్తలు – అలాంటిదే లేదని ట్రూత్‌లో వెల్లడించిన ట్రంప్‌ – అణ్వాయుధాలపై ఖచ్చితమైన ఒప్పందం కోసం పట్టు న్యూయార్క్,‌ జూన్‌ 16: అమెరికా, ఇరాన్‌ ‌మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఇంకా అనుమానాలు తొలగడం లేదు. అయితే అణ్వాయుధాలను కలిగి ఉండబోమని ఇరాన్‌ అం‌గీకరించినట్లు సోమవారం…

ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు అండ

– పారదర్శకంగా ఎరువుల పంపిణీ – ఇంటినుంచే యూరియా బుక్ చేసుకునే వ్యవస్థను తెచ్చాం – రైతుల సూచనలకనుగుణంగా యాప్‌లో మార్పులు చేస్తున్నాం – ‘రైతు నేస్తం’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఎరువులను సకాలంలో అందించడం,…

విత్తనాల నుంచి కొనుగోళ్ళ దాకా..

– సమగ్ర కార్యాచరణకు అధికారులతో ప్రత్యేక కమిటీ – రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ – ఎరువుల కోసం కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి – ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల బృందం – వ్యవసాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రైతులకు విత్తనాల సరఫరా…

భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం

– నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలి – వర్షాకాల సన్నద్ధతపై డీజీపీ ఆనంద్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలంలో నీటి నిల్వలు, నగర వరదలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు చేపడుతున్న చర్యలపై మల్కం చెరువు వద్ద మంగళవారం అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు.…

“ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్..”

 సరిగ్గా సంవత్సరం క్రితం   జూన్ 4 న  గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల పరిధిలో పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ  నిర్మాణం పై 12 గ్రామాల ప్రజలు భగ్గుమన్నారు. ఆ రోజు  ఉదయం ఒక్కసారిగా ఫ్యాక్టరీ నిర్మాణ స్థలానికి పెద్ద   ధన్వాడ  తో పాటు 11 గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద…

సవాళ్ళ మధ్య సర్కార్ బడులు

“తల్లి తన పిల్లలను చంపుకున్నచందంగా ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను సమాధి చేయటం ఏకంగా 23000 బడులను మూసివేయబోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పేద ,దళిత ,బాలికల చదువుకునే హక్కును కాలరాసే ప్రజా వ్యతిరేక నిర్ణయమిది. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ బడులలోనే చేర్పించందుకు సిద్దపడటమే కాదు,బడిబాట లక్ష్యాలు నెరవేరే అవకాశాలు కూడా దూరమవుతాయి.”   …

మీనాక్షి నటరాజన్ కేసు: నామినేషన్ తిరస్కరణ సమంజసమేనా ?

సుప్రీంకోర్టు తీర్పులు, ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు పరిశీలిస్తే, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు లేదా సమాచారం దాచినందుకు మాత్రమే రిటర్నింగ్‌ అధికారి నామినేషన్‌ను తిరస్కరించే అధికారం కలిగి లేడని తెలుస్తోంది. అలాంటి సందర్భాల్లో సరైన మార్గం అభ్యర్థిపై క్రిమినల్‌ ఫిర్యాదు చేయడమే.అందువల్ల, పెండింగ్‌లో ఉన్న కేసును వెల్లడించలేదనే కారణంతో మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను తిరస్కరించడం ద్వారా రిటర్నింగ్‌…

పరాయి దేశాల ముంగిట భారత్!

“ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం కేవలం రసాయన ఎరువుల దిగుమతి కోసమే దాదాపు ఒక లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా భారీ మొత్తాన్ని విదేశీ మారక ద్రవ్యం రూపంలో వెచ్చించాల్సి రావడం మన ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒట్టిడికి స్పష్టమైన నిదర్శనం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో చెలరేగుతున్న ఉద్గారాలు, చైనా ఎగుమతులపై…