Day June 5, 2026

కోహెడ సమీకృత పండ్ల మార్కెట్‌కు రేపు శంకుస్థాపన

– దేశానికే ఆదర్శంగా ఏర్పాటు కానున్న మార్కెట్ – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ రంగ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనున్న కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారని వ్యవసాయ శాఖ మంత్రి…

అంతర్జాతీయ కెరీర్ అవకాశాలకు ఏటీసీలు వేదికలు

– మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : ప్రపంచ ఉద్యోగ విపణిలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణ యువతను సిద్ధం చేయాలనే లక్ష్యంతో సంప్రదాయ పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐలు)ను  అత్యాధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) ప్రభుత్వం తీర్చిదిద్దిందని కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్…

జపాన్-తెలంగాణ సహకారానికి కొత్త దిశ

– ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్య అవకాశాలపై చర్చలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌కు చెందిన ప్రతినిధి బృందం సచివాలయంలో శుక్రవారం ఆయనతో సమావేశమైంది. ఈ…

ప్రజలకు ఉపాధి క‌ల్ప‌నే నిజమైన అభివృద్ధి

– 200 మంది మహిళలకు ప్రత్యక్ష ఉపాధి క‌ల్ప‌న‌ – సిద్దిపేటను దేశంలో రెండో షోలాపూర్‌గా తీర్చిదిద్దే అవకాశం – దుస్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించిన హరీశ్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 5:  సిద్దిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అద్వితీయ ఎంటర్‌ప్రైజెస్ దుస్తుల తయారీ పరిశ్రమను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్…

మమతకు మరో షాక్‌

-‌ ఎం‌పీల్లోనూ తిరుగుబాటు – అభిషేక్‌ ‌నాయకత్వాన్ని వ్యతిరేస్తున్న మెజార్టీ ఎంపీలు కోల్‌కతా, జూన్‌ 5: ‌పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పార్టీ రెబల్‌ ‌గ్రూప్‌ ఎమ్మెల్యలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ…

పుప్పాలగూడలో ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్‌

– అన్యాక్రాంతం కాకుండా కాపాడిన హైడ్రా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌5:‌హైడ్రా భారీ ఆపరేషన్‌ ‌నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ పరిధిలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ప్రభుత్వ స్థలం చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్‌ ‌వేశారు. రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడినట్లు హైడ్రా తెలిపింది.పుప్పాలగూడ భూముల్లో చారిత్రక రాతి గుట్టలు ఉన్నాయి.…

కామారెడ్డి జిల్లాలో  విషాదం

– మంజీరలో నలుగురు చిన్నారుల మృత్యువాత – శోకం మిగిల్చిన ఎల్లమ్మ పండగ వేడుక కామారెడ్డి,ప్రజాతంత్ర,జూన్‌5: ‌కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో స్నానానికి దిగిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం మంగల్‌ ‌కిష్టాపూర్‌ ‌గ్రామానికి…

ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

– ఆ స్థలాల్లో మహిళలకు వాటా కల్పిస్తాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పేదల జీవనోపాధికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నియోజక వర్గాన్ని యూనిట్‌గా తీసుకుని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే  అల్పదాయ, మధ్యతరగతి వర్గాలకు లక్ష ఇండ్లు నిర్మించబోతున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ,…

కృష్ణా జ‌లాలపై మీకు అవ‌గాహ‌న లేదు

– పాల‌మూరు-రంగారెడ్డి ప‌థ‌కాన్ని కేసుల‌తో అడ్డుకున్న‌ది మీరే – కేసుల‌ను ఎదుర్కొని ప్రాజెక్టును ప‌రుగులు పెట్టించాం – బీఆర్ఎస్ ప్రభుత్వం 27,191 ఎకరాల భూసేకరణ చేసింది – ప‌ది ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరందించాం – అబ‌ద్ధాల ప్ర‌చారం మానుకోండి – రేవంత్‌పై విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 5:  మీ ప్రభుత్వ పాలనలో కృష్ణా…