Day June 5, 2026

కృష్ణా జ‌లాలపై మీకు అవ‌గాహ‌న లేదు

– పాల‌మూరు-రంగారెడ్డి ప‌థ‌కాన్ని కేసుల‌తో అడ్డుకున్న‌ది మీరే – కేసుల‌ను ఎదుర్కొని ప్రాజెక్టును ప‌రుగులు పెట్టించాం – బీఆర్ఎస్ ప్రభుత్వం 27,191 ఎకరాల భూసేకరణ చేసింది – ప‌ది ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరందించాం – అబ‌ద్ధాల ప్ర‌చారం మానుకోండి – రేవంత్‌పై విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 5:  మీ ప్రభుత్వ పాలనలో కృష్ణా…

మహిళలకు ప్రభుత్వం గ్రీన్ గిఫ్ట్

– ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పార్కుల నిర్వహణ బాధ్యతలు – కాంట్రాక్టర్లకు బదులు మహిళలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : మహిళల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయడం, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పార్కుల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు…

హైదరాబాద్‌లో ఎబోలా కలవరం

– ఇప్పటికే గాంధీలో ఇద్దరికి చికిత్సలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 5:‌ హైదరాబాద్‌లో ఎబోలా అనుమానిత కేసులు కలకలం రేపాయి. ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన ఇద్దరు వ్యక్తులను రాత్రి సమయంలో అపోలో హాస్పిటల్‌ ‌నుంచి గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఎమర్జెన్సీ విభాగంలో వారికి చికిత్స అందిస్తున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న వైద్య…

కల్తీ పదార్థాలతో చాక్లెట్ల తయారీ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 5: ‌మహానగరంలోని కల్తీ చాక్లెట్ల తయారీ గుట్టును హైదరాబాద్‌ ‌ఫుడ్‌ అడల్టరేషన్‌ అం‌డ్‌ ‌సేప్టీ టీమ్‌  ‌రట్టు చేసింది. సీతారాంబాగ్‌ ప్రాంతంలో విగ్నెట్‌ ‌ఫుడ్‌ ‌స్పెషాలిటీ ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌సంస్థపై హెచ్‌ ‌ఫాస్ట్ ‌టీమ్‌ ‌దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా గడువు ముగిసిన రసాయన పదార్థాలతో కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు…

స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు

– మల్కాజిగిరి ప్రాంతంలో 113 సెంటర్లపై పోలీస్‌ ‌దాడులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 5: ‌మల్కాజిగిరి కమిషనరేట్‌ ‌పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్‌ ‌బృందాలు శుక్రవారం ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించాయి. దాదాపు 500 మంది పోలీసులు.. బృందాలుగా ఏర్పడి 113 స్పా సెంటర్లపై ముకుమ్మడిగా తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా పలు స్పా…

నిధులు, నియామకాలు, నీళ్లలో విఫ‌లం

– బీఆర్‌ఎస్‌ ‌బాటలోనే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం – బీజేపీ కోసం ప్రజలు ఆశగా చూస్తున్నారు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మహబూబాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 5: ‌తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ప్రపంచ…

రూ.1600 కోట్ల విలువ‌ చేసే బొగ్గు మాయం

– ఇప్ప‌టివ‌ర‌కు అధికారులు త‌నిఖీలు చేయ‌లేదు – కాంగ్రెస్ వ‌చ్చిన నాటినుంచి సింగరేణిలో వ‌రుస స్కామ్‌లు – స్టాక్ యార్డుల్లో వుండాల్సిన బొగ్గు ఏమ‌యింది? – నిజం నిగ్గు తేల్చ‌క‌పోతే సమ్మె త‌ప్ప‌దు – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రిక‌ – కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డికి లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 5:  కాంగ్రెస్…

ఏడాదిలోగా ‘పాలమూరు-రంగారెడ్డి’ని పూర్తి చేస్తాం

– భూసేకరణ చేసి  26 లక్షల ఎకరాలకు నీరందిస్తాం – చర్చల ద్వారానే కృష్ణా జలాల సమస్యలు పరిష్కరిస్తాం – కేంద్రం, ప్రతిపక్షాల వైఫల్యాలపై ముఖ్యమంత్రి ధ్వజం – గత పాలకుల వైఫల్యాల వల్ల రూ. 52,121 కోట్ల ఆర్థిక భారం. సీఎం ఆవేదన – భీమా నికర జలాల్లో కోత – కొడంగల్‌కు తరలింపుపై…

ఆహార భద్రత ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి

– అంగన్‌వాడీల్లో నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం – మంత్రి ఆదేశాలతో సిబ్బందికి రేపు ప్రత్యేక శిక్షణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేసే పోషకాహార సేవలను మరింత నాణ్యంగా, సురక్షితంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అంగన్‌వాడీ సేవల బలోపేతం, ఆహార భద్రత…